కేసీఆర్ ను బద్నాం చేసి కేసుల్లో ఇరికించాలనే కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐకి కేసు అప్పగిస్తుందని మంచిర్యాల జిల్లా నెన్నెల మండల బీర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పంజాల విద్యాసాగర్ గౌడ్ విమర్శించారు.
BRS Leaders Strike | కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు మేరకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తర�
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి, గోదావరి నది జలాలను ఆంధ్రాకు తరలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నట్లు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అ
RS Praveen Kumar | కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి హరీశ్రావుపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్పై విచారణను కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ �
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు.
కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని.. సమయం వచ్చినప్పుడు ప్రజలే వారికి బుద్ధి చెబుతారని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలు అన్నారు. కాళేశ్వరం ప్రాజ�
‘బీటలు వారిన బీడు భూములను సస్యశ్యామలం చేసి కోటి ఎకరాల మాగాణికి సాగు నీళ్లు ఇచ్చినందుకేనా కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఆదేశం’ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నిలదీశాయి. తెలంగాణ సాధకుడిని, ఆయన నిర్మిం�
పైకి కాంగ్రెస్ భజన చేస్తున్నప్పటికీ సీఎం రేవంత్రెడ్డి, బీజేపీది ఫెవికాల్ బంధమని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ, ఏప
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర రాజకీయాలు మానుకోవాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. ఈ మేరకు పిట్లం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం షిండే ఆధ్వర్యంలో బ�