జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లికి ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్�
కాళేశ్వరం ప్రాజెక్ట్పై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావుకు అవగాహన లేదని, లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఇంట్లో బోరు నుంచి వాటర్ను ట్యాంక్పైకి ఎక్కించడం అనుకుంటున్నారని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ�
కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మూసీని నింపేందుకు కాళేశ్వరం వైపు చూస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు అన్నారు.
2014లో తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వ్యవసాయం పట్టాలెక్కింది. అర్ధరాత్రి పొలాలకు వెళ్లి నీళ్లు పెట్టే బాధలు తప్పాయి. పాముకాట్లు లేవు, కరెంట్ షాకులు లేవు. మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెర�
ఆదివారం నల్లగొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ దిగజారుడుతనానికి, ఆయన పరిపాలనా వైఫల్యాలకు నిదర్శనమని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేత పీ సబితాఇంద్ర�
కేసీఆర్ పాలనలో నిరందీగా ఎవుసం చేసుకున్న రైతాంగం, రేవంత్ పాలనలో ఆగమవుతున్నది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేయడంతో గోస పడుతున్నది. బీఆర్ఎస్ హయాంలో కళకళలాడిన ప్రాజెక్టులు ఇప్పుడు వెలవ�
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కళకళలాడిన తెలంగాణ ప్రాంతం, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కరువుకు నిలయంగా మారుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. నాడు పుష్కలంగా నీరందించిన వరదకాల�
సాగునీటి కోసం బీఆర్ఎస్ సమరం మొదలైంది. నాడు కేసీఆర్ పాలనలో ఏడాది పొడవునా కళకళలాడుతూ.. చివరి భూముల వరకు నీళ్లందించిన వరదకాలువ.. నేడు వట్టిపోవడంతో బీఆర్ఎస్ పోరుబాట పట్టింది.
పోరాడి సాధించుకున్న తెలంగాణను తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సస్యశ్యామలంగా మారిస్తే.. సీఎం రేవంత్రెడ్డి కరువు ప్రాంతంగా మార్చారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ధ్వజమెత్తారు. నిండుకుండలా ఉన్న గోదావరి�
Kaleshwaram | ఈసారి తెలంగాణకు కరువు తప్పేలా లేదు. ఓవైపు వాతావరణ మార్పులు పగబడితే.. మరోవైపు ఉన్న ప్రాజెక్టును బాగు చేయకుండా రైతులపై కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టింది. ఎల్నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు వ�
ఒకవైపు స్వరాష్ట్రంలో తమ తలరాతలు మారతాయని కొండంత ఆశతో ఉన్న ప్రజలు, మరోవైపు అగమ్యగోచరంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు. అయినా చెక్కుచెదరని విశ్వాసంతో ‘సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం’ అనే నినాదంతో ఆనాడు ముందడుగ�
కాంగ్రెస్ ప్రభుత్వం పంతాలకు పోయి కాళేశ్వరం ప్రాజెక్టును పక్కనపెట్టొదని, వెంటనే ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించాలని బీజేపీ సీనియర్ నేత బండారి దత్తాత్రేయ డిమాండ్ చేశారు.