బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలోనే జర్నలిస్టులకు ఉచితంగా స్థలాన్ని మంజూరు చేసిందని, ఆ స్థలాలను వెంటనే వారికి కేటాయించాలని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ల�
అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలు అర్ధరహితంగా ఉన్నాయని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్షీనర్సింహారెడ్డి విమర్శించారు.
ప్రజాపాలన పేరిట సాగుతున్న కాంగ్రెస్ పాలనలో పౌర హక్కుల హననం జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపక్షంపై, ప్రశ్నించేవారిపై దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి.
శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతున్న చర్చకు సమాధానమిస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రసంగం తీవ్ర విమర్శలకు గురవుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వారిపై అక్రమ కేసులు, వేధింపులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇద్దరు మహిళా జర్నలిస్టులు రేవతి, తన్విని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం 4 గంటల సమయంలో 12 మంది మఫ్టీ పోలీ�
ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు ఆరోగ్య సేవలందించే ప్రభుత్వ వెల్నెస్ సెంటర్లు సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. వైద్యంకోసం వచ్చే వారికి నీరసం తప్ప సకాలంలో వైద్యం అందడం లేదు.
రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితులు దారుణంగా వున్నాయని, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల కనీస సమ�
మరణించిన వర్కింగ్ జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించాలని మీడియా అకాడమీ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కౌన్సిల్ సమావేశం గురువారం హైదరాబాద్ నాంపల్లిలోని మీడియా అకాడమీ భవనంలో జర
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు తెలిపి.. కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని తెలంగాణ వరింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
MLA Lakshma Reddy | ఉప్పల్ నియోజక వర్గం పరిధిలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులు, మీడియా మిత్రుల సంక్షేమం కోసం శాయశక్తుల కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి(MLA Lakshma Reddy )అన్నారు.
రాష్ట్రంలోని ఆటోడ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు సామాజిక భద్రత కల్పించేందుకు కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని కాంగ్రెస్ ప�
Sridhar Babu | జర్నలిస్టుల(Journalists) సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Sridhar Babu) అన్నారు.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ను ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిపై అక్రమ కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు.