‘ఇప్పటివరకు ఇలాంటి కాన్సెప్ట్తో సినిమా రాలేదు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న చిత్రమిది. దాదాపు ఐదేళ్ల పాటు శ్రమించి సినిమాను తెరకెక్కించాం’ అన్నారు విశ్వక్సేన్.
రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం సచివాలయంలో జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీ (జేఎన్జే)లో సభ్యులైన అ�
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి సీఎం రేవంత్రెడ్డి పూర్తి సానుకూలంగా ఉన్నారని, ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని సీనియర్ పాత్రికేయుడు కే శ్రీనివాస్రె�
Mob attacks cops, journalists | రెండు రోజుల కింద అదృశ్యమైన మహిళ శవమై కనిపించింది. దీంతో గ్రామస్తులు ఆగ్రహించారు. ఫిర్యాదుపై నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో పోలీసులపై దాడి చేశారు. ఒక పోలీస్ వాహనానికి నిప్పుపెట్టారు. న్యూస�
దేశంలోని జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న వరింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజే ఐ) ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీని నియమించింది.
Telangana | తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక 2024 డైరీని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక బృందానికి శుభాకాంక్షలు తెల
రైలు చార్జీల్లో వృద్ధులు, జర్నలిస్టులకు రాయితీ పునరుద్ధరించాలన్న డిమాండ్పై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మరోసారి సమాధానం దాటవేశారు. రైల్వే ప్రయాణాల చార్జీల్లో ప్రయాణికులకు ఇప్పటికే 55 శాతం రాయిత�
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే 143 (టీజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ఆదివారం ఉప్పల్ �
దేశంలో మరోసారి పెగాసస్ కలకలం రేగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు, ప్రముఖ జర్నలిస్టులు, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పలువురు మేధావులపై పెగాసస్తో గూఢచర్యం నిర్వహిస్తున్నదన్న ఆరోపణల
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి పేర్కొన్నారు. గురువారం రవీంద్రభారతిలో టీమ్ జేఎన్జే నిర్వహించిన జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మా�
ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షుడు కే శ్రీనివాస్రెడ్డి, తెలంగాణ వరింగ్ జర్నలిస్టుల సం ఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి కే విరాహత్ అలీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్టులకు దిక్సూచిగా, అండగా నిలిచారని పలువురు వక్తలు ప్రశంసించారు. ఒక విజన్తో ముందుకు సాగిన ఆయన మీడియా రంగానికి వన్నె తెచ్చి ఎందరికో మార్గద�