ఖమ్మం నగర జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించడంపై తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే) హర్షం వ్యక్తం చేసింది. ఫొటో, వీడియో జర్నల�
సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని సీపీ శ్వేత అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ పీజీ కళాశాలలో బుధవారం డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విద్యార్థులకు బేసిక్స్ ఆఫ్ క్రైం రిపోర్టింగ్ �
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం కేటాయించనున్న సింగరేణి మ్యాగ్జిన్లోని పది ఎకరాల ప్రభుత్వ భూమిని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్తో కలిసి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మంగళవారం పరిశీలించారు
జర్నలిస్టులకు సవాళ్లు కొత్త కాదని దైనిక్ భాస్కర్ గ్రూప్ ఎడిటర్ ప్రకాశ్ దూబే అన్నారు. స్వతంత్ర సంగ్రామంలోనూ జర్నలిస్టులు నిర్బంధాలు ఎదుర్కొన్నారని చెప్పారు.
మేడి పండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు.. అని అప్పుడెప్పుడో వేమన చెప్పిన మాటలు ప్రస్తుతం మన దేశంలోని పత్రికా స్వేచ్ఛకు అద్దం పడుతున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అన్నిరంగాల్లో పరుగులు తీస్తున్న తెలంగాణ ప్రగతిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలంగాణ సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, ఉద్యమం తీవ్రరూపం దాల్చి మన తెలంగాణ మనకు వచ్చేందుకు వారు చేసిన త్యాగాలు మరువలేనివని ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు.
సమాజ మార్పు కలంతోనే సాధ్యమవుతుందని తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలో ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ), టీయూడబ్ల్యూజేల ఆధ్వర్యంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నా�
MLC Kavitha | తెలంగాణ ఉద్యమ సాధనలో ప్రతి అడుగులో కలంవీరులు సీఎం కేసీఆర్తో నడిచారని, జర్నలిస్టుల సంక్షేమం కోసం కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పటాన్ చెరులోని
జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అద్భుత కార్యక్రమాలను చేపట్టిందని జార్ఖండ్ ప్రెస్ సలహా సమితి బృందం ప్రశంసించింది. గురువారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన జార్ఖండ్ జర్నలిస్టు ప్రతినిధి బృందం(16మ�
Elon Musk | ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ను సొంతం చేసుకున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాను ట్విట్టర్ సీఈవోగా ఉండాలా? వద్దా? అంటూ నెటిజన్లను ప్రశ్నించారు.
తెలంగాణ సర్కారుతో టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్)ది తల్లీబిడ్డల అనుబంధమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమ నేత కేసీఆర్ చేసిన పోరాటంలో టీజేఎఫ్ �