Jai Anmol | బ్యాంకులను మోసం చేసిన కేసు (banking fraud case)లో ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani)కి మరో షాక్ తగిలింది.
ఏసీబీకి పట్టుబడిన హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ అక్రమ ఆస్తులపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. గతంలో ఆయన పని చేసిన చోట, హనుమకొండ జిల్లా అదనపు కలెక్టరగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన చూ
వైఎస్ జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పెన్నా ప్రతాప్రెడ్డికి చెందిన పెన్నా సిమెంట్స్కు లీజుల మంజూరులో నాటి పరిశ్రమలశాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ హైకో�
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదాయానికి మించిన ఆ స్తుల కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ స్తంభింపజేసిన ఆయన ఆస్తులను విడుదల చేయరాదంటూ సీబీఐ శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. జగతి పబ్లికేషన్స్, ఇందిర టెలివిజ�
దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ కేసుల సంఖ్య పెరగడంపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని తనకు తానుగా విచారణకు స్వీకరించిన కోర్ట్టు దీనిపై స్పందన తెలపాలని కేంద్రాన్ని, సీబీఐని క
Supreme Court | దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ స్కామ్లు వేగంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు కేటుగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది.
పంజాబ్లో అవినీతి తిమింగలం చిక్కింది. రూ.8 లక్షల లంచం కేసులో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (DIG) ఆఫ్ పోలీస్ హర్చరణ్ సింగ్ భుల్లార్ (Harcharan Singh Bhullar) కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ (CBI)కి పట్టుబడ్డారు. ఈ సందర్భంగా ప�
ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఆదివారం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. కరూర్లో శనివారం జరిగిన బహిరంగ సభలో తొక్కిసలాట దుర్ఘటనపై దర్యాప్తు చేయాలని సీబీఐ లేదా సిట్ను ఆదేశించాలని కోరి�