కేసీఆర్ను అరెస్ట్ చేస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని మాజీ ఎమ్మెల్యే రాజయ్య హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా సోమవారం స్టేషన్ఘన్పూర్లో బీఆర్ఎ�
దేశంలోనే తెలంగాణను రోల్మోడల్గా తీర్చిదిద్దిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అక్కసుతో రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ లేనిపోని అభాండాలు మోపి కేసును సీబీఐకి అప్పగ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను బద్నాం చేయాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని, లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టును అపవిత్ర�
కాళేశ్వరంపై ప్రభుత్వం పన్నుతున్న కుట్రలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచ�
‘రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్నది. దేశంలోనే చరిత్రను సృష్టించిన ఒక మహాపురుషుడి ప్రభను మసకబార్చే కుట్ర జరుగుతున్నది. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, రాష్ట్ర రూపు రేఖలు మార్చిన కేసీఆర్ను బద్నాం చేయాలని �
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి లక్ష ఎకరాలకు సాగు నీరందించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ అన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరం మీద కుట్రలు చేస్తే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి హెచ్చరించారు.
BRS leader Ramprasad | కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశాన్ని సీబీఐ కి అప్పగించడం బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ కుట్రలో భాగమేనని బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ ఆరోపించారు.
MLA Sunitha lakshma reddy | సుప్రీంకోర్ట్ సైతం కాళేశ్వరం గొప్ప ప్రాజెక్ట్ అని ప్రశంసించడం జరిగిందని .. ఈ కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయం చేస్తూ, రాజకీయంగా వాడుకుంటూ ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా ఓట్లు దండుకో�
కాళేశ్వరంపై వేసిన కమిషన్ రిపోర్ట్ మీద అసెంబ్లీలో జరిగిన చర్చలో ప్రతిపక్షాల గొంతునొక్కి కేటీఆర్, హరీశ్రావును మాట్లాడనివ్వక పోవడంపై, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్పై లేనిపోని అభాండం మో�
KTR | కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ సాకుతో చంద్రబాబు, మోదీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భారీ కుట్ర పన్నుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆరోపించారు.