ముడా కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణ జరగనున్న నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేసుల విచారణ చేసేందుకు వీలు లేకుండా సీబీఐకి సాధారణ సమ్మతిని గురువా�
Muda Scam | సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక సర్కారు గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. సీబీఐ దర్యాప్తునకు ఇచ్చిన సమ్మతిని సర్కారు ఉపసంహరించుకున్నది. ఈ విషయాన్ని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్ వెల్�
Cox and Kings: కాక్స్ అండ్ కింగ్స్ ట్రావెల్ కంపెనీపై సీబీఐ ఫ్రాడ్ కేసు నమోదు చేసింది. ఆ కంపెనీ ప్రమోటర్లు, డైరెక్టర్లపై కేసు బుక్ చేశారు. యెస్ బ్యాంక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది.
Sandip Ghosh | కోల్ కతా వైద్య విద్యార్థినిపై లైంగికదాడి, హత్య కేసులో దర్యాప్తు అధికారులను తప్పుదోవ పట్టించారని, సాక్షాధారాలను దాచి పెట్టేందుకు ప్రయత్నించారని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ దవాఖాన మాజీ ప్రిన్సిపాల్ �
Kolkata Case | కోల్కతాకు చెందిన వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసు ఘటనపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీబీఐ కేసు దర్యాప్తునకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ను సమర్పించింది. అదే సమయంలో బెంగా
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్-వీడియోకాన్ రుణ కేసులో వీరిద్దరు అరెస్ట్ అక్రమమంటూ బాంబే హై�
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ (Sandip Ghosh) నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED Raids) సోదాలు నిర్వహిస్తున్నది. తన హయాంలో మెడికల్ కాలేజీలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఈడీ అధికారు�
ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ను సీబీఐ సోమవారం అరెస్ట్ చేసింది. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసులో ఈ చర్య తీసుకుంది.
ఢిల్లీలోని పాత రాజేంద్ర నగర్లో ఉన్న రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో శిక్షణ తరగతులను, గ్రంథాలయాన్ని నిర్వహించిందని ఢిల్లీలోని ఓ కోర్టుకు శనివారం సీబీఐ తెలి�
ఆర్జీ కర్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ ఒకే మాట మీద ఉన్నారు. 18 రోజుల్లో మొదట కోల్కతా పోలీసులు, ఆ తర్వాత సీబీఐ అధికారులు ప్రశ్నించినా; రెండుసార్లు పాలిగ్రాఫ్ టెస్ట
‘బెంగాల్ తగలబడితే, తర్వాత అస్సాం, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ కూడా తగలబడతాయి అనే విషయం గుర్తుంచుకోండి’ అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లో తాజా ఘటనలను �