ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్పై అవినీతి కేసును ఢిల్లీ కోర్టు సోమవారం మూసేసింది. ఆయనపై ఆరోపణలను బలపరిచే సాక్ష్యాధారాలు దొరకలేదని సీబీఐ తెలపడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. జై�
Satyendra Jain : ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ (Satyendra Jain)కు భారీ ఊరట లభించింది. అవినీతి ఆరోపణల కేసులో మూడేళ్ల క్రితం ఆరెస్ట్ అయిన ఆయనకు సోమవారం కోర్టు క్లీన్చీట్ ఇచ్చింది.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్గా ఐపీఎస్ అధికారిణి సోనాలీ మిశ్రా బాధ్యతలు చేపట్టారు. 143 ఏళ్ల చరిత్ర గల ఆర్పీఎఫ్కు సారథ్యం వహించే తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.
పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి (Anil Ambani) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) షాకిచ్చింది. రూ.17 వేల కోట్ల విలువైన రుణ మోసానికి సంబంధించిన కేసులో (Loan Fraud Case) చోటా అంబానీకి ఈడీ �
విపక్షాలను వేధించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలను ప్రయోగిస్తూ మోదీ ప్రభుత్వం తీవ్ర దుర్వినియోగానికి పాల్పడతున్నదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమేనని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర�
British Whisky | బ్రిటిష్ విస్కీకి ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారు మార్కెట్గా భారత్ మారింది. స్కాచ్ విస్కీ అసోసియేషన్ అండ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండస్ట్రీ (CBI) డేటా ప్రకారం.. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వి�
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నిర్వహణపై ఆరోపణలు వచ్చినందున ఈనెల 28వ తేదీ వరకు సెలక్షన్ కమిటీని ఎంపిక చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో వరుస కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ పార్క్, జేబీఎస్ సమీపంలో వెలిసిన ఓ భారీ హోర్డింగ్ చర్చనీయాంశంగా మా
అనుమతుల కోసం ముడుపులు చెల్లించిన మెడికల్ కాలేజీల యాజమాన్యాలు, ఇందుకు సహకరించిన దళారుల గుట్టు రట్టయింది. నకిలీ అధ్యాపకులు, రోగులను సృష్టించి జాతీయ వైద్య మండలి అధికారులను మభ్యపెట్టిన ఘటన సంచలనం రేపుతున�
Valmiki Scam | కర్ణాటకతోపాటు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన వాల్మీకి కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకొన్నది. ఈ కుంభకోణాన్ని విస్తృత స్థాయిలో దర్యాప్తు చేయాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు కర్ణాటక
సైబర్ నేరాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది. దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలన అరికట్టడానికి సీబీఐ ఏకంగా 42 ప్రదేశాల్లో గురువారం దాడులు నిర్వహించింది. ఆపరేషన్ చక్ర-వీ పేరుతో నిర్వహించిన ఈ ద
తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ) నకిలీ నెయ్యిని సరఫరా చేశారని సీబీఐ తేల్చింది. పా మాయిల్కు రసాయనాలు కలిపి ఆవునెయ్యి మాదిరిగా కనిపించేలా, సువాసన వచ్చేలా చేసి మోసం చేశారని గుర్తించింది. సీబీఐ తన నివే�
Bollywood | బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత రియా చక్రవర్తి కుటుంబం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ముంబయిలోని బాంద్రాలో 2020 జూన్ 14న సుశాంత్ సింగ్ తన ఫ్లాట్లో అనుమానాస్ప�
ఓ వ్యాపారి నుంచి రూ. 20 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి రెడ్ హ్యాండెండ్గా పట్టుబడ్డాడో ఈడీ అధికారి. ఒడిశాలోని డెంకనల్కు చెందిన స్టోన్ మైనింగ్ వ్యాపారి రతికాంత రౌత్పై ఈడీ కేసు నమోదైంది. ఈ కేసు నుంచి ఆయన�
Angad Chandhok | భారత్ (India) లో పలు ఆర్థిక మోసాలు చేసి, అనంతరం అమెరికా (USA) కు పారిపోయి అక్కడ కూడా అక్రమాలకు పాల్పడుతున్న ఆర్థిక నేరగాడు అంగద్ సింగ్ చందోక్ (Angad Singh Chandhok) ను సీబీఐ అధికారులు (CBI officers) అదుపులోకి తీసుకున్నారు.