కక్షపూరిత రాజకీయాలు రాష్ట్ర పురోగతిపై ప్రత్యేకించి రాష్ర్టానికి వచ్చే పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపుతాయని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కక్ష రాజకీయాలు మంచిది కాదని హితవ
‘రియల్ ఎస్టేట్ బ్రోకర్గా అనేక మంది భూములను చెరబట్టిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కేటీఆర్పై అవాకులు చెవాకులు పేలడం విడ్డూరం’ అని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఫైర్ అయ్యారు. ‘ఆయన పేరు బీర్ల ఐలయ్య కాదు
దర్యాప్తు సంస్థలకు శీఘ్రంగా అంతర్జాతీయ సహాయాన్ని అందించే ఉద్దేశంతో రూపొందించిన భారత్పోల్ పోర్టల్ను కేంద్ర హోం మంత్రి అమిత్షా మంగళవారం భారత్ మండపంలో ప్రారంభించారు.
రాష్ర్టాల్లోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
CBI - ED | సిమ్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అసిస్టెంట్ డైరెక్టర్ మీద కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మరో కేసు నమోదు చేసింది.
ఒడిశాలో రెండు బొగ్గు గనుల కేటాయింపులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో నమోదైన కేసులో నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మాజీ కార్యదర్శ�
మేము సీబీఐ, ఈడీ నుంచి మాట్లాడుతున్నాం.. మనీలాండరింగ్ కేసులో మీరు నిందితురాలిగా ఉన్నారు.. మిమ్మల్ని అరెస్ట్ చేసేందుకు వస్తున్నాం.. అంటూ బెదిరించిన సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధురాలి వద్ద నుంచి రూ. 31 లక్షలు దోచ�
ముడా స్కామ్ కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై స్పందన తెలియజేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం నోటీసులు జారీచేసింది. ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి క్రిష్ణ ఈ �
CBI books IPS Officer | భారీ కుంభకోణం కేసు దర్యాప్తులో ఫోర్జరీ, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ఐపీఎస్ అధికారిణిపై ఆరోపణలు వచ్చాయి. సీఐడీ దర్యాప్తులో ఇది బయటపడింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్కతా డాక్టర్ హత్యాచార కేసులో సీబీఐ సోమవారం సీల్డాలోని ప్రత్యేక న్యాయస్థానంలో చార్జిషీట్ను దాఖలు చేసింది. 200మందికి పైగా వ్యక్తుల నుంచి వాంగ్మూలం తీసుకున్న సీబీఐ, ఈ కేసుల
Kolkata Doctor Case: కోల్కతా డాక్టర్ హత్య కేసులో.. సీబీఐ తన ఛార్జ్షీట్ను సమర్పించింది. స్పెషల్ కోర్టు ముందు ఆ చార్జ్షీట్ దాఖలు చేశారు. ప్రధాని నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే ఆ ఘోరానికి పాల్పడినట్లు సీ�
అమాయకులను లక్ష్యంగా చేసుకొని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దృష్టి సా రించింది. ‘ఆపరేషన్ చక్ర-3’లో భాగంగా గురువారం నుంచి దేశవ్యాప్తంగా విస్తృత సోదాలు చేపట�
ముడా స్కామ్లో కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేసు నమోదైంది. ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు లోకాయుక్త పోలీసులు శుక్రవారం మైసూరులో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.