జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే 143 (టీజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ఆదివారం ఉప్పల్ �
దేశంలో మరోసారి పెగాసస్ కలకలం రేగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు, ప్రముఖ జర్నలిస్టులు, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పలువురు మేధావులపై పెగాసస్తో గూఢచర్యం నిర్వహిస్తున్నదన్న ఆరోపణల
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి పేర్కొన్నారు. గురువారం రవీంద్రభారతిలో టీమ్ జేఎన్జే నిర్వహించిన జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మా�
ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షుడు కే శ్రీనివాస్రెడ్డి, తెలంగాణ వరింగ్ జర్నలిస్టుల సం ఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి కే విరాహత్ అలీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్టులకు దిక్సూచిగా, అండగా నిలిచారని పలువురు వక్తలు ప్రశంసించారు. ఒక విజన్తో ముందుకు సాగిన ఆయన మీడియా రంగానికి వన్నె తెచ్చి ఎందరికో మార్గద�
హైదరాబాద్లోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని త్వరలోనే పరిషరిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. ఇటీవల ఏర్పాటైన ‘ది తెలంగాణ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌస�
గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రభుత్వం నుంచి వరింగ్ జర్నలిస్టులకు అందించాల్సిన ఇళ్ల స్థలాల కేటాయింపు సర్యులర్ కాపీని సిక్స్మెన్ కమిటీకి మంత్రి కేటీఆర్ శుక్రవారం అందజేశారు.
JD(U) MLA Gopal Mandal | ఎమ్మెల్యే ఒకరు తన వద్ద ఉన్న పిస్టల్ను బహిరంగంగా చూపించారు. దీని గురించి ప్రశ్నించిన మీడియాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
NewsClick | ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ (NewsClick ) వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ న్యూస్ పోర్టల్కు చైనా (China) నుంచి నిధులు అందుతున్నాయంటూ ఇటీవలే వచ్చిన ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసింద�
జర్నలిస్టుల సంక్షేమంలో తెలంగాణ ముందున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం రాత్రి పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల జర్నలిస్టు�