విశాఖ ఇండస్ట్రీస్, హెచ్సీఏకు మధ్య ఎలాంటి అధికారిక ఒప్పందం కుదరకముందే హెచ్సీఏ విశాఖకు రూ.2.32 కోట్లు చెల్లించిందని టీసీఏ ప్రధాన కార్యదర్శి దారం గురువారెడ్డి ఆరోపించారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసును హైకోర్టు ఏప్రిల్ 6కు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులకు కింది కోర్టు క్లీన్చిట్ ఇవ్వడాన్ని సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై సోమవారం విచారణ జరిగి�
Digital Arrest | మేం సీబీఐ నుంచి మాట్లాడుతున్నాం.. మీపై మానవ అక్రమ రవాణా కేసు నమోదైంది. ఈ కేసులో సుప్రీంకోర్టు మీపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది’ అంటూ సైబర్ నేరగాళ్లు ఏకంగా ఓ రిటైర్డ్ న్యాయమూర్తినే బురిడ
హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల్లో దినసరి లేబర్ను కుదించి సిబ్బందితో ప నులు చేయించేందుకు కాంట్రాక్టు సంస్థలకు రైల్వే అధికారులు సహకర�
Arvind Kejriwal : ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు సత్తా ఉంటే తక్షణం ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని, బీజేపీకి 10 కంటే ఎక్కువ సీట్లు వస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని అరవింద్ కేజ్రీవాల్ అన్న�
Delhi Liquor Case: సీబీఐ దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ లిక్కర్ కేసును మూసివేస్తూ ఇవాళ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిందితులపై సీబీఐ నమోదు చేసిన కేసును క్లోజ్ చేయాలని స్పెషల్ జడ్జి జితేంద్ర సింగ్ ఆదేశిం�
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీకి వ్యతిరేకంగా మరో కేసు నమోదైంది. బ్యాంక్ ఆఫ్ బరోడాను మోసం చేశారన్న ఆరోపణలపై అనిల్ అంబానీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్పై సీబీఐ కొత్త
ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్సెల్-మ్యాక్సిస్ డీల్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం మరిన్ని చిక్కులు ఎదుర్కొనబోతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఈడీ ప్రాసిక్యూషన్ అనుమతి ఉత్
పాఠశాల విద్యాశాఖలో మరికొందరు అధికారులు, సిబ్బంది అవినీతిపై ఏసీబీ అధికారులు ఫోకస్పెట్టారు. కమిషనరేట్సహా పలు కార్యాలయాల్లోని అక్రమార్కుల భరతం పట్టడంపై గురిపెట్టారు.
కక్షిదారుడు కోర్టుకు రాలేని స్థితిలో ఉండగా, న్యాయస్థానమే అతని వద్దకు వెళ్లి తీర్పు చెప్పిన అరుదైన ఘటన బీహార్లో చోటుచేసుకుంది. పాట్నాలోని జిల్లా కోర్టుల ప్రాంగణంలో సోమవారం ఈ దృశ్యం కన్పించింది.
సింగరేణిలో(Singareni) కాంట్రాక్టుల పేరిట వేలకోట్ల దోపిడీపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు.
తెలంగాణ సిరుల తల్లి సింగరేణి రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అక్రమాలు, దందాలపై సిబిఐచే విచారణ జరిపించాలని టీబీజీకేఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ తల్�
Actor Vijay | తమిళనాడులో గత ఏడాది చోటుచేసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ఈ విషాద ఘటనకు సంబంధించి టీవీకే (తమిళగ వెట్రి కజగం) చీఫ్ విజయ్ సోమవారం మరోసారి సీబీఐ ఎదుట హాజరయ్యారు. 41 మ�