ఉమ్మడి రాష్ట్రంలో ఐదు దశాబ్దాలపాటు చుక్కనీటికి నోచుకోని సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం మాచారం పరిధిలోని రావిచెరువుకు మళ్లీ పూర్వపు దుస్థితి ఏర్పడింది.
Nallagonda | ‘దండం పెట్టి చెప్తున్నా.. నేను కాంగ్రెస్ కార్యకర్తనే.. ఓ రైతుగా నా బాధ చెప్తున్న. నాకు రుణమాఫీ కాలె. రైతుబంధు ఇంకా అందలే. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు ఎనిమిది టర్మ్లు పుష్కలంగా నీళ్లొచ్చినయ్. పంటలు మంచి
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలమట్టం లోలోతుకు పడిపోతున్నది. వేసవికి ముందే ఈ పరిస్థితి ఉంటే ఏప్రిల్, మే నెలల్లో మరింత అధఃపాతాళానికి పడిపోనున్నది. ఒక్క నెలలోనే సగటున 1.22 మీటర్ల లోతుకు భూగర్భజలమట్టం పడ
తెలంగాణకు అన్యాయం చేయడమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్న సమన్యాయం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ నిర్మిస్తు
పొరుగు రాష్ర్టాలతో చిక్కులు. అనుమతులు రానేరావు. నిధులు ఉండవు. సంవత్సరాలు గడిస్తే తప్ప సర్వేలు పూర్తికావు. భూసేకరణ ముందుకు పోదు. ఆనకట్టలు కట్టరు. అనామతుగా సర్కారు భూమి ఉన్న చోట మట్టి తవ్వడం, కాలువ తీయడం.. ఇద�
ఏడాది క్రితం వరకు ఎటుచూసినా పచ్చని పొలాలతో కళకళలాడిన జనగామ ప్రాంతంలో ఇప్పుడు మళ్లీ దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చాక అదునుకు గోదావరి జలాలు అందించి ఏండ్ల నాటి కరు
‘ఈ ప్రభుత్వానికి రెండు చేతులు జోడించి దండం పెట్టి వేడుకుంటున్నా.. రైతులకు నీళ్లు ఇచ్చి పంటలు ఎండిపోకుండా ఆదుకోండి’ అంటూ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లేన
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్లో పిల్లర్ కుంగిపోతే, మొత్తం ప్రాజెక్టు మునిగిపోయిందని నానాయాగీ చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలిన ఘటనలో ఏం సమాధానం చెబుతుందని మ�
‘ఫిబ్రవరిలోనే ఎండలు ముదిరిపోతున్నాయి. రైతులు వరి సాగు చేయవద్దు. నీళ్లుంటేనే పంటలు వేసుకోవాలి. నీళ్లు లేనప్పుడు వరి వేయడం వలన ప్రయోజనం లేదు. పంటలపై పెట్టుబడి పెట్టి రైతులు నష్టపోవద్దు. బోర్లు వేసి అప్పుల �
నిత్యం ఎస్సారెస్పీ, కాళేశ్వరం జలాలు సవ్వడి చేయగా.. పచ్చని పంటలతో కోనసీమను తలపించిన ఆ తండా ప్రస్తుతం చుక్క నీటి కోసం తండ్లాడుతున్నది. పదేండ్ల పాటు సాగు, తాగు నీటికి డోకా లేకుండా బతికిన గిరిజనులు ఇప్పుడు గగ�
కడలిలా కమ్ముకొచ్చే కష్టాల కెరటాల్లోనే లక్ష్యాన్ని ఎలా సాధించాలో ఆయనకే తెలుసు. ఆశల రుతువులో నమ్మకాల మబ్బులను చూసుకొని బతుకును చిగురింపజేసుకొనే నిరంతర వసంతకాల అన్వేషి ఆయన.. తెలంగాణ మట్టే ఆయన జీవితం. దీన్న
యాసంగి ప్రారంభంలోనే సాగు నీటి సమస్య మొదలైంది. మానేరు, చలివాగు, చెరువులు, బోర్లు ఎండిపోయాయి. కాల్వల ద్వారా నీరు రాక చాలా చోట్ల సాగునీటి కొరత ఏర్పడింది. దీంతో ముఖ్యంగా వరి, ఇతర పంటలు దెబ్బతినే పరిస్థితి దాపుర
గోదావరి... తెలంగాణకు జీవనది. తాగునీటికి, పంటలకు, కరెంటు తయారీకి, పరిశ్రమలకు ఇదే జీవనాధారం. వానకాలంలోనే పుష్కలంగా పారే గోదావరిపై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో జీవనదిగా �
Siddipet | సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కొడకండ్ల వద్ద అధికారులు కాళేశ్వరం(Kaleshwaram project) నీళ్లు విడుదల చేశారు. దీంతో తుజాల్ పూర్ చెక్ డ్యాంకు నీళ్లు చేరాయి.