రైతుల ప్రయోజనాల కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ను కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ చేయడం దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్న�
దున్న ఈనిందంటే దూడను కట్టేయమన్నట్టుగా ఉంది కాళేశ్వరంపై వేసిన పినాకీ చంద్ర ఘోష్ కమిటీ నివేదిక. దున్న ఈనిందని కాంగ్రెస్ అంటే, దూడను కట్టేయమని కమిషన్ చెప్పింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్కనీటిని కూడా ఎత్తిపోయకుండా గతానికి మించి పంటలు పండించామని గత సీజన్లో గొప్పలు చెప్పిన కాంగ్రెస్ సర్కారు, ఇప్పుడు చేతులెత్తేసినట్టు కనిపిస్తున్నది.
ఒక అంశంపై విచారణ జరిపేందుకు కమిషన్ను నియమిస్తే ఏం చేయాలి.. తప్పులు ఎక్కడెక్కడ దొర్లాయో సాంకేతిక ఆధారాలు సేకరించాలి. ఎవరెవరు తప్పు చేశారో గుర్తించి, సహేతుకంగా నివేదికలో పొందుపరచాలి. కానీ.. కాళేశ్వరం ప్రా�
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ ఇంజినీర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర ఇరిగేషన్ ఇంజినీర్లు నిర్లక్ష్యంగా ఉన్నారని కమిషన్ చ
అసెంబ్లీ సమావేశాలు ఈనెల 10వతేదీ నుంచి జరిగే అవకాశం ఉన్నట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై ప్రత్యేక చర్చ కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమ
కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి(లక్ష్మి) పంప్హౌస్లో మోటర్లు ఆన్ చేసి రైతులకు నీళ్లివ్వాల్సిందేనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ వినోద్కుమార్ డిమాండ్చేశారు. బీఆర్ఎస్ అధిష్ఠానం ఆద�
రాష్ట్ర మంత్రిమండలి సమావేశం సోమవారం జరగనున్నది. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో ప్రధాన ఎజెండాగా కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ నివేదికగా నిర్ణయించారు. ఘోష్ కమిషన్ నివేదికతోపాటు, ఉన్నతాధికారుల కమి�
కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయకుండా.. తెలంగాణను ఎడారిగా మార్చేందుకు జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలను మరోసారి విప్పి చెప్పేందుకు బీఆర్ఎస్ బృందం సిద్ధమైంది. అందుకోసం మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లి పంప్హౌస్కు బీఆర్ఎస్ బృందం నేడు రానున్నది. సోమవారం ఉదయం 10గంటలకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ �
కాళేశ్వరం ప్రాజెక్టు మీద రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ తుది నివేదికను సీల్డ్ కవర్లో పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన సంగతి తెలిసిందే. మీడియా సమావేశంలో పీసీ ఘోష్ ఇదే విషయాన్ని �
రాజమండ్రి.. ఈ పేరు తెలుగువారిలో ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక భావనను కలిగిస్తుంది. ఇది తెలుగు సినిమాల ప్రభావం వల్ల కావచ్చు. కానీ, వాస్తవానికి కొబ్బరి చెట్లు, పచ్చటి పొలాలు, ప్రవహించే కాలువలు, నీళ్ల ప్రవాహాన్న�