CMR scam | వరంగల్, కరీంనగర్, నిజిమాబాద్ ఉమ్మడి జిల్లాల్లో జరిగిన సీఎంఆర్ స్కాంపై (CMR scam)సీబీఐ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తున్నట్లు వినియోగదారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మొగిలిచర్ల సుదర్శన్ తెలిపారు.
సీసీఐ పత్తి కొనుగోళ్లపై సీబీఐ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం సిర్పూర్(టీ) జిన్నింగ్ మిల్లు వద్ద పత్తి రైతులను కలిసి వారి సమస్యలను అడ�
సైబర్నేరగాళ్లు రూట్ మార్చారు.. సీబీఐ అధికారులమంటూ ఇప్పటివరకు సాధారణ ప్రజలను మోసం చేసిన మోసగాళ్లు..ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నారు.
Bank Fraud Case: రెండు వేల కోట్ల బ్యాంకు ఫ్రాడ్ కేసులో.. సీబీఐ తీరును ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టింది. సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ విద్యుత్తు పరికరాల ఉత్పత్తి సంస్థ సుమారు 12 బ్యాంకుల నుంచి దాదా
CM Siddaramaiah | కర్ణాటక హైకోర్టులో సీఎం సిద్ధరామయ్యకు ఊరట లభించింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) కుంభకోణంపై లోకాయుక్త పోలీసుల విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కి బదిలీ చేసేందుకు కర్ణాటక హైకోర్టు �
కోల్కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల, దవాఖాన ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కి మరణ శిక్ష విధించాలని సీబీఐ కోరింది. రాయ్కి యావజ్జీవ ఖైదు విధిస్తూ సియాల్దా కోర్టు ఇచ్చిన తీర్పుపై కలకత
నేరెళ్ల, రామచంద్రాపురంలో 8 మంది దళితులపై దాడి వ్యవహారంపై సీబీఐ లేదా సిట్తో దర్యాప్తు జరిపించాంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో తమ వాదనలు వినాలంటూ బాధితుడు కోలా హరీశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్పై (Kolkata Doctor Case) హత్యాచార కేసులో పశ్చిమ బెంగాల్లోని సీల్దా కోర్టు నేడు (శనివారం) తీర్పు వెలువరించనుంది.
కక్షపూరిత రాజకీయాలు రాష్ట్ర పురోగతిపై ప్రత్యేకించి రాష్ర్టానికి వచ్చే పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపుతాయని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కక్ష రాజకీయాలు మంచిది కాదని హితవ
‘రియల్ ఎస్టేట్ బ్రోకర్గా అనేక మంది భూములను చెరబట్టిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కేటీఆర్పై అవాకులు చెవాకులు పేలడం విడ్డూరం’ అని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఫైర్ అయ్యారు. ‘ఆయన పేరు బీర్ల ఐలయ్య కాదు
దర్యాప్తు సంస్థలకు శీఘ్రంగా అంతర్జాతీయ సహాయాన్ని అందించే ఉద్దేశంతో రూపొందించిన భారత్పోల్ పోర్టల్ను కేంద్ర హోం మంత్రి అమిత్షా మంగళవారం భారత్ మండపంలో ప్రారంభించారు.
రాష్ర్టాల్లోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
CBI - ED | సిమ్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అసిస్టెంట్ డైరెక్టర్ మీద కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మరో కేసు నమోదు చేసింది.