CM Revanth Reddy | జర్నలిస్టులపై సీఎం రేవంత్రెడ్డి మరోసారి అక్కసు వెళ్లగక్కారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తూ, కథనాలు ప్రసారం చేస్తున్న జర్నలిస్టులను తరుచూ టార్గెట్ చేస్తూ, ఏదో ఒకరకంగా ఉక్రోషం వెళ్లగక్కుతున్�
రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పించాలని కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్లూజే) నేతలు విజ్ఞప్తి చేశారు. ఎయిమ్స్లో ప్రత్యేక సద�
స్వాతంత్య్ర, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తితో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జర్నలిస్టులు ఉద్యమించాలని వక్తలు పిలుపునిచ్చారు. బీసీ జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్�
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నిర్వహించిన విలేకరుల సమావేశంలో విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రం
జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని, అలాగే అర్హత కలిగిన ప్రతీ పాత్రికేయునికి ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తామని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నేషనల్ కౌన్సిల్ సభ్యుడు నగునూరి శేఖర్ అన్నారు.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో (Kollapur) సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచే జర్నలిస్టుల అరెస్టుల పర్వం కొనసాగింది. కవరేజ్ వెళ్లేందుకు పాసులు ఉన్నాయని చెప్పినా పట్టించుకోన�
జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యవర్గం కృషి చేయాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 9న నిర్వహించిన టీయుడబ్ల్యూజే, ఐజేయు జిల్లా శాఖ ఎన్నికల్లో విజయం
జర్నలిస్టులను జర్నలిస్టులుగా చూడాలి గానీ పార్టీ కార్యకర్తలుగా చూడడం మంత్రి జూపల్లి కృష్ణారావు స్థాయికి తగదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి హితవు పలికారు.
‘ప్రభుత్వాలు మారితే చట్టాలు మారతాయా.. గత కాం గ్రెస్ హయాం లో ఇచ్చిన ఇందిరమ్మ ఇం డ్లు, ఇం దిరాభవన్ను, శాంతినగర్, వెలిచాలలో ఇచ్చిన ఇండ్ల పట్టాలను బీఆర్ఎస్ ఎప్పుడైనా అడ్డుకుందా.. మేము వారికి సహకరించామే తప�
గత బీఆర్ఎఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన ఇండ్ల పట్టాలకు, ప్లాట్లను పంపిణీ చేయాలని ఆలేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎండీ కుర్షిద్ పాషా అన్నారు. ఈ మేరకు గురువారం ఆలేరు డిప్యూటీ తాసీల్దార్కు వినతి ప�
కొన్ని టీవీ చానళ్లలో పథకం ప్రకారం కథనాలు, థంబ్ నెయిల్స్ ప్రసారం చేస్తూ తెలంగాణ అస్థిత్వంపై దాడికి తెగబడుతున్నారని సీనియర్ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమాని బీజేపీ పార్టీ రాష్ట్ర నేత చిట్నేని రఘు అన్నారు. స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయం ఆవరణలో మండల బీజేపీ పార్టీ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని జర్నలిస్టులకు కేంద్ర �
జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆసిఫాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్, శ్రీనివాస రావులు అన్నారు. ఎన్నికల కోర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆసిఫాబాద్
జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత, రాయితీ విద్యను అందించాలని టీయూడబ్ల్యూజే(హెచ్143) ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు అంకరి ప్రకాశ్, టీయూడబ్ల్యూజే(హెచ్143) జిల్లా ఉపాధ్యక్షుడు కాల్వ రమేష్ కోరా�