ఒకవైపు స్వరాష్ట్రంలో తమ తలరాతలు మారతాయని కొండంత ఆశతో ఉన్న ప్రజలు, మరోవైపు అగమ్యగోచరంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు. అయినా చెక్కుచెదరని విశ్వాసంతో ‘సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం’ అనే నినాదంతో ఆనాడు ముందడుగ�
కాంగ్రెస్ ప్రభుత్వం పంతాలకు పోయి కాళేశ్వరం ప్రాజెక్టును పక్కనపెట్టొదని, వెంటనే ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించాలని బీజేపీ సీనియర్ నేత బండారి దత్తాత్రేయ డిమాండ్ చేశారు.
Lift Irrigation Projects | రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో ఎత్తిపోతల పథకాల నిర్వహణపై అయోమయం నెలకొన్నది. ఎత్తిపోతల పథకాలకు ఈ ఏడాది ఏ మేరకు, ఏయే సమయాల్లో విద్యుత్తు అవసరం ఉంటుంది? తదితర అంశాలపై ఇప్పటికీ ప్�
కాళేశ్వరంలో గురువారం ఉదయం 5.43 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి చేతుల మీదుగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆయన సతీమణి దేవాదాయ శాఖ ప్రిన్సి�
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని డ్రామాలు ఆడుతున్నదని ఎస్ ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీందర్రావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్రెడ్డి సర్కార్ ఎంత దుష్ప్రచారం చేస్తున్నా.. అంతర్జాతీయ స్థాయిలో దాని ఖ్యాతి విరాజిల్లుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణరీతులను అధ్యయనం చేసేందుకు విదేశీ ప్రతినిధుల�
ప్రభుత్వం తమ్మిడిహెట్టి ప్రాజెక్టును నిలిపేసి, కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లను మరమ్మతు చేస్తున్నామంటూ రేవంత్రెడ్డి సర్కార్ చేస్తున్న హడావుడికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు ఎక్కడా పొంతన లేదు. ఇప్పటివరకు బరాజ్�
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరంపై ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సీఎం రేవంత్రెడ్డి, ఇరిగేషన్శాఖ మంత్ర