కండువా మెడలో వేసినంత మాత్రాన పార్టీ ఫిరాయించినట్టేనా? అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. తన ఇంటికి వచ్చిన వారికి అందుబాటులో ఉన్న కండువా వేస్తానని, అంతమాత్రాన పార్టీ ఫిరాయించినట్టు అవుతుందా? అ�
కుంగిందన్నారు
కూలిందన్నారు అవినీతన్నారు
పనికిరాదన్నారు దండగన్నారు
ఇప్పుడు మల్లన్నసాగర్ నుండే
నిరంతరం నీళ్లు అంటున్నారు
ఎంతమార్పు వేగిరమ్ముగా ‘ప్రజా మార్పు’
యావత్ ప్రపంచమే మెచ్చిన బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వింతగా వ్యవహరిస్తున్నారు. పూటకో మాట మాట్లాడుతూ నవ్వుల పాలవుతున్నారు. మొన్నటివరకు అభాంబాలు వేస్తూ, ఆరోపణ�
తెలంగాణ, ఆంధ్రలోని ఒకే తరహా సాగునీటి ప్రాజెక్టుల పట్ల ఒక వర్గం మీడియా ద్వంద్వ వైఖరితో వ్యవహరించడం, సదరు మీడియాలో వెలువడే కథనాలు, వాటి ఉద్దేశం గురించి ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకోవాలి.
KTR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సాగు, తాగు నీటికి గోస లేకుండా చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కే అంటే కాలువలు, సీ అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లుగానే �
కాళేశ్వరం ప్రాజెక్ట్పై విచారణలో భాగంగా తామిచ్చిన రిపోర్టును జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తొక్కిపెట్టిందని రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్, ఎక్స్పర్ట్ కమిటీ సభ్యుడు దామోదర్రెడ్డి పేర్కొన్నారు.
‘మూసీ పునరుజ్జీవం’ అనే మాట కాంగ్రెస్ ప్రభుత్వం మెదడులో తెలివిగా వచ్చిన ఆలోచన. ఎన్నికల హామీల నాడు ఆ ఊసు లేదు. రాష్ట్రం అప్పుల కుప్ప అయిందనే సాకుతో పెంచి ఇస్తామన్న సంక్షేమ పథకాలను మరిచిపోయింది.
అలవికాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 21 నెలల కాలంలో రాష్ట్ర ప్రజలకు ఏం చేసిందో సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు డిమాండ్ చేశారు.
పదేండ్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం చేజిక్కించుకోవడానికి విష ప్రచారం చేసి విజయం సాధించింది. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి కేసీఆర్ పాలనను విమర్శించడంపైనే ఆ పార్టీ దృష
కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం బురద రాజకీయం చేసింది. అసెంబ్లీలో చర్చ, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వంటి పరిస్థితుల నేపథ్యంలో నిజాలను ప్రజల ముందు పెట్టాలన్న ఉద్దేశంతో నేను, నా బృంద సభ్యులు రాము, �
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలకు దమ్ము, ధైర్యం ఉంటే తమ పదవులకు రాజీనామా చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఈ నెల 13న గద్వాలకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక
నాడు ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని, లక్ష కోట్ల అవినీతి అంటూ ఘోష్ కమిషన్ వేసి, సీబీఐకి కూడా అప్పగించిన ఆయన నేడు కాళేశ్వరం ఆధారంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు శ్�