నీళ్లు.. అనేది తెలంగాణ ఉద్యమ ప్రథమ నినాదం.. దాన్ని సాక్షాత్కరింపజేసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నరేండ్లపాటు సాగునీటి రంగానికి తన ప్రభుత్వంలో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఉమ్మడి �
“కేంద్ర జల విద్యుత్తు పరిశోధన సంస్థ (ఎన్డీఎస్సీఎల్) రిపోర్టు ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ను తక్షణమే వినియోగంలోకి తేవాలి. కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయని పక్షంలో కేసీఆర్ ఆదేశాల తో మర
Jeevan Reddy | కాళేశ్వరం ప్రాజెక్టులో బాగమైన అన్నారం ,సుందిళ్ల ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి సమస్యలు లేవని కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ క్లీన్చిట్ ఇచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్�
రైతాంగానికి నీళ్లు ఇవ్వడం చేతకాకపోతే సీఎం రేవంత్రెడ్డి తప్పుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. కాళేశ్వరాన్ని తమకు అప్పగిస్తే 15 రోజుల్లో నీళ్లిచ్చి చూపిస్తామని స్పష్టంచేశార�
కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. బహుశా, దేశంలో ఈ ప్రాజెక్ట్ మీద జరుగుతున్నంత రాజకీయ ప్రేరేపిత చర్చ ఏ ప్రాజెక్టుపైనా జరుగలేదేమో! ఇలాంటి చర్చకు దగ్గరలో ఉన్నది సర్దార్ సరోవర్ ప్ర�
‘మేడిగడ్డ ప్రాజెక్టు అవసరం లేదు. ఎల్లంపల్లి ఉంటే చాలు’ అంటూ చెప్పిన కాంగ్రెస్ నేతలకు ప్రకృతే మరోసారి కాళేశ్వరం అవసరాన్ని తెరపైకి తెచ్చింది. కేసీఆర్ రీడిజైనింగ్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ఆవశ్యకత ఏమ
Harish rao | తక్షణమే కాళేశ్వరం మోటర్లు ఆన్ చేసి రైతుల ఇబ్బందులు తొలగించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్ రావు లేఖ రాశారు.
వరికి బదులు ఆయిల్పామ్ సాగు లాభదాయకమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మేడిపల్లిలో రైతు ముకిస పాపిరెడ్డి సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటను ఆదివారం ఆయన పరి�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషి వల్లే శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్కు కాళేశ్వరం నీళ్లు వచ్చాయ నే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలని రాజన్న సిరిసిల్ల జడ్పీ మాజీ వైస్ చైర్మన్ స�
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ రివర్స్ పంపింగ్ విధానం ద్వారా శ్రీరాంసాగర్ వరద కాలువకు నీరందిస్తూ రైతులను ఆదుకుంటున్న కాళేశ్వరం తన ప్రాముఖ్యతను మరోసారి ఘనంగా చాటుకుంట�
కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కాళేశ్వరం గుడి కాదని, మేడిగడ్డ బరాజ్కు చెందిన రెండు పిల్లర్లు కాదని, కాళేశ్వరం అంటే.. ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు అని, తెలంగాణ రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేయడంతోపాటు ప్రజలందరికి
కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదంటూ నిరంతరం దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు అదే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రాంపూర్ పంప్హౌస్ మోటర్లను ప్రారంభించిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్�