రాష్ట్రం ఏర్పడేనాటికి గోదావరి జలాల వినియోగంలో తెలంగాణ ఏ స్థాయిలో ఉన్నదో ఇప్పుడు మళ్లీ అదే స్థాయికి దిగజారుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఎగువ నుంచి శ్రీరాంసాగర్కు వరద వస్తే తప్ప, ఆయకట్టు రైతులు బతికి బట్ట�
చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులను శాసన మండలిలో ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పరామర్శించారు. బాధితులకు న్యా యం జరిగే వరకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. శనివారం ఆయన �
తెలంగాణకు తాగు, సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు స్ఫూర్తికి విరుద్ధంగా అన్నారం బరాజ్ దిగువన ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలకు బ్రేక్ పడింది. ‘బరాజ్ను బలిపెట్టి.. ఇసుక కొల్లగొట్
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మాజీ సీఎం కేసీఆర్ ముందుచూపుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ నుంచి గోదావరి జలాలు జిల్లాకు అందుతున్నాయి. తాజాగా ఆత్మకూరు(ఎం)లోని వీర్ల చెరువుకు నీళ్లు రావడంతో
అపర భగీరథుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మేడిగడ్డ ద్వారా 400 కిలోమీటర్ల దూరంలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని వీర్ల చెరువుకు గో�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిన మంత్రి శ్రీధర్బాబుపై 420 చీటింగ్ కేసు నమోదు చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మ�
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. ఈ కాలంలో ఏం సాధించిందీ ప్రభుత్వం? ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చింది? చేసింది ఎంత? చెప్పుకొన్నది ఎంత? ఏడాది పాలన ఎట్లా సాగిందో ఓ సార�
సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ)లో చిన్నకాళేశ్వరం ప్రాజెక్టును చేర్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తంచేసింది. ఇటీవల ఇరిగేషన్ అధికారులు పంపిన ప్రతిపాదనలకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదం తె�