తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. ఈ కాలంలో ఏం సాధించిందీ ప్రభుత్వం? ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చింది? చేసింది ఎంత? చెప్పుకొన్నది ఎంత? ఏడాది పాలన ఎట్లా సాగిందో ఓ సార�
సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ)లో చిన్నకాళేశ్వరం ప్రాజెక్టును చేర్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తంచేసింది. ఇటీవల ఇరిగేషన్ అధికారులు పంపిన ప్రతిపాదనలకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదం తె�
బీఆర్ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరంతో రాష్ట్రవ్యాప్తంగా పంట పొలాలు సస్యశ్యామలమయ్యాయని, వాటిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అపవాదు వేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్�
ఆర్థిక నిర్వహణ అంటే.. ఆర్థిక వనరులను సమర్థంగా నిర్వహించే ప్రక్రియ. ఆర్థిక లక్ష్యాలను సాధించడం, ఆదాయాన్ని గణనీయంగా పెంచడం, వ్యయాలను తగ్గించడం, ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపర్చడం, ఆర్థిక రిస్క్ను తగ్గించడ
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు మరోసారి అక్కసు వెళ్లగక్కుతున్నదని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఒకవైపు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నీటి పంపిణీ వ్యవస్థను వినియోగించుకుంటూనే, �
‘కాళేశ్వరం ప్రాజెక్టును రూ.97 వేల కోట్లతో నిర్మించి లక్షల ఎకరాలకు నీళ్లు తెస్తే, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 30 కిలోమీటర్ల ముత్యమంత మూసీ సుందరీకరణకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తానంటున్నాడు.. ఇదేం లెక్క?’ అన�
సమయం లేదు. సందర్భం అసలే లేదు. ఉచితానుచితాల ప్రసక్తే లేదు. అధికారిక కార్యక్రమమా? పార్టీ కార్యక్రమమా అనేది పట్టదు. పిడుగుకి, బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టుగా ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యవహార శైలి.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బరాజ్లో ఉన్న 20 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించారు. గోదావరి నది, మానేరు వాగు వరదలతో బరాజ్ గేట్ల ప్రాంతంలో ఇసుక భారీగా వచ్చి చేరడంతో గేట్లు వేసే పరిస్థితే లేదు
మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్కు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామని పేర్కొనటం వెనుక భారీ బాగోతాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ క
ముంపు నేపథ్యంలో తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర సర్కారు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేసిందని గజ్వేల్ ఈఎన్సీ, కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ హరిరాం వెల్లడించారు. ఎఫ్ఆర్ఎల్ను 152 మీట ర్ల �