Suvendu aide murder case | పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి సహాయకుడి హత్య కేసులో పోలీసులు పొరపాటుపడ్డారు. బీజేపీ అభిమానిని అక్రమంగా అరెస్ట్ చేశారు. అయితే సీబీఐ క్లీన్చిట్ ఇవ్వడంతో అతడు విడుదలయ్యాడు. దీనిపై రాజకీ
NEET leak | లీకైన నీట్ గెస్ పేపర్ను కొనుగోలు చేసిన ఒక డాక్టర్ను సీబీఐ అదుపులోకి తీసుకున్నది. ఆయన ఆసుపత్రిలో ప్రత్యేక క్లాసులు నిర్వహించి నీట్ గెస్ పేపర్ లీక్ చేయడంపై ప్రశ్నిస్తున్నది.
RG Kar Case | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో యువ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యపై మళ్లీ విచారణ జరుపాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది.
Suvendu Adhikari : పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రాథ్ హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. చంద్రనాథ్ను కాల్చి చంపిన షూటర్ రాజ్కుమార్ను సీబీఐ సోమవారం అరెస్టు చేసింది.
Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇకపై ఈ కేసును జస్టిస్ మనోజ్ జైన్ విచారించనున్నారు. అనేక నాటకీయ పరిణామాల మధ్య ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తప్పుకొన్న సంగతి త�
NEET paper leak | నీట్ యూజీ - 2026 (NEET UG-2026) పరీక్ష పేపర్ లీక్ (Paper leak) ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు.. వారిని �
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మే 3న నిర్వహించిన నీట్ యూజీ-2026 పరీక్ష మంగళవారం రద్దయ్యింది. ప్రశ్నపత్రం లీక్ అయినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణ
NEET-UG 2026 : నీట్ 2026 పేపర్ లీకవ్వడంతో ఈ పరీక్షను ఎన్టీయే (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం మరోసారి నీట్ 2026 పరీక్షను ఈ నెల 22లోపు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అజ్ఞానుల చేతిలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తున్నదని, ప్రజా సమస్యలను పకదారి పట్టించడ�
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ �
అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ తన కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు ధారాదత్తం చేయడంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.