ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోయే భూమిని తనఖా పెడితే స్టేట్ బ్యాంక్ రుణం ఇవ్వడంపై హైకోర్టు విస్తుపోయింది. సదరు భూమిపై హైకోర్టు స్టే విధించినా దానిని తాకట్టు పెట్టుకొని రుణం ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నిం
Telegram : నీట్ పరీక్ష నేపథ్యంలో దేశంలో టెలిగ్రాం సేవల్ని కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టెలిగ్రాం సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఈ రోజు జస్టిస్ తేజాస్ కర�
Twisha Sharma : సంచలనం సృష్టించిన త్విషా శర్మ మృతి కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఉన్న త్విషా భర్త సమర్ద్ సింగ్, అత్త గిరిబాలా సింగ్కు సీబీఐ రిమాండ్ విధించింది.
బొగ్గు నిల్వలపై సీబీఐ విచారణ చేపట్టాలి.. టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రాంమూర్తి
గోదావరిఖని, మే 28: సింగరేణి సంస్థలో బొగ్గు నిల్వలపై సీబీఐ విచారణ జరిపించాలని టీబీజీకేఎస్ రాష్ట్ర వర�
Twisha Sharma : నటి, మోడల్ త్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న ఆమె అత్త, రిటైర్డ్ జడ్జి గిరిబాలా సింగ్ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.
సింగరేణి సంస్థలో బొగ్గు నిల్వలపై యజమాన్యం చెబుతున్న తప్పుడు లెక్కల పైన సీబీఐ విచారణ చేపట్టాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి డిమాండ్ చేశారు. రామగుండం రీ�
NEET paper leak case: నీట్ యూజీ పరీక్ష లీకేజీ కేసులో ఇవాళ సీబీఐ ఇద్దర్ని అరెస్టు చేసింది. లాతూరుకు చెందిన ఓ డాక్టర్ను, పుణె కోచింగ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఫిజిక్స్ టీచర్ను అదుపులోకి తీసుకున్నారు. నీట్ విద్యా
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వ్యవహార శైలిపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. 2024 పేపర్ లీక్ కేసుకు సంబంధించి పలు మార్గదర్శకాలు అందినప్పటికీ ఎన్టీఏ ఎటువంటి గుణపాఠాలు నేర్చుక�
Suvendu aide murder case | పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి సహాయకుడి హత్య కేసులో పోలీసులు పొరపాటుపడ్డారు. బీజేపీ అభిమానిని అక్రమంగా అరెస్ట్ చేశారు. అయితే సీబీఐ క్లీన్చిట్ ఇవ్వడంతో అతడు విడుదలయ్యాడు. దీనిపై రాజకీ
NEET leak | లీకైన నీట్ గెస్ పేపర్ను కొనుగోలు చేసిన ఒక డాక్టర్ను సీబీఐ అదుపులోకి తీసుకున్నది. ఆయన ఆసుపత్రిలో ప్రత్యేక క్లాసులు నిర్వహించి నీట్ గెస్ పేపర్ లీక్ చేయడంపై ప్రశ్నిస్తున్నది.
RG Kar Case | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో యువ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యపై మళ్లీ విచారణ జరుపాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది.
Suvendu Adhikari : పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రాథ్ హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. చంద్రనాథ్ను కాల్చి చంపిన షూటర్ రాజ్కుమార్ను సీబీఐ సోమవారం అరెస్టు చేసింది.
Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇకపై ఈ కేసును జస్టిస్ మనోజ్ జైన్ విచారించనున్నారు. అనేక నాటకీయ పరిణామాల మధ్య ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తప్పుకొన్న సంగతి త�