Valmiki Scam | కర్ణాటకతోపాటు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన వాల్మీకి కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకొన్నది. ఈ కుంభకోణాన్ని విస్తృత స్థాయిలో దర్యాప్తు చేయాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు కర్ణాటక
సైబర్ నేరాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది. దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలన అరికట్టడానికి సీబీఐ ఏకంగా 42 ప్రదేశాల్లో గురువారం దాడులు నిర్వహించింది. ఆపరేషన్ చక్ర-వీ పేరుతో నిర్వహించిన ఈ ద
తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ) నకిలీ నెయ్యిని సరఫరా చేశారని సీబీఐ తేల్చింది. పా మాయిల్కు రసాయనాలు కలిపి ఆవునెయ్యి మాదిరిగా కనిపించేలా, సువాసన వచ్చేలా చేసి మోసం చేశారని గుర్తించింది. సీబీఐ తన నివే�
Bollywood | బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత రియా చక్రవర్తి కుటుంబం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ముంబయిలోని బాంద్రాలో 2020 జూన్ 14న సుశాంత్ సింగ్ తన ఫ్లాట్లో అనుమానాస్ప�
ఓ వ్యాపారి నుంచి రూ. 20 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి రెడ్ హ్యాండెండ్గా పట్టుబడ్డాడో ఈడీ అధికారి. ఒడిశాలోని డెంకనల్కు చెందిన స్టోన్ మైనింగ్ వ్యాపారి రతికాంత రౌత్పై ఈడీ కేసు నమోదైంది. ఈ కేసు నుంచి ఆయన�
Angad Chandhok | భారత్ (India) లో పలు ఆర్థిక మోసాలు చేసి, అనంతరం అమెరికా (USA) కు పారిపోయి అక్కడ కూడా అక్రమాలకు పాల్పడుతున్న ఆర్థిక నేరగాడు అంగద్ సింగ్ చందోక్ (Angad Singh Chandhok) ను సీబీఐ అధికారులు (CBI officers) అదుపులోకి తీసుకున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో బాంబులు పెట్టారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను పిటిషన్గా తీసుకొని సీబీఐతో విచారణ చేయించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకుడు సత్యపాల్ మాలిక్పై సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. కిష్టార్లోని కిరు జలవిద్యుత్తు ఉత్పత్తి కేంద్రం టెండర్ ప్రక్రియలో అవకతవక�
Satya Pal Malik | జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్పై (Satya Pal Malik) నమోదైన అవినీతి కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది. కిరు జలవిద్యుత్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియలో అక్రమాల�
అధిక చక్కెర వినియోగాన్ని తగ్గించడంపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు బడుల్లో చక్కెర (షుగర్) బోర్డులు ఏర్పాటు చేయాలని సీబీఎస్ఈ తన అనుబంధ పాఠశాలలను కోరింది.
Nirav Modi: లండన్ హైకోర్టు 8వ సారి నీరవ్ మోదీ బెయిల్ దరఖాస్తును తిరస్కరించింది. పంజాబ్ బ్యాంకుకు 13 వేల కోట్ల రుణం ఎగవేసిన కేసులో నీరవ్ మోదీ లండన్లో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి బాలీవుడ్ తారలు భయపడతారని, ఎలాంటి విమర్శలు చేసినా దర్యాప్తు సంస్థల నుంచి వేధింపులు ఎదుర్కోవాల్సి ఉంటుందనే అభద్రతాభావం వారిలో ఉందని ప్రముఖ రచయిత జావేద్
Income Tax Commissioner | డబ్బు లక్షల రూపాయల లంచం తీసుకున్న కేసులో హైదరాబాద్ ఇన్కం ట్యాక్స్ కమిషనర్, ఐఆర్ఎస్ అధికారి లావుడ్య జీవన్లాల్నాయక్ను సీబీఐ అధికారులు శనివారం అరెస్టు చేశారు.
ఓబుళాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నాంపల్లిలోని సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దాదాపు 15 ఏండ్లపాటు సుదీర్ఘంగా సాగిన ఈ కేసులో మంగళవారం సీబీఐ కోర్టు జడ్జి రఘురామ్ తీర్పు వె
రెండు కేసుల పరిష్కారానికి రూ.50 లక్షలు లంచం తీసుకున్నారని ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు సీబీఐ అధికారులను అదే సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ హైకోర్టు అసాధారణ తీర్పును వెలువరించింది. నేరస్థుల�