కాళేశ్వర జలాల విడుదలపై బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. మల్లన్నసాగర్లోకి (Mallanna Sagar) సాగునీటిని ప్రభుత్వం విడుదల చేసింది. రంగనాయక సాగర్ నుంచి మల్లన్నసాగర్లోకి నీటిని ఎత్తిపోస్తున్నది. గోదావరి జలాలు సముద్రం�
నరంలేని నాలుక.. ఏదైనా మాట్లాడొచ్చు! కానీ కాగితాల మీద రాతలు, అంతకుమించి ప్రజాక్షేత్రంలో రాజకీయ పార్టీ చేసిన వ్యాఖ్యలు ప్రజల మదిలో రికార్డవుతాయి. నాడో తీరుగ నేడో రీతిగ మాట్లాడటం కాంగ్రెస్ పార్టీకే చెల్లి�
మేడిగడ్డ బరాజ్లో రెండు పిల్లర్లు కుంగిపోతే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శి�
హైదరాబాద్ మహానగర భవిష్యత్తు తాగునీటి అవసరాలు తీర్చేందుకు ‘గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లయ్ ఫేజ్-2’కు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ మంగళవారం జీవో 34
కాలం కాకపోవడం.. వరద రాకపోవడం.. కాళేశ్వరం జలాలను సర్కారు ఎత్తిపోయక పోవడంతో ఎగువ మానేరు ప్రాజెక్టులో నీళ్లు అడుగంటాయి. గతేడాది వరకు నిండుకుండను తలపించిన ఈ జలాశయంలో ఇప్పుడు నాలుగో వంతు కూడా నీళ్లు లేకపోవడం..
భవిష్యత్తు అవసరాలకు నిల్వ ఉంచుకోవాల్సి న నీటిని ఒడగొట్టి.. ఎత్తిపోసే అవకాశం ఉన్నా.. వందలాది టీఎంసీల వరదను మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం సముద్రానికి వదిలేస్తున్నది.
కక్షసాధింపు చర్యలు మానుకోవాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.మంగళవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సింగాయిపల్లి వద్ద గల కొండపోచమ్మసాగర్ రామా�
కాళేశ్వర గంగ ఉప్పొంగుతున్నది. లింక్-2లో ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరు జలాశయానికి పరుగులు తీస్తున్నది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్హౌస్లో ఆదివారం వరకు నాలుగు మోటర్ల ద్వారా �
అన్ని ప్రాజెక్టుల కింద ఈ ఏడాది పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మూడు బరాజ్లు మినహా ఎల్లంపల్లి నుం
రైతులు సంతోషంగా ఉండాలంటే అది తెలంగాణ తొలి సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేము
దెబ్బ తగిలితేగానీ ధర్మం గుర్తుకు రాలేదు కాంగ్రెస్ సర్కారుకు! ప్రభుత్వం ప్రజల క్షేమం కోసం పనిచేయాలన్న రాజధర్మం పక్కన పెట్టి రాజకీయాలు చేయాలనుకున్నది. పీఆర్ స్టంట్లతో గత ప్రభుత్వం మీద అలా బురద చల్లుక�
కాళేశ్వరం జలాల పంపింగ్ ప్రక్రియను ఆగస్టు 2లోగా ప్రారంభించకపోతే.. 50 వేల మంది రైతులతో వచ్చి మోటర్లు ఆన్ చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వార్నింగ్కు రేవంత్ సర్కారు తలవంచింది