మీడియా స్వేచ్ఛ విషయంలో భారత్ పరిస్థితి దారుణంగా ఉన్నదని, బీజేపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మరింత దిగజారాయని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ (ఆర్ఎస్ఎఫ్) నివేదిక వెల్లడించింది. మీడియా స్వేచ్ఛలో
రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు దళిత జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు నూతన సచివాలయానికి ఆయన పేరు పెట్టడం �
తెలంగాణ ఉద్యమంలో (Telangana Movement) జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. సమాజ హితంకోసం కృషిచేసే వృత్తి జర్నలిజమని చెప్పారు.
పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్లు.. వనపర్తి జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే మా జీ ఎమ్మెల్యేకు కన్నుకుట్టి ఆటంకాలు సృష్టిస్తున్నా డు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ�
Minister KTR | మానవీయ కోణం తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్పై చర్చల సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమంపై పలువురు సభ్యులు చే�
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విలేకరులు గాయపడిన ఘటన బుధవారం ఉదయం నర్సంపేటలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. చెన్నారావుపేటకు చెందిన గాండ్ల ప్రదీప్, నర్సంపేటకు చెందిన బుర్ర వేణు బైక్పై వార్త సేకరణకు వెళ్తు
ఖమ్మం జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు ఈ నెల 10న ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు.
రెండో విడత కంటివెలుగులో భాగంగా జర్నలిస్టులు, పోలీసులు, లాయర్లు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు.
జర్నలిస్టుల రైల్వే పాస్లను వెంటనే పునరుద్ధరించాలని జర్నలిస్టు సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సికింద్రాబాద్ రైల్నిలయం ఎదుట హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ
ఖమ్మం నగర జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించడంపై తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే) హర్షం వ్యక్తం చేసింది. ఫొటో, వీడియో జర్నల�
సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని సీపీ శ్వేత అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ పీజీ కళాశాలలో బుధవారం డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విద్యార్థులకు బేసిక్స్ ఆఫ్ క్రైం రిపోర్టింగ్ �
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం కేటాయించనున్న సింగరేణి మ్యాగ్జిన్లోని పది ఎకరాల ప్రభుత్వ భూమిని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్తో కలిసి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మంగళవారం పరిశీలించారు
జర్నలిస్టులకు సవాళ్లు కొత్త కాదని దైనిక్ భాస్కర్ గ్రూప్ ఎడిటర్ ప్రకాశ్ దూబే అన్నారు. స్వతంత్ర సంగ్రామంలోనూ జర్నలిస్టులు నిర్బంధాలు ఎదుర్కొన్నారని చెప్పారు.