టీజీపీఎస్పీ గ్రూప్-1 అవకతవకలపై సీబీఐ సమగ్ర విచారణ చేపట్టాలని బీసీ ఆజా ది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు సంజయ్ కుమార్ కోరారు. ఈ మేరకు ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం డైరెక్టర్ జనరల్కు గురువారం వినతిపత
టీజీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలు, ఫలితాల్లో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన
RG Kar Hospital | కోల్కతా ( Kolkata) ఆర్జీకార్ వైద్య కళాశాల (RG Kar Hospital) ట్రెనీ డాక్టర్పై లైంగిక దాడి, హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.
RG Kar Case | సంచలనం రేపిన కోల్కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసుపై కోల్కతా హైకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. బాధితురాలిపై జరిగిన దారుణం అత్యాచారమా లేక సామూహిక అత్యాచ
CMR scam | వరంగల్, కరీంనగర్, నిజిమాబాద్ ఉమ్మడి జిల్లాల్లో జరిగిన సీఎంఆర్ స్కాంపై (CMR scam)సీబీఐ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తున్నట్లు వినియోగదారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మొగిలిచర్ల సుదర్శన్ తెలిపారు.
సీసీఐ పత్తి కొనుగోళ్లపై సీబీఐ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం సిర్పూర్(టీ) జిన్నింగ్ మిల్లు వద్ద పత్తి రైతులను కలిసి వారి సమస్యలను అడ�
సైబర్నేరగాళ్లు రూట్ మార్చారు.. సీబీఐ అధికారులమంటూ ఇప్పటివరకు సాధారణ ప్రజలను మోసం చేసిన మోసగాళ్లు..ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నారు.
Bank Fraud Case: రెండు వేల కోట్ల బ్యాంకు ఫ్రాడ్ కేసులో.. సీబీఐ తీరును ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టింది. సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ విద్యుత్తు పరికరాల ఉత్పత్తి సంస్థ సుమారు 12 బ్యాంకుల నుంచి దాదా
CM Siddaramaiah | కర్ణాటక హైకోర్టులో సీఎం సిద్ధరామయ్యకు ఊరట లభించింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) కుంభకోణంపై లోకాయుక్త పోలీసుల విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కి బదిలీ చేసేందుకు కర్ణాటక హైకోర్టు �
కోల్కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల, దవాఖాన ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కి మరణ శిక్ష విధించాలని సీబీఐ కోరింది. రాయ్కి యావజ్జీవ ఖైదు విధిస్తూ సియాల్దా కోర్టు ఇచ్చిన తీర్పుపై కలకత
నేరెళ్ల, రామచంద్రాపురంలో 8 మంది దళితులపై దాడి వ్యవహారంపై సీబీఐ లేదా సిట్తో దర్యాప్తు జరిపించాంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో తమ వాదనలు వినాలంటూ బాధితుడు కోలా హరీశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్పై (Kolkata Doctor Case) హత్యాచార కేసులో పశ్చిమ బెంగాల్లోని సీల్దా కోర్టు నేడు (శనివారం) తీర్పు వెలువరించనుంది.