కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక మొత్తం 650 పేజీలు. అంత పెద్ద నివేదిక సారాంశమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఓ 60 పేజీలను విడుదల చేసింది. కేసీఆర్ మీద బురద జల్లడమే ఆ 60 పేజీల సారాంశం.
ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన 665 పేజీల నివేదిక చట్టం దృష్టిలో చెల్లదని.. అది నిరర్ధకం, నిష్ఫలమైదనని న్యా య ని
ఏపీ బనకచర్ల ప్రాజెక్టు కోసం మన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బరాజ్ను బలిపెడుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి నిప్పులు చెరిగారు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కమిషన్ ని�
కాళేశ్వరం ప్రాజెక్ట్పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని, రైతుల పొలాలు ఎండబెట్టేందుకు కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ ఆరోపించారు. 14 ఏండ్లు తెలంగ�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిరిగానే తెలంగాణలోనూ 20 మంది సీమాంధ్ర పెట్టుబడిదారులు రాష్ర్టాన్ని దోచుకుంటున్నారని, సమయం వచ్చినప్పుడు వారి బండారం బయట పెడతానని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి సంచలన వ్య�
పాలన చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు నిస్సహాయ స్థితిలో ఉన్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఎద్దేవాచేశారు.
16 నెలల సుదీర్ఘ విచారణ అనంతరం, వంద మందికి పైగా సాక్షులను విచారించి జస్టిస్ పీసీ ఘోష్ జూలై 31న తన 650 పేజీల నివేదికను సమర్పించారు. అంతటితో తన పాత్ర ముగిసిందని ప్రకటించి సొంతూరు కలకత్తాకు వెళ్లిపోయారు. ఆ నివేద�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు కక్ష కారణంగా ఈ ఏడాదీ ఎస్సారెస్పీ ఆయకట్టు పడావు పడింది. ఉమ్మడి రాష్ట్రంలోని దుస్థితి మళ్లీ దాపురించింది. ఎస్సారెస్పీ స్టేజ్-1 ఆయకట్టుకు సాగునీరు దిక్కులేకుండా
న్యాయానికి అర్థం మారిపోతున్నది. కర్ర ఉన్నోనిదే బర్రె అన్నట్టుగా న్యాయమూ అదే కోవలోకి జారిపోతున్నది. కారణాలు ఏమిటో, పరిమితులు ఏమిటో తెలియదు కానీ, అధికార బలానికి అతీతంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలు కూడా పక్�
కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనంపై మాజీ ఇరిగేషన్ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అద్భుత స్పందన వచ్చింది. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో శ్రేణులనుద్ధేశించి ఇచ్చిన వి
కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఒక అద్భుతమని, అది కేవలం కేసీఆర్ కృషివల్లనే సాధ్యమైందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నా�
కాళేశ్వరం ప్రాజెక్టు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చ