హైకోర్టు తీర్పుతో కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు బట్టబయలయ్యాయని ఐడీసీ మాజీ చైర్మన్ ఈద శంకర్రెడ్డి స్పష్టం చేశారు. ఎవరు ఔనన్నా కాదన్నా తెలంగాణ రాష్ర్టానికి జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టేనని ఉద్ఘాటించ
బీఆర్ఎస్ను ప్రజల నుండి దూరం చేసే కుట్రలో భాగంగానే కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని బూటకపు ప్రచారం చేశారని, పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి సర్కార్ చెంప చెళ్�
జస్టిస్ గోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పుతోనైనా సీఎం, కాంగ్రెస్ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని, అభివృద్ధి దిశగా దృష్టి సారించాలని, ఇప్పటికైనా దుష్ర్పచారాన్ని ఆపాలని బీఆర్ఎస్ చిగురుమామిడి మండల అధ్యక్షుడు మా
Kaleshwaram | ‘మేడిగడ్డ కుంగింది.. కాళేశ్వరం కథ ఒడిసింది.. ప్రాజెక్టు పనికిరాదు.. లక్ష కోట్లు వృథా’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, కొందరు కుహనా మేధావులు మోపిన నిందలన్నీ నీళ్లపాలయ్యాయి. రేవంత్ సర్కార్ రెండున్�
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చాలనే పథక రచన చేసి.. రేవంత్ సర్కారు ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో
కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించడం ద్వారా న్యాయం గెలిచిందని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు.
విచారణ పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే కాదు, ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లను సైతం కాంగ్రెస్ సర్కార్ వేధించింది. రేవంత్రెడ్డి సర్కార్ ఆదేశాల మేరకు విచారణ జరిపిన విజిలెన్స్ కమిషన్ మార్చిలో నివేదిక సమర
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ �
తెలంగాణలో బీడువారిన లక్షలాది ఎకరాలకు సాగునీరందించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చరిత్రాత్మకమని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు నల్లాని ప్రవీణ్రావు పేర్కొన్నారు.