కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు జీవధార అని, ఇది వృథా ప్రాజెక్టు కాదని కాంగ్రెస్ ప్రభుత్వమే నిరూపించిందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును తామే పూర్తి చేశామని మంత్రి ప
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల నిర్మాణం సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) ఇచ్చిన డిజైన్ల మేరకే చేపట్టామని, ఎక్కడా డివియేషన్ లేదని ఇంజినీర్లు, క్వాలి టీ కంట్రోల్
‘ఆనాడు మల్లన్నసాగర్ ప్రాజెక్టు కట్టేటప్పుడు అడ్డం పడ్డారు.. కోర్టుల్లో కేసులు వేసిండ్రు..సంతోషాన్ని పంచుకుందామని వస్తే ఇవ్వాళ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు’..అని మ
తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ కేసీఆర్ హయాంలోనే విశ్వనగరంగా అవతరించింది. మౌలిక వసతులు, శాంతిభద్రతల పరంగా ఎంతగానో పురోగమించింది. అంతేకాదు, అనేక ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్పాస్లు నిర్మించి ట్ర
గురు, శిష్య పరంపర సనాతన ధర్మంలో ఒక ముఖ్యమైన అంశం. ఒక్కొక్కసారి గొప్ప గురువుకు మంచి శిష్యులు దొరకరు. అటు ఉత్సాహవంతులైన శిష్యులున్నా గురువు దొరకకపోవచ్చు. వారిద్దరి ప్రకృతిలో, ఆలోచనల్లో తేడాలుండవచ్చు.
కాళేశ్వరం జలాలు జిల్లాకు మూడో సారి వస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రెండు సార్లు విడుదల చేయగా ఇప్పుడు మూడో దఫా వస్తున్నాయి. కాల్వల ద్వారా తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లోని చెరువులు నింపుతున్నా�
ఎగువన భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు శనివారం ఒక్కరోజే 4.10 లక్షల క్యూసెక్కుల వరద చేరింది. గడిచిన పదేండ్లలో ఒక్కరోజులో ఇంతటి ప్రవాహం రావడం ఇదే తొలిసారి అని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
కాళేశ్వరం విచారణ కమిష న్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు తొలిసారి పెంచిన నెల రోజుల గడువు ఆగస్టు 31తో ముగిసింది.
కాంగ్రెస్ సర్కారు అనాలోచిత నిర్ణయంతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని మాజీ ఎంపీ వినోద్కుమార్ మండిపడ్డారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రైతుల సాగునీటి క
ఆహార పంటల ఉత్పత్తిలో తెలంగాణ మేటిగా నిలిచింది. ఏకంగా 16.42 శాతం వృద్ధి రేటును సాధించిన తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన ఉన్నది. పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్ వంటి పెద్ద వ్యవసాయ రాష్ర్టాలను వెనక్కి నెట్టి మేటి �
తెలంగాణ దుఃఖంలోంచి పుట్టిందే కాళేశ్వరం ప్రాజెక్టని, తుమ్మిడిహెట్టి కోణం నుంచి చూస్తే అది ఎవరికీ అర్థం కాదని తెలంగాణ రాష్ట్ర జలవనరుల సంస్థ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్ వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. దిగువన పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నుంచి అండర్ టన్నెళ్ల ద్వారా నందిమేడారంలోని నంది పంప్హౌస్కు జలాలు చేరుతుండగా, శనివ�