వరంగల్ జర్నలిస్టులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ (డీపీడీపీ) చట్టం 2023 అమలులోకి వస్తే జర్నలిస్టులు స్వేచ్ఛగా రాయడం, ప్రచురించడం కష్టతరమవుతుందని నేషనల్ క్యాంపెయిన్ ఫర్ పీపుల్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రతినిధులు హెచ్చర�
ప్రపంచీకరణ యుగంలో భూగోళం ఓ కుగ్రామంగా మారిపోయింది. సాంకేతిక రంగ అభివృద్ధి, సమాచార విప్లవం ప్రసార మాధ్యమాలను పరుగెత్తిస్తున్నాయి. కొత్త కొత్త సాంకేతిక ఆవిష్కరణలూ జరుగుతున్నాయి. వీటన్నిటి ప్రభావంతో జర్న
MLA SANJAY | కోరుట్ల, ఏప్రిల్ 25: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో పాత్రికేయుల పాత్ర అభినందనీయమని, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వెన్నంటి ఉద్యమంలో నిలిచారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు.
Journalists | కాల్వశ్రీరాంపూర్, ఏప్రిల్ 24 : కాశ్మీర్లోని పహల్గాం లో జరిగిన ఉగ్రవాద దాడిలో మృతి చెందిన అమరుల ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో శుక్రవారం ర్�
Peddapally | పెద్దపల్లి, ఏప్రిల్ 24( నమస్తే తెలంగాణ): కాశ్మీర్లోని పెహల్గం లో జరిగిన ఉగ్రవాద దాడిలో మృతి చెందిన అమరుల ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో శాంతి ర్య
రాష్ట్రంలో నిరంతరంగా కొనసాగుతున్న జర్నలిస్టుల ఆత్మహత్యలు, అనారోగ్య మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ
అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇల్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు పాగి బాలస్వామి, రామోజీ యోగేశ్ అన్నారు.
Coal Belt | తొలితరం జర్నలిస్టు గోదావరిఖనికి చెందిన కేపీ రామస్వామి 25వ వర్ధంతి పురస్కరించుకొని గోదావరిఖని బస్టాండ్ సమీపంలో గల రామగుండం నగర పాలక సంస్థ మెప్మా విభాగంకు చెందిన ప్రగతి ఆశ్రమంలో జ్యోతిగాంధీ ఫౌండేషన్
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను ప్రస్తుత ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీయూడబ్ల్యూ జే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ డిమాండ్ చేశారు. బుధవారం నాంపల్లిలోని టీఎన్జ
TUWJ | రాష్ట్రంలో జర్నలిస్టుల అభివృద్ధికి పాటుపడిన సంఘం టీయూడబ్ల్యూజే 143 అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ అన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల కోసం పనిచేస్తున్న సంఘాలలో టీయూడబ్ల్యూజే ప్రథమ స్థానంలో ఉ�
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు , జర్నలిస్టులకోసం నగదు రహిత ఉచిత వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్లు అక్రమాలకు నిలయాలుగా మారుతున్నాయి.
రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేదే లేకుండా పోయిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. సామాన్యుడు నిర్భయంగా వెళ్లి కేసు పెట్టే పరిస్థితి లేదని తెలిపారు. బడ్జెట్ పద్దులపై అసెంబ్లీ�