కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్-2లో నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్హౌస్లో బుధవారం ఒక మోటర్ ద్వారా ఎత్తిపోశారు. ఇక్కడి 4వ నంబర్ మోటర్ ద్వారా 3,150
ఒక పండ్ల చెట్టు ఉన్నది. దాని ఫలాలు తినాలంటే రోజూ దానికి నీళ్లు పోయాలి. పాదులు తీసి కంటికి రెప్పలా చూసుకోవాలి. తెగుళ్లు సోకితే మందులు వేసి బాగు చేసుకోవాలి. ఈ లొల్లి అంతా మనకెందుకు అనుకుంటే చెట్టును కూకటివే�
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందన్న కాంగ్రెస్ నాయకులు రంగనాయకసాగర్కు నీళ్లు ఎట్ల వచ్చాయో చెప్పాలని చిన్నకోడూరు మండలం మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందన్న గోబెల్స్ ప్రచారాన్ని నిజం చేసేందుకే ప్రభుత్వం మోటర్లు ఆన్ చేయడం లేదని మాజీమంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. కాళేశ్వరం నీళ్లు వస్తే వారు చెప్పినవి అబద్ధాలని ప్రజలకు అర్�
జాతీయ హోదా ఇచ్చి మరీ.. సాక్షాత్తూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం కాఫర్ డ్యామ్ రెండోసారి కొట్టుకుపోయినా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కి కనిపించడం లేదా? అని బీఆర్ఎస్
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని నంది, గాయత్రీ పంప్హౌస్ల నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. బుధవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నందిపంప్హస్లో మూడు పంపుల ద్వారా ఎత్తిపోయగా, గురువా�
కాళేశ్వరం ప్రాజెక్టులో (Kaleshwaram Project) బాహుబలి మోటర్లు జలగర్జన చేస్తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీళ్ల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్ హౌస్లో (Nandi
కాళేశ్వరం కూలిందన్న వారి అసత్య ప్రచారాన్ని తుత్తునియలు చేస్తూ బాహుబలి మోటర్లు జలగర్జన చేశాయి. నీళ్లను ఎత్తిపోశాయి. ఎల్లంపల్లి నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయానికి గోదావరి జలాలను తరలించాయి.
‘ఉత్తర తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కాళేశ్వరం పంపులను ఆన్ చేస్తే 15 జిల్లాలకు నీళ్లు అందుతాయి. అయినా మోటర్లు ఆన్ చేయడం లేదు. ఇకనైనా మోటర్లు ఆన్ చేయాలి.
Kaleshwaram | రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నందున కాశేశ్వరం ప్రాజెక్టు భద్రతకు చేపట్టిన చర్యలేమిటో వివరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.