పీఎం ఏక్తామాల్ ప్రాజెక్ట్ టెండర్లను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రేవంత్ సర్కార్ రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. శనివారం తె�
Betting Apps Promotion Case | అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్ల ప్రమోషన్ వ్యవహారం టాలీవుడ్లో ఇంకా కలకలం రేపుతునే ఉంది. తాజాగా ఈ కేసులో ప్రముఖ నటి నిధి అగర్వాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు విచారించా
Twisha Sharma : నటి, మోడల్ త్విషా శర్మ (33) మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా 636 పేజీల చార్జిషీటు దాఖలు చేసింది. బీఎన్ఎస్ సెక్షన్స్ 80(2), 85, 108, 3(5)తోపాటు వరకట్న నిరోధక చట్టాలైన సెక్�
IPS Officer Nupur Prasad | దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తునకు నేతృత్వం వహించిన ప్రముఖ ఐపీఎస్ అధికారి నూపుర్ ప్రసాద్ను ప్రతిష్టాత్మకమైన 'మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్' (MSM) వరించింది.
Jharkhand : జార్ఖండ్లో జేపీఎస్సీ-జేఎస్ఎస్సీ పరీక్షలు రద్దు చేయాలంటూ విద్యార్థులు చేపట్టిన నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఈ అంశంపై ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోస�
నీట్-యూజీ ప్రశ్న పత్రం లీకేజ్ కేసులో సీబీఐ తాజాగా చార్జ్షీట్ దాఖలు చేసింది. పేపర్ లీక్ కేసులో అరెస్టయిన 13 మంది నిందితుల పేర్లను ప్రస్తావిస్తూ, వారికి వ్యతిరేకంగా రూపొందించిన చార్జ్షీట్ను మంగళవా
దేశ వ్యాప్తంగా నీట్ యూజీ - 2026 లీక్ మీద తీవ్ర నిరసనలు జరుగుతున్న సమయంలో.. 2024 నీట్ పేపర్లీక్ కేసులో కీలక సూత్రధారికి సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. 2024లో నీట్-యూజీ పేపర్ లీక్ అవడంలో కీ
NEET Leak | నీట్ లీక్ వివాదంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో 2024 నీట్ యూజీ పేపర్ లీక్లో కీలక సూత్రధారికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. అతడిపై నమోదైన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని పేర
అయోధ్య రామ మందిరం కానుకల చోరీపై సీబీఐ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సహాయ కార్యదర్శి టీ శ్రీనివాసరావు మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చే
ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోయే భూమిని తనఖా పెడితే స్టేట్ బ్యాంక్ రుణం ఇవ్వడంపై హైకోర్టు విస్తుపోయింది. సదరు భూమిపై హైకోర్టు స్టే విధించినా దానిని తాకట్టు పెట్టుకొని రుణం ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నిం
Telegram : నీట్ పరీక్ష నేపథ్యంలో దేశంలో టెలిగ్రాం సేవల్ని కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టెలిగ్రాం సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఈ రోజు జస్టిస్ తేజాస్ కర�
Twisha Sharma : సంచలనం సృష్టించిన త్విషా శర్మ మృతి కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఉన్న త్విషా భర్త సమర్ద్ సింగ్, అత్త గిరిబాలా సింగ్కు సీబీఐ రిమాండ్ విధించింది.
బొగ్గు నిల్వలపై సీబీఐ విచారణ చేపట్టాలి.. టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రాంమూర్తి
గోదావరిఖని, మే 28: సింగరేణి సంస్థలో బొగ్గు నిల్వలపై సీబీఐ విచారణ జరిపించాలని టీబీజీకేఎస్ రాష్ట్ర వర�
Twisha Sharma : నటి, మోడల్ త్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న ఆమె అత్త, రిటైర్డ్ జడ్జి గిరిబాలా సింగ్ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.