Media Academy | తెలంగాణలో ఆరునెలల కాలంలో మరణించిన 34 మంది జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నామని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రెడిటేషన్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్టు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంత రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Media Accreditation | రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ (గుర్తింపు కార్డు) గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంత రావు ఉత్తర్వలు జారీ చేశారు.
Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులపై చిందులేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక రకమైన భాష కొనసాగుతోందని, ఈ భాష నుంచి విముక్తి ఉందా..? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించగా.. ఆయన మీడి
నమస్తే తెలంగాణ దినపత్రిక సబ్ ఎడిటర్ కెంచ అశోక్పై దాడికి పాల్పడిన వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కే శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని సంస్థ వరంగల్ ప్రతినిధులు పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ఝాను కోర�
Harish Rao | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు జర్నలిస్టులను కూడా వదిలిపెట్టడం లేదని, వారిని కూడా బెదిరిస్తున్నట్లు తమకు తెలిసిందని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు �
పోలింగ్ రోజు ఎన్నికల వార్తలను కవర్ చేసే జర్నలిస్టులతో పాటు అత్యవసర సేవల్లో ఉన్న వారందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మెట్రోలు, రైల్వే తదితర వ
జర్నలిస్టుల కోసం మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణ తరగతుల్లో ఇకపై ‘వాతావరణ మార్పులు’ అంశాన్ని కూడా చేర్చుతామని మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ప్రధాన మీడియా సంస్థల్లో కంట్రిబ్యూటర్లు (విలేకరులు)గా పనిచేస్తున్న ఐదుగురితోపాటు హోంగార్డు దంపతుల వేధింపులకు ఓ కుటుంబం బలైంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టంగుటూరులో తన ముగ్గురు పిల్లలను చంప�
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న హైదరాబాద్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశంపై మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి ఆయా హౌసింగ్ సొసైటీల ప్రతినిధులతో గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు.