కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బరాజ్లు మినహా ప్రాజెక్టులోని మిగతా నీటి సరఫరా వ్యవస్థను అంతటినీ వినియోగిస్తామని, నీటి ఎత్తిపోతలను చేపడతామని రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపార
తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి పాత మార్గం లో నీటిని తరలించినా అది ఎత్తిపోతల పథకమే తప్ప గ్రావిటీ కానే కాదు. ప్రాణహిత- చేవెళ్లను మూర్ఖుడు మాత్రమే గ్రావిటీ పథకమని అనగలడు. 2007లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనుల�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను బీఆర్ఎస్ బృందం బట్టబయలు చేసింది. మేడిగడ్డ వద్ద మానేరు, గోదావరి, ప్రాణహిత నదులు పుష్కలంగా ప్రవహిస్తున్నా కావాలనే లిఫ్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసినదంతా దుష్ప్రచారమేనని.. రైతాంగానికి అందించేందుకు పుష్కలంగా నీళ్లు ఉన్నా ఇంత నిర్లక్ష్యమెందుకని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కాంగ్రె
వచ్చే నెల 2వ తేదీ లోపు కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీటిని నింపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే 50 వేల మంది రైతులతో వచ్చి తామే పంప్హౌస్లు ఆ�
KTR | కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి సన్నిధిలో కేటీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం కన్నెపల్లి పంపు హౌజ్కు చేరుకోనున్నారు. పంప్ హౌస్ను పరిశీలించిన అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతారు.
‘నా ప్రాణం పోయినా సరే రాబోయే ఐదేండ్లలో కోటి ఎకరాలకు సాగునీరు అందించి తీరుతా. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిరూపిస్తా. ఆరు నూరైనా ఎన్ని ఆటంకాలు కలిగించినా, అవరోధాలెన్ని సృష్టించినా హరిత తెలంగాణను సాధించే
రాష్ట్ర బడ్జెట్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలను ఎంతగానో నిరాశకు గురిచేసింది. ఈ బడ్జెట్పై ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదు. ప్రాజెక్టుల ఊసే లేదు. రహదారుల విస్తరణ నిధుల కేటాయించలేదు. రైతులకు ఎలాంటి భరోసానివ్వల�
తెలంగాణ వర ప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేడు మంచిర్యాల జిల్లాకు రానున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించిన అనంతరం క్యాతన్పల్లిలోని మాజీ ఎమ్మె
Jagadish Reddy | నాడు నిండు కుండలా ఉన్న మానేరు.. నేడు అడుగంటిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. మానేరును ఎండబెట్టిన పాపం కాంగ్రెస్దే అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం రానున్నది. ప్రాజెక్టులో భాగమైన అన్నారం, మేడిగడ్డ బరాజ్లను సందర్శించనున్నది. కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి ప�
తెలంగాణకు ఎప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టే జీవధారగా నిలుస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. కేసీఆర్ను, కాళేశ్వర ప్రాజెక్టును బద్నాం చేయాలని కాంగ్రెసోళ్లు చేసిన కుట్రలను తట్టుకొని అద�
Kaleshwaram project | మేడిగడ్డ బ్యారేజీ మొత్తం కుంగిపోయింది..కాళేశ్వరం (Kaleshwaram project)కొట్టుకుపోయింది అని కాంగ్రెస్ పార్టీ(Congress) వందల కొద్ది యూట్యూబ్ ఛానెళ్లు నెలల పాటు దుష్ప్రచారం చేశాయి.