తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్రెడ్డి కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి మండిపడ్డారు. మేడిగడ్డ బరాజ్తో సంబంధం లేకుండా కన్
Yellampalli Project | కాళేశ్వరం ప్రాజెక్టు అనుబంధ లింక్ -2 ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది పంప్ హౌస్ ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి.
‘మాట్లాడితే చా లు బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అని వ్యాఖ్యలు చేసిన సన్నాసులు కండ్లు తెరవాలి. లక్ష్మీపూర్ గాయత్రీ పంప్హౌస్ నుంచి పరవళ్లు తొక్కుతున్న జలాలను చూడాలి’ అని చొప్పదండి మాజీ ఎమ్
కేసీఆర్పై రాజకీయ ద్వేషంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి పన్నిన కుట్రలు విఫలమయ్యాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్
కేసీఆర్పై రాజకీయ విద్వేషంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పన్నిన కుట్రలు విఫలం అయ్యాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కేటీఆర్, హరీశ్ రా�
Godavari Waters | రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారుల ఆదేశానుసారం తాగునీటి అవసరాల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర జలాశయం (మిడ్ మానేర్) నీటిని ఎత్తిపోయాలని ఆదేశాలు వచ్చాయి.
Bhatti Vikramarka | ‘వర్షాభావంతో ప్రాజెక్టులకు జలకళ లేదు. రానున్న రోజుల్లో తాగునీరు, సాగునీరే కాకుండా కరెంటు సరఫరా కూడా కష్టమవుతుంది. మొత్తం థర్మల్ విద్యుత్తుపైనే ఆధారపడితే బొగ్గు సమకూర్చుకోవడం కూడా కష్టమే.
మేడిగడ్డ బరాజ్లో బ్లాక్-7లో పిల్లర్ కుంగుబాటు ఘటన తర్వాత వారం రోజుల్లోనే ఎన్డీఎస్ఏ బృందం ప్రాజెక్టును సందర్శించింది. అప్పటికీ టెస్టులేవీ చేయకుండానే, సమగ్ర పరిశీలన జరుపకుండానే నివేదికలు సమర్పించి�
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి..నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పండబెట్టి... రెండున్నరేండ్లలో ఏటేటా పంటలను ఎండబెడుతూ ఈ సారి వంద శాతం ముంచింది. ఉమ్మడి ర
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటిగూడెనికి చెందిన రైతు చిదిమిళ్ల భిక్షం తనకున్న ఎకరం 10 గుంటల్లో జూన్లో 5 బోర్లు వేసిండు. ఈ నెల మరో 6.. ఇలా నెలన్నర కాలంలో 11 బోర్లు వేసినా చుక్కనీరు కండ్ల చూడలే.