ఒక బరాజ్లోని రెండు పియర్లు కుంగితే, ఒకే ఒక్క (7వ) బ్లాకులో సమస్య తలెత్తితే, మొత్తం కాళేశ్వరమే వృథా అయినట్టు ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం అదే పాట పాడుతున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది.
‘ప్రధాని నరేంద్ర మోదీ చెప్తేనే సీఎం రేవంత్రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ అంటూ మరో కొత్త డ్రామాకు తెరలేపారు. బడే భాయ్, ఛోటే భాయ్ బంధంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని బీఆర్ఎస్ మైనా
పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన న్యాయవాదులు గట్టు వామన్రావు, నాగమణి దంపతుల హత్య కేసులో దర్యాప్తు బాధ్యతలను సీబీఐ (CBI) చేపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 120బీ, 341, 302, 34 సెక్షన్ల కింద సీబీఐ కేసు నమోదుచేసిం�
తన వైఫల్యాలు బయటపడ్డప్పుడల్లా వాటిని కప్పిపుచ్చేందుకు సీఎం రేవంత్రెడ్డి ఏదో ఒక రాజకీయ వివాదాన్ని తెర మీదకు తీసుకొస్తారని రాజకీయ పరిశీలకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
సీబీఐకి కాళేశ్వరం అప్పగించడం అంటే ప్రాజెక్టును మూసివేయడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసి గోదావరి నదీ జలా�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ సీబీఐ విచారణకు ఆదేశించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్టర్ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా అంటూ కాంగ�
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ (CBI) విచారణకు ఇవ్వడాన్ని నిరసరగా శాసన మండలిలో బీఆర్ఎస్ (BRS) సభ్యులు ఆందోళన నిర్వహిస్తున్నారు. చైర్మన్ పోడియాన్ని ముట్టడించిన ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపె
IAS Srilakshmi | ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి ఊరట లభించింది. అక్రమ మైనింగ్ కేసులో శ్రీలక్ష్మీ పేరును తొలగించడం కుదరదని గతంలో ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రతివాదులకు నోటీసులు �
వరంగల్లోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) పీఐయూ ప్రాజెక్ట్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ ఓ ప్రైవేట్ వ్యక్తి నుండి రూ. 60 వేల లంచం తీసుకుంటుండగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారులు మంగళవారం
పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన గట్టు వామన్రావు దంపతుల (న్యాయవాదులు) హత్య కేసును సీబీఐకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.