నేటి వ్యవస్థలో అన్ని రంగాల్లో మార్పు వచ్చినట్టు సమాచార క్షేత్రం కూడా ఈ ప్రభావానికి లోనైంది. ఆధునిక సమాజంలో అన్నివైపులా విలువలు ధ్వంసమైతున్నప్పుడు పత్రికారంగం దీనికి అతీతం కాదు. కాలానికి, మార్పునకు, ధ్వ�
సోషల్మీడియా జర్నలిస్టులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తప్పుబట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పదేపదే జర్నలిస్టులపై ఇష్టానుసారం మాట్లాడుతూ.. తన హుందాతనాన్ని కోల్పోతున్నారని సీనియర్ జర్నలిస్టులు విమర్శించారు. ఆ జర్నలిస్టులు, డిజిటల్ మీడ�
డిజిటల్ మీడియా జర్నలిస్టులు లేకపోతే సీఎం రేవంత్రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చేదా? అని వక్తలు, సీనియర్ జర్నలిస్టులు ప్రశ్నించారు. ఆనాడు సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో కాంగ్రెస్కు అనుకూలంగా కథనాలు
Journalists | జర్నలిస్టులపై అవాకులు చెవాకులు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ జర్నలిస్టులు లేకుంటే సీఎం పదవీ దక్కేదా అంటూ పలువురు సీనియర్ జర్నలిస్టులు ప్రశ్నించారు.
జర్నలిస్టులు, పత్రికలపై కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ ఎదురుదాడికి దిగుతున్నది. ఆ జర్నలిస్టు చెంప పగలగొట్టాలనిపిస్తున్నదని, అక్షరం ముక్కరాని వారు కూడా జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారని సీఎం రేవంత్రె�
CM Revanth Reddy | జర్నలిస్టులపై సీఎం రేవంత్రెడ్డి మరోసారి అక్కసు వెళ్లగక్కారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తూ, కథనాలు ప్రసారం చేస్తున్న జర్నలిస్టులను తరుచూ టార్గెట్ చేస్తూ, ఏదో ఒకరకంగా ఉక్రోషం వెళ్లగక్కుతున్�
రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పించాలని కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్లూజే) నేతలు విజ్ఞప్తి చేశారు. ఎయిమ్స్లో ప్రత్యేక సద�
స్వాతంత్య్ర, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తితో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జర్నలిస్టులు ఉద్యమించాలని వక్తలు పిలుపునిచ్చారు. బీసీ జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్�
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నిర్వహించిన విలేకరుల సమావేశంలో విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రం
జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని, అలాగే అర్హత కలిగిన ప్రతీ పాత్రికేయునికి ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తామని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నేషనల్ కౌన్సిల్ సభ్యుడు నగునూరి శేఖర్ అన్నారు.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో (Kollapur) సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచే జర్నలిస్టుల అరెస్టుల పర్వం కొనసాగింది. కవరేజ్ వెళ్లేందుకు పాసులు ఉన్నాయని చెప్పినా పట్టించుకోన�