రాష్ట్రంలోని జర్నలిస్టులకు వైద్య సదుపాయం విషయంలో స్పష్టమైన విధానాన్ని తీసుకురానున్నట్టు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. జర్నలిస్టుతోపాటు వారి కుటుంబసభ్యులు, తల్లిదండ్రులకు రూ.పద�
Media Accreditation | రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ (గుర్తింపు కార్డు) గడువును మరో 3 నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారు.
Manchu Manoj | టాలీవుడ్ యాక్టర్ మంచు మోహన్ బాబు (Mohan babu) ఫ్యామిలీ వార్ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే మోహన్బాబు, కుమారుడు మంచు మనోజ్ (Manchu Manoj) మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా.. ఈ వ్యవ
journalists | మంగళవారం జల్పల్లిలోని మోహన్ బాబు (Mohan Babu) ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. ఇక రాత్రి అక్కడికి వెళ్లిన జర్నలిస్టులపై (journalists) మోహన్ బాబు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ దాడిపై జర్నలిస్టులు ఆగ్రహం వ్
మాయాబజార్ సినిమాలో సత్యపీఠం గుర్తుందిగా! దాన్ని ఎవరు అధిరోహించినా.. వాళ్లు సత్యమే పలుకుతారు. ఆఖరికి వెయ్యి శనుల పెట్టు అనిపించుకున్న శకుని మామ కూడా సత్యపీఠమెక్కి.. అప్రతిహతంగా నిజాలే చెప్పాడు! అది ద్వాప�
తాను ఫుట్బాల్ ప్లేయర్నని, గేమ్ప్లాన్పై పూర్తి స్పష్టత ఉందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కావాలన్న తన కల నెరవేరిందని, ఇంతకుమించి పెద్ద కలలు వేరే ఏమీ లేవ ని తెలిపారు.
వాస్తవాలను బయటపెడుతున్న పత్రికపై కాంగ్రెస్ నేతలు అక్కసు వెళ్లగక్కారు. పత్రికా స్వేచ్ఛకే సమాధి కట్టారు. నిజానిజాలపై ప్రజలకు సమాధానం చెప్పకుండా.. ఏకంగా పత్రికలనే దహనం చేసే కొత్త సంస్కృతికి తెరలేపారు. మం�