తెలంగాణకు జలభాండాగారమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పన్నిన కుట్రలను పటాపంచలు చేసి ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు కాళేశ్వరం గోదావరి నది ఒడ్డున సోమవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక చర్చా కార్యక్రమం న
ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు రేపటి తెలంగాణ జీవధార అని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. ఆ ప్రాజెక్టుపై సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న ప్రచారమంతా పచ్చి అబద్ధమని మండిపడ్డార
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇటీవల అందజేసిన నివేదికలోని అంశాలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చే
కల్లబొల్లి హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు కక్షసాధింపు కాళేశ్వరం ప్రాజెక్టు పాలిట శాపంగా మారుతున్నది. చిన్న ప్రమాదాన్ని భూతద్దంలో చూపి మొత్తం ప్రాజెక్టే దండగ అన్నట్టు చెప్పే ధోరణి దీని వెనుక �
తెలంగాణ సాగునీటి రంగ నిపుణుడు శ్రీధర్రావు దేశ్పాండే రచించిన “కాళేశ్వరం ప్రాజెక్టు: ప్రశ్నలు-విమర్శలు-వక్రీకరణలు-వివరణలు, సాగునీటి రంగంలో తెలంగాణ పదేండ్ల ప్రస్థానం” పుస్తకావిష్కరణ కార్యక్రమం తెలంగా
ఎన్డీఏ ప్రభుత్వ జేబు సంస్థగా ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) మారిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక, పార్లమెంట్ ఎన్నికల సమయంలో మధ్యంతర
కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇటీవల సమర్పించిన నివేదికపై క్యాబినెట్లో చర్చిస్తామని, ఆ తరువాతే తదుపరి చర్యలపై ముందుకు వెళ్తామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన కమిషన్ గడువును ప్రభుత్వం మరో నెల పొడిగించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల నిర్మాణంలో లోపా
కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ ఇన్చీఫ్ భూక్యా హరిరాం ఆయన పని చేస్తున్న కార్యా లయంతోపాటు ఆయన ఇల్లు, బంధువుల ఇండ్లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి పలు పత్రాలను స్వాధీ నం చేసుకున్నారు.
కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంటిపై ఏసీబీ దాడులు (ACB Raids) నిర్వహిస్తున్నది. హైదరాబాద్ షేక్పేటలోని ఆదిత్య టవర్స్లోని ఆయన నివాసంలో శనివారం తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పత్రాలు
అది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్లో ఒక పిల్లర్ కుంగిపోగానే వాయువేగంతో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) స్పందించింది. సంఘటన జరిగిన గంటల వ్యవధ