దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ కేసుల సంఖ్య పెరగడంపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని తనకు తానుగా విచారణకు స్వీకరించిన కోర్ట్టు దీనిపై స్పందన తెలపాలని కేంద్రాన్ని, సీబీఐని క
Supreme Court | దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ స్కామ్లు వేగంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు కేటుగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది.
పంజాబ్లో అవినీతి తిమింగలం చిక్కింది. రూ.8 లక్షల లంచం కేసులో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (DIG) ఆఫ్ పోలీస్ హర్చరణ్ సింగ్ భుల్లార్ (Harcharan Singh Bhullar) కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ (CBI)కి పట్టుబడ్డారు. ఈ సందర్భంగా ప�
ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఆదివారం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. కరూర్లో శనివారం జరిగిన బహిరంగ సభలో తొక్కిసలాట దుర్ఘటనపై దర్యాప్తు చేయాలని సీబీఐ లేదా సిట్ను ఆదేశించాలని కోరి�
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్కు చెందిన విద్యాసంస్థకు విదేశీ నిధులు అందినట్లు తెలుస్తుంది. ఆయన పాకిస్థాన్ను కూడా విజిట్ చేశారు. ఈ కోణాల్లో సీబీఐ ఆ లడాఖ్ సామాజిక కార్యకర్తపై దర్యాప్తు చేపడుతున్నది
Ayesha Meera | ఆయేషా మీరా తల్లి షంషాద్ బేగం మాట్లాడుతూ.. 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని తెలిపారు. విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని అన్నారు.ఈ కేసు విషయంలో ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉందని.. సీఎం, డిప్యూట
YS Viveka Murder Case | వైఎస్ వివేకా హత్య కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. అఫిడవిట్ దాఖలుకు సీబీఐ సమయం కోరడంతో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ జూబ్లీహిల్స్ అపోలో దవాఖాన నుంచి ఆదివారం డిశ్చార్జి అయ్యారు. శనివారం స్వల్ప అస్వస్థతకు గురైన ఆయనను అపోలో దవాఖానలో జాయిన్ చేసి, మెరుగైన చికిత్స అందించారు.
కాళేశ్వరంపై కాంగ్రెస్ దర్యాప్తు ముగిసింది. ఇక ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న రేవంత్రెడ్డికి, తను నియమించిన జస్టిస్ ఘోష్ కమిష�