కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కేసీఆర్పై రేవంత్ సర్కారు తీరు ఇలానే ఉంది. ఆరు దశాబ్దాల సాగునీటి గోస తీర్చేందుకు కేసీఆర్ అహర్నిశలు శ్రమించి కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నీటిని బీడు భూములకు మళ్లించారు. �
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లపై జస్టిస్ పీసీ ఘోష్ సమర్పిం�
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముఖ్యమంత్రి సహా ఏడుగురు మంత్రులు హరీశ్రావు ప్రసంగానికి 30 సార్లు అడ్డుతగిలారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాట్లాడుతున్న సందర్భంలో హరీశ్రావు ఏకాగ్రతను దెబ్బతీసి, సబ్జెక్టు దారి మళ
రాజకీయాలను పక్కపెట్టి వరదల గురించి సభలో చర్చిద్దామన్న మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు చేసిన సూచనను అధికార పార్టీ సభ్యులు తిరస్కరించడంతో బీఏసీ (శాసనసభ వ్యవహారాల కమిటీ) సమావేశాన్ని బీఆర్ఎస్�
కాళేశ్వరం ప్రాజెక్టుపై శాసనసభలో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారని, కానీ తాము అవకాశం ఇవ్వాలనుకోవడంలేదని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క స్పష్టంచేశారు. శనివారం శాసనసభ
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇచ్చిన నివేదికలో తవ్వినకొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. గతంలోనే అనేక తప్పులు వెలుగులోకి రాగా, తాజాగా నలుగురు అధికారులను తప�
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతే నీళ్లు ఎలా ఎత్తిపోస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరం కూలిందని, రూ.లక్ష కోట్లు గంగలో పోశారని, ఆ నీటితో ఎకరా
అసలు మేడిగడ్డ బరాజ్ విషయంలో విజిలెన్స్ చేసిన విచారణలో ఏ నలుగురు అధికారులను తప్పించారు..? వారి పేర్లు ఎందుకు విచారణ నివేదికలో చేర్చబడలేదు..? సదరు అధికారుల కన్నా తక్కువ బిల్లులు రికార్డు చేసిన వారిపై ఎలా �
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలకు నిజాలు వెల్లడించేందుకు అసెంబ్లీలో తమకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చే అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్ను కోరారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులతో సుదీర్ఘ మంతనాలు స�
‘రెండు పిల్లర్లు కుంగినంత మాత్రాన కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయినట్టు ఎలా అవుతుంది? ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.94,000 కోట్లు ఖర్చు చేస్తే రూ. లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది?’ అని మాజీ మంత్రి వేముల ప్ర�
కామారెడ్డి, నిర్మల్, మెదక్, సిద్దిపేట జిల్లాలు హాహాకారం చేస్తున్నాయి. వరద విలయంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఏ ముఖ్యమంత్రి అయినా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. వరదలో చిక్కు�