గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2 పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి శ్రీ రాజరాజేశ్వర జలాశయం (మిడ్మానేర్)కు గోదావరి జలాల ఎత్తి పోతలు నాలుగురో
కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన మోటర్లపైనా కుట్రలకు పాల్పడుతున్నదని, కాళేశ్వరం, దేవాదుల ప్రా జెక్టులను ఇష్టారీతిన నిర్వహిస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీ
సూర్యాపేట జిల్లాలో వరి ధాన్యం పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం కొనుగోళ్లు చేస్తామం టూ ఆర్భాటంగా ప్రకటనలు చేసి కేంద్రాలను తెరిచిందే తప్ప కొనుగోళ్ల సంగతి మరిచిపోయింది. గత పదిహేను రోజుల
Harish Rao | కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ధ్వజమెత్తారు. భారీ నీటిపారుదల మోటార్లను ఇష్టానుసారంగా ఆన్, ఆఫ్ చేయడంపై తీవ్
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను, అది ఇచ్చిన నివేదికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్ట�
Jeevan Reddy | మార్పు రావాలి.. రేవంత్ పోవాలని మాజీ మంత్రి జీవన్రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ‘మార్పు రావాలి, కేసీఆర్ పోవాలి’ అన్నారని, తీరా ఇప్పుడు పరిస్థితి మారిందని, రెండేండ్లలోనే మార్పు రావా�
ప్రజలను వంచించి, అధికారాన్ని చేతబట్టి, రాష్ట్ర సంపదను లూటీ చేస్తున్న మోసగాళ్లు అజ్ఞానంతో వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందంటూ కాంగ్రెస్, బీజేపీ �
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ మధ్య చీకటి పొత్తుకు సాక్ష్యమని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. కాళ
‘తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా రెండిం తలు వ్యవసాయం పెరిగింది’ అని చెప్తూనే, మరోవైపు ‘కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా రూ.లక్ష కోట్లు నీళ్ల పాలయ్యాయి’ అని రాజ్యసభలో కేంద్ర మంత్రి సీఆర్ పాటి�
కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని మండుటెండల్లోనూ కాలువల్లో గోదావరి జలాలు పారుతున్నాయని, సిద్దిపేట నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 85,000 ఎకరాల్లో వరిసాగువుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రా
Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని, ఇవి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఫెవికాల్ బంధానికి నిదర్శనమని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు
Vemula Prashanth Reddy | కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 21 ప్యాకేజ్ పనులను పూర్తి చేసి సాగు వెంటనే సాగు నీరందించాలని మాజీ మంత్రి, నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టులు నిర్మించుకుని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంటలకు సాగు నీళ్లు విడుదల చేసిన ఘనత దక్కితే, కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీస�