కాళేశ్వరం ప్రాజెక్టుతో పనిలేకుండానే ఎస్సారెస్పీ స్టేజీ-1, స్టేజీ-2 ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లు ఇస్తామని చెప్పిన రేవంత్రెడ్డి ప్రభుత్వం పంటలు చేతికొచ్చే ముందు చేతులెత్తేసింది. రాష్ట్రంలో కాంగ్రెస�
రైతు భరోసా పంపిణీలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్షమాపణ చెప్పారు. ‘మమ్మల్ని మీరు (రైతులు) మన్నించాలి. మార్చి 31లోపు రైతుభరోసా వేస్తామని అనుకున్నాం.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో రైతులకు సాగునీరు అందడం లేదని, కనీసం కాలువలు నిర్మించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం �
ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించిన కష్టాలు, కన్నీళ్లు మళ్లీ పునరావృతమవుతున్నాయి. స్వరాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడి వలసలు వాపస్ వచ్చినా.. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలోనే మళ్లీ వలసబాట పట్టాల్సిన దుర్భిక్�
దోచుకోవడం.. పంచుకోవడం.. దాచుకోవడం.. ఈ మూడే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆరోపించారు. పంటలు ఎండి రైతులు గోస పడుతున్నా పట్టించుకునే తీరిక ఈ సర్కార్కు లేదని ధ�
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందనేది పూర్తిగా అబద్ధమని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను, బీఆర్ఎస్పై ఉన్న కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజె
గోదావరి, మానేరు నదుల్లో పేరుకుపోయిన ఇసుకను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ సర్కారు ప్రణాళిక రూపొందించింది. 2.59 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక రీచ్కు స్కెచ్ వేసింది.
దుబ్బాక నియోజకవర్గంలో ప్రధాన సాగునీటి వనరు కూడవెల్లి వాగు. దీనిపక్కనే మా పొలం ఉండేది. వానలు కురిసి, వాగులోకి నీళ్లు వస్తేసే మా భూమి సాగయ్యేది. ఒక్కసారి వాగు నిండితే ఆ పరీవాహక ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగి
‘తలాపునే పారుతుంది గోదారి... మన బతుకులు ఎడారి’ అని ఉద్యమ సమయంలో గోదావరి నది గురించి ప్రతి ఒక్కరం గుర్తుచేసుకునే వాళ్లమని, కేసీఆర్ తన పాలనలో గోదావరి నదిని సస్యశ్యామలం చేసి జీవనదిలా మార్చారని, నేడు కాంగ్రె
గోదావరి పరీవాహక రైతులు సాగునీరు లేక అరిగోస పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. ‘గోదావరి కన్నీటి �
‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లను పూర్తిగా తెరిచిపెట్టాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చెప్పింది. బరాజ్ల్లో నీటిని నిల్వ చేయకూడదని, ఒకవేళ నిల్వ చేస్తే అవి కూలిపోతాయని ఎన్డీఎస్ఏ
కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చిన్నకోడూరుకు వచ్చిన గోదావరి జలాలను చూసి కాంగ్రెసోళ్లు కండ్లు తెరవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. చిన్నకోడూరు మండలం రంగనాయక సాగ�
గోదావరి తల్లి కన్నీటి గోసను వివరిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టత, కాంగ్రెస్ సరారు నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ సోమవారం మహాపాదయాత్ర ప్రారంభం కానున్నది. ఈ నెల 22 వరకు జరిగే ఈ యాత్ర ఉద్యమాల పురిటి గడ్డ గ�