తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టులు నిర్మించుకుని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంటలకు సాగు నీళ్లు విడుదల చేసిన ఘనత దక్కితే, కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీస�
తెలంగాణలో కరువు నేల తడపాలని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథుడిలా ముందు చూపుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మండు వేసవిలో వాగులు వంకలు సైతం పొంగిపొర్లుతున్నాయి. కెసీఆర్ విజన
కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ప్రధాన రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. ఇప్పటికే గంధమల్ల రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యాన్ని కుదించిన రేవంత్రెడ్డి ప్ర�
‘కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది.. దీనివల్ల ప్రయోజనమేమీ లేదు.. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల కుంభకోణం జరిగింది’ అంటూ ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిస�
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగం గా నిర్మించిన అన్నపూర్ణ, రంగనాయకసాగర్, కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లపై రెండేండ్లుగా కాంగ్రెస్ సర్కార్ వివక్ష చూపుతున్నదని మాజీ మంత�
ఉమ్మడి రాష్ట్రంలో నీటి చుక్కకు ఎరుగని ప్రాంతం గత బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని సస్యశ్యామలం కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేండ్లలో తిరిగి రైతులకు గడ్డు పరిస్థితులు దాప
కాళేశ్వరం ప్రాజెక్ట్పై విచారణ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, మాజీ మంత్రి టీ హరీశ్రావు ఇతరులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై గురువారం హైకోర్�
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ను పునరుద్ధరించడంతో పాటు, తమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని మాజీమంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి ప్రభుత్వానికి సూచ�
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ నివేదికను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి టీ హరీశ్రావు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ ఈ నెల 10కి వాయిదా పడింది.
Kaleshwaram Project | రెండేండ్ల సుదీర్ఘ జాప్యం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణలో భాగంగా సాంకేతిక పరీక్షల కోసం అన్నారం బరాజ్
కాళేశ్వరం ప్రాజెక్టులో భా గమైన మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్ కుంగుబాటుపై విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటును సవాలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, ఐఏఎస్�
Annaram Barrage | అన్నారం బరాజ్ వద్ద అక్రమంగా ఇసుక తవ్వకాలను కొనసాగిస్తున్నారనే వార్తలు అవాస్తమని సాగు నీటిపారుదల శాఖ సోమవారం ఒక ప్రకటన ద్వారాస్పష్టంచేసింది.
Kaleshwaram | మరమ్మతుల మాటున కాళేశ్వరంలో ఇసుక దందా మొదలైంది. ప్రాజెక్టు అడ్డాగా ఇసుకాసురులు తిష్టవేసి బరాజ్లను ఆనుకుని వేసిన ఇసుకమేటలను మింగేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్ కుంగుబాటు పేరుతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఏకపక్షంగా ఉన్నదంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు