కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం బురద రాజకీయం చేసింది. అసెంబ్లీలో చర్చ, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వంటి పరిస్థితుల నేపథ్యంలో నిజాలను ప్రజల ముందు పెట్టాలన్న ఉద్దేశంతో నేను, నా బృంద సభ్యులు రాము, �
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలకు దమ్ము, ధైర్యం ఉంటే తమ పదవులకు రాజీనామా చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఈ నెల 13న గద్వాలకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక
నాడు ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని, లక్ష కోట్ల అవినీతి అంటూ ఘోష్ కమిషన్ వేసి, సీబీఐకి కూడా అప్పగించిన ఆయన నేడు కాళేశ్వరం ఆధారంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు శ్�
KTR | కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్రెడ్డి.. ఇవాళ అదే కాళేశ్వరం ప్రాజెక్టు ఆధారంగా నిర్మించిన మల్లన్న సాగర్, మూసీ నదుల అనుసంధానం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కిం�
కాంగ్రెస్ నాయకులు, మంత్రులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను టార్గెట్గా చేసుకుని కాళేశ్వరం ప్రాజెక్టుపై అబద్దాలను ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని బీఆర్ఎస్ రాష్ట్ర న�
ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) పేరిట కొందరు అక్రమార్కులు మట్టి దందాకు తెర లేపారు. ఇందిరమ్మ ఇండ్లకు మట్టిని తరలిస్తున్నామని చెబుతూ ఆ మట్టిని బయటకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు.
కాళేశ్వరంపై కాంగ్రెస్ దర్యాప్తు ముగిసింది. ఇక ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న రేవంత్రెడ్డికి, తను నియమించిన జస్టిస్ ఘోష్ కమిష�
Former MLA Jeevan Reddy | లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చిన తెలంగాణ జల స్ఫూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం అపకీర్తి తెస్తోందని మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్కు వస్తున్న ఆదరణను సీఎం రేవంత్రెడ్డి జీర్ణించుకొలేకపోతున్నాడని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు.
ఒకప్పుడు సీబీఐ నిబద్ధతకు మారుపేరు. నిజాయితీకి నిలువుదట్టం. వృత్తి పట్ల అంకితభావానికి నిదర్శనం. ఎందరో వర్ధమాన పోలీసులు సీబీఐని ఆదర్శంగా తీసుకునేవారు. సీబీఐ కేసులు, దర్యాప్తు విధానాలపై ఎన్నో సినిమాలు వచ్�