Kaleshwaram Project | రెండేండ్ల సుదీర్ఘ జాప్యం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణలో భాగంగా సాంకేతిక పరీక్షల కోసం అన్నారం బరాజ్
కాళేశ్వరం ప్రాజెక్టులో భా గమైన మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్ కుంగుబాటుపై విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటును సవాలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, ఐఏఎస్�
Annaram Barrage | అన్నారం బరాజ్ వద్ద అక్రమంగా ఇసుక తవ్వకాలను కొనసాగిస్తున్నారనే వార్తలు అవాస్తమని సాగు నీటిపారుదల శాఖ సోమవారం ఒక ప్రకటన ద్వారాస్పష్టంచేసింది.
Kaleshwaram | మరమ్మతుల మాటున కాళేశ్వరంలో ఇసుక దందా మొదలైంది. ప్రాజెక్టు అడ్డాగా ఇసుకాసురులు తిష్టవేసి బరాజ్లను ఆనుకుని వేసిన ఇసుకమేటలను మింగేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్ కుంగుబాటు పేరుతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఏకపక్షంగా ఉన్నదంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు
కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగంలోకి వచ్చిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి పారుదల శాఖలను ఒకే గొడుగు కిందికి తెచ్చింది. అందులో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, రామగుండం, జగిత్యాల పరిధి�
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, ప్రాజెక్ట్ దండగ అన్నవాళ్లకు నేటి ఎత్తిపోతలతో పంటలకు నీళ్లు అందించడమే నిదర్శనమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు.
కాళేశ్వరం లింక్-2లో పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి బరాజ్ నుంచి నంది పంప్హౌస్ మీదుగా ఎగువకు గోదావరి పరవళ్లు పెడుతున్నది. ధర్మారం మండలం నందిమేడారం నంది పంప్హౌస్లో ఫిబ్రవరి 27న 4, 5 మోటర్లను ఆన్ చేసి జలాల
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక ఎకరానికైనా నీళ్లు అందుతున్నా యా అని ప్రశ్నిస్తున్న సీఎం రేవంత్రెడ్డి, మైసంపల్లి గ్రామానికి వచ్చి ఇకడి పచ్చని పొలాలను చూడాలని మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీశ్రావు హితవు పలిక
కాదన్న కాళేశ్వరమే దిక్కయ్యింది. తెలంగాణ నీటి అవసరాలను తీర్చేది అదేనని మరోమారు తేటతెల్లమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లో గోదావరి ఎత్తిపోతలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.
అప్పుడూ, ఇప్పుడు తెలంగాణ నీటి ప్రాజెక్టులపై ఫిర్యాదుల మీద ఫిర్యాదులతో వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే, మరోవైపు ‘అబ్బే.. అలాంటి పనులు మేం ఏం చేయడం లేద’ంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుకాయిస్�
Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా తెలంగాణ గడ్డను సస్యశ్యామలం చేసిన నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రతిష్టను దెబ్బతీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆయన తరఫు న్యాయవ
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకీ చంద్రఘోష్ నివేదిక చెల్లదని నీటిపారుదల శాఖ మాజీ మంత్రి టీ హరీశ్రావు తరఫు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం బుధవారం హైకోర్టులో వాదించారు.