హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project)లోని అన్నారం బ్యారేజీ(Annaram Barrage) ఎగువన ఉన్న ఇసుక మేటల(Sand mounds) తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు పియర్స్ వద్ద సౌండింగ్, ప్రోబింగ్ పరీక్షలు చేయాల్సి ఉండగా వీటికి ఇసుక మేటలు అడ్డుగా ఉన్నందున వాటిని తొలగించే ప్రక్రియ పనులను అధికారులు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.