చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, స్టార్ హాస్పిటల్ సంయుక్తాధ్వర్యంలో రెండు తెలుగు రాష్ర్టాల్లో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలను నిర్వహించనున్నట్టు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి వెల్లడించారు.
రాష్ట్రంలో ఉన్న అర్హులైన జర్నలిస్టులు ఎవరూ ఇండ్ల స్థలాల కోసం ఆందోళన చెందొద్దని, అర్హులందరికీ ఇండ్ల స్థలాలు వస్తాయని మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు స్పష్టంచేశారు.
Smriti Irani | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. మోదీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛకు పాతరేసింది. కేంద్రమంత్రులు, బీజేపీ నాయకులు జర్నలిస్టులను బెదిరిస్తున్న ఘటనలు పద�
ఖమ్మం నగర పరిధిలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించి వారి చిరకాల నెరవేర్చేందుకు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కంకణం కట్టుకున్నారు. స్థలాల కేటాయింపునకు 23 ఎకరాలకు వారం క్రిత�
జర్నలిస్టుల్లో ఎక్కు వ మంది అద్దె ఇంట్లో ఉంటున్నారని, వాళ్లంతా ప్రభుత్వం కేటాయించిన ఇండ్ల స్థలంలో ఇళ్లు కట్టుకుంటే చూడాలని ఉందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
ఖమ్మం నగరంలో ఈ ఏడాది జనవరి 18న జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్ నగర పరిధిలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రతి జర్నలిస్ట్కు 200 గజాల ఇండ్ల స్థలం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం జర్నలిస్టులను, మీడియాను అణచివేస్తూ కార్పొరేట్ల సహాయంతో మీడియా వ్యవస్థను తన కబంధ హస్తాల్లోకి లాక్కున్నది. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియాను �
మీడియా స్వేచ్ఛ విషయంలో భారత్ పరిస్థితి దారుణంగా ఉన్నదని, బీజేపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మరింత దిగజారాయని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ (ఆర్ఎస్ఎఫ్) నివేదిక వెల్లడించింది. మీడియా స్వేచ్ఛలో
రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు దళిత జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు నూతన సచివాలయానికి ఆయన పేరు పెట్టడం �
తెలంగాణ ఉద్యమంలో (Telangana Movement) జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. సమాజ హితంకోసం కృషిచేసే వృత్తి జర్నలిజమని చెప్పారు.
పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్లు.. వనపర్తి జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే మా జీ ఎమ్మెల్యేకు కన్నుకుట్టి ఆటంకాలు సృష్టిస్తున్నా డు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ�
Minister KTR | మానవీయ కోణం తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్పై చర్చల సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమంపై పలువురు సభ్యులు చే�
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విలేకరులు గాయపడిన ఘటన బుధవారం ఉదయం నర్సంపేటలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. చెన్నారావుపేటకు చెందిన గాండ్ల ప్రదీప్, నర్సంపేటకు చెందిన బుర్ర వేణు బైక్పై వార్త సేకరణకు వెళ్తు