కాళేశ్వరంతో పాటు దేవాదుల ప్రాజెక్టుల ద్వారా రైతులకు సాగునీరు అందించడంతో పాటు కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎ�
రైతులు మరోసారి రోడ్డెకుతున్నారు.వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టక ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు పరిసర ప్రాంతాల రైతుల్ల
కాళేశ్వరం కూలింది అని పర్ పర్ అంటున్నవాళ్లు ఈ వ్యాసానికి పెట్టిన టైటిల్ ఒకటికి రెండుసార్లు చదువుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తూ, దానిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిం
‘కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నడు. గోదావరి జలాలు వృథాగా పోతున్నా కావాలనే కన్నెపల్లి పంప్హౌస్ నుంచి ఎత్తిపోస్తలేడు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో పుష్కలమైన సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం, సకాలంలో ఎరువులు ఇచ్చి కేసీఆర్ కర్షక బిడ్డగా నిలిస్తే, కన్నెపల్లి పంప్హౌస్ నుంచి జలాలు ఎత్తిపోసే అవకాశముండి సాగునీరివ�
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వాలు రాజకీయం చేస్తున్నాయని, ఈ ప్రాజెక్టును తగిన పరిమితులతో ఉపయోగించుకొనే అంశాన్ని పరిశీలించడం లేదని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
కాళేశ్వరంలో నీళ్లు నింపకపోవడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్దేశపూర్వకంగా చేస్తున్న నేరపూరిత చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎల్ నినో లాంటి తీవ్ర కరువు పరిస్థితుల్లో�
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు పరస్పరం వ్యక్తిగత దూషణలు ఆపి రైతులకు నీళ్లు అందించడంపై దృష్టి సారించాలని సీపీఐ కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తే భద్రాచలంతోపాటు 44 గ్రామాలు ముంపునకు గురవుతాయని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సోమవారం ఒక ప్ర�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కనీస అవగాహన లేని సన్నాసి సీఎం.. ఆయన బెదిరింపులకు భయపడం.. ఖబడ్దార్ రేవంత్రెడ్డీ.. అని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు మండిపడ్డారు. సోమవారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ జిల్
కాళేశ్వరం ప్రాజెక్టుపై మొదటి నుంచి అక్కసు వెళ్లగక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు శరామామూలుగా మరోసారి విఫలమైన ప్రాజెక్టుగా చూపించే ప్రయత్నం చేశారు.
ప్రాణహిత నుంచి వృథాగా పోతున్న జలాలను కన్నెపల్లి పంప్హౌస్ నుంచి ఎత్తిపోసి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ఉన్నదని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టంచేశారు.