ఢిల్లీ, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ ): కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడంపై సీఐబీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీ నిరంజన్ ఈ పిటిషన్ నమోదైంది. మంగళవారం విచారణ జరుగనున్నది.