కాలువ నిర్మాణం కోసం రైతులు ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా రణం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మారిన తర్వాత పనులు నిలిచిపోవడంతో పోరుబాట పడుతున్నారు. ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో 30 వేల ఎకరాలకు సాగునీ
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. తెలంగాణ మొత్తం కేసీఆర్ వెంటే ఉన్నది. కేసీఆర్ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే. స్వరాష్ట్రాన్ని సాధించి, తెలంగాణను దేశానికి దిక్సూచిగా నిలిపిన ధీశాలి.. ధి�
KCR | బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాటి ఐటీ మంత్రి కేటీఆర్ నాటిన ఐటీ పరిశ్రమల బీజాలు నేడు ఫలాలను అందిస్తున్నాయి. అధిక నగరీకరణ కారణంగా ఈ సేవలు తెలంగాణలో కేంద్రీకృతమై, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచా�
కొరివితో తలగోక్కోవటం అంటే ఇదే. ఇప్పటికి అయినవి సాలినట్టు లేదు. విద్యుత్తు కొనుగోలులో ఏదో అయిందని గగ్గోలు పెట్టిన్రు. రిటైర్ అయిన ఓ జడ్జిని తీసుకొచ్చి విచారించుమన్నరు. మొదట్లో వాళ్లను వీళ్లను పిలిచి మాట
తెలంగాణలో ఎనకటికి మా చిన్నప్పుడు తుపాకీ రాముడని గ్రామాల్లోకి వస్తుండే వాడు. ఒక చెక్క తుపాకీని భుజాన వేసుకుని ‘మా రాజా.. మా రాజా మాది ఇంత, అంత.. వాడు దొంగ.. వీడు దొర’ అని అన్ని అబద్ధ్దాలు చెబుతూ గారడీ చేసేవాడు.
కాళేశ్వరాన్ని కేసీఆర్ పూర్తి చేసి పాలమూరును నిర్లక్ష్యం చేసినారని, 27 వేల కోట్లు ఖర్చు పెట్టి కాలువలు తవ్వకుండా వదిలిపెట్టేశారని, ఒక్క ఎకరానికి నీరివ్వలేదని, కేసీఆర్ హయాంలోనే పాలమూరు డీపీఆర్ వాపస్ వ
Kaleshwaram | కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ఆడిన డ్రామాలు, చెప్పిన అబద్ధాలను పటాపంచలు చేస్తూ.. గోదావరి జలాలు ఎల్లంపల్లి నుంచి శ్రీరాంసాగర్ వైపు పరుగులు పెడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్కో పంప�
కలలు, కోరికలు మనుషులందరికీ ఉంటాయి. ఆధునిక ప్రజాస్వామ్యంలో కూడా రెండు రకాల మనుషులను గుర్తించాలి. సామాన్య ప్రజలు, వాళ్లను పరిపాలించే రాజకీయ నాయకులు. ప్రజలకు వారి బతుకు, ఉద్యోగాలు, కుటుంబాలు, పిల్లల బాధ్యతలు
KTR | తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్పై తెలంగాణలో ప్రతి ఒకరికీ ప్రత్యేక గౌరవం ఉంటుంది, చిన్న పిల్లవాడు మొదలు పండు ముసలి వరకు ఆయనను ఇంటి మనిషిగా చూసే బంధుత్వం కనిపిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడ�
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించే నాటికి దేశ పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. పేదరికం, ఆకలి, అవిద్య, అనారోగ్యాలు.. ఇట్లా ఏ ప్రజా జీవనరంగం తీసుకున్నా చాలా వెనుకబడి ఉన్న స్థితి. 70 శాతం జనాభా వ్యవసాయరంగం మీద �
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) నుంచి తీసుకున్న అప్పు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినట్టు తెలిసింది.
Medigadda Barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి సమీపంలో గోదావరిపై నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మి) బరాజ్లోని రెండు పిల్లర్లు కుంగాయి. దీని వెనుక విధ్వంస కుట్రలు దాగి ఉన్నాయని అప్పట్లోనే అ�
కూలిందా? పేల్చిందా? తెల్వదు కానీ కాళేశ్వరంలో ఒక పిల్లరు కుంగితే కాంగ్రెసోళ్లు నానా రభస చేసిండ్రు. గోదావరి నదీగర్భంలో కట్టిన మేడిగడ్డలో మొత్తం 85 పిల్లర్లలో ఒక పిల్లరుకు ఇబ్బంది ఎదురైతే ఎక్కడాలేని ఆరోపణల�