Former MLA Jeevan Reddy | లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చిన తెలంగాణ జల స్ఫూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం అపకీర్తి తెస్తోందని మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్కు వస్తున్న ఆదరణను సీఎం రేవంత్రెడ్డి జీర్ణించుకొలేకపోతున్నాడని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు.
ఒకప్పుడు సీబీఐ నిబద్ధతకు మారుపేరు. నిజాయితీకి నిలువుదట్టం. వృత్తి పట్ల అంకితభావానికి నిదర్శనం. ఎందరో వర్ధమాన పోలీసులు సీబీఐని ఆదర్శంగా తీసుకునేవారు. సీబీఐ కేసులు, దర్యాప్తు విధానాలపై ఎన్నో సినిమాలు వచ్�
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ పచ్చబడుతుంటే కొందరి కండ్ల్లు ఎర్రబడుతున్నాయి. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు అనుక్షణం గుర్తు తెచ్చుకుంటుంటే ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ కక్షపూరితంగా అక్రమ కేసులతో కే
కేసీఆర్పై సీబీఐ విచారణ సిగ్గుచేటని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేం ద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు.
స్పీకర్ సార్.. స్పీకర్ సార్ మా గొంతు నొక్కకండి సార్' అని వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నడు. ‘ఆనాడు కాళేశ్వరం మీద కేసీఆర్ ప్రజెంటేషన్ ఇస్తే మా ఉత్తమ్ మేం ప్రిపేరైరాలే అని పోయిండు’ అంటూ ప్రత్యర్థులను
రైతు బాంధవుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి కొనియాడారు. దుబ్బాక నియోజకవర్గాన్ని మల్లన్నసాగర్ప్రాజెక్టుతో సస్యశ్యామలంగా మార్చిన ఘనత గు�
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో భాగంగా కేసీఆర్పై కేసు పెడితే ఉద్యమం తప్పదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
మాజీ సీఎం కేసీఆర్ ఇమేజ్ను డ్యామేజ్ చేయాలని కక్షపూరితంగా కాళేశ్వరంపై సీబీఐ విచారణ వేశారని, దీనిని తక్షణం రద్దు చేసి సీఎం రేవంత్రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంక