సీబీఐకి కాళేశ్వరం అప్పగించడం అంటే ప్రాజెక్టును మూసివేయడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసి గోదావరి నదీ జలా�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ సీబీఐ విచారణకు ఆదేశించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్టర్ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా అంటూ కాంగ�
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ (CBI) విచారణకు ఇవ్వడాన్ని నిరసరగా శాసన మండలిలో బీఆర్ఎస్ (BRS) సభ్యులు ఆందోళన నిర్వహిస్తున్నారు. చైర్మన్ పోడియాన్ని ముట్టడించిన ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపె
IAS Srilakshmi | ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి ఊరట లభించింది. అక్రమ మైనింగ్ కేసులో శ్రీలక్ష్మీ పేరును తొలగించడం కుదరదని గతంలో ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రతివాదులకు నోటీసులు �
వరంగల్లోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) పీఐయూ ప్రాజెక్ట్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ ఓ ప్రైవేట్ వ్యక్తి నుండి రూ. 60 వేల లంచం తీసుకుంటుండగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారులు మంగళవారం
పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన గట్టు వామన్రావు దంపతుల (న్యాయవాదులు) హత్య కేసును సీబీఐకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్పై అవినీతి కేసును ఢిల్లీ కోర్టు సోమవారం మూసేసింది. ఆయనపై ఆరోపణలను బలపరిచే సాక్ష్యాధారాలు దొరకలేదని సీబీఐ తెలపడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. జై�
Satyendra Jain : ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ (Satyendra Jain)కు భారీ ఊరట లభించింది. అవినీతి ఆరోపణల కేసులో మూడేళ్ల క్రితం ఆరెస్ట్ అయిన ఆయనకు సోమవారం కోర్టు క్లీన్చీట్ ఇచ్చింది.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్గా ఐపీఎస్ అధికారిణి సోనాలీ మిశ్రా బాధ్యతలు చేపట్టారు. 143 ఏళ్ల చరిత్ర గల ఆర్పీఎఫ్కు సారథ్యం వహించే తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.
పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి (Anil Ambani) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) షాకిచ్చింది. రూ.17 వేల కోట్ల విలువైన రుణ మోసానికి సంబంధించిన కేసులో (Loan Fraud Case) చోటా అంబానీకి ఈడీ �
విపక్షాలను వేధించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలను ప్రయోగిస్తూ మోదీ ప్రభుత్వం తీవ్ర దుర్వినియోగానికి పాల్పడతున్నదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమేనని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర�
British Whisky | బ్రిటిష్ విస్కీకి ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారు మార్కెట్గా భారత్ మారింది. స్కాచ్ విస్కీ అసోసియేషన్ అండ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండస్ట్రీ (CBI) డేటా ప్రకారం.. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వి�
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నిర్వహణపై ఆరోపణలు వచ్చినందున ఈనెల 28వ తేదీ వరకు సెలక్షన్ కమిటీని ఎంపిక చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో వరుస కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ పార్క్, జేబీఎస్ సమీపంలో వెలిసిన ఓ భారీ హోర్డింగ్ చర్చనీయాంశంగా మా