జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యవర్గం కృషి చేయాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 9న నిర్వహించిన టీయుడబ్ల్యూజే, ఐజేయు జిల్లా శాఖ ఎన్నికల్లో విజయం
జర్నలిస్టులను జర్నలిస్టులుగా చూడాలి గానీ పార్టీ కార్యకర్తలుగా చూడడం మంత్రి జూపల్లి కృష్ణారావు స్థాయికి తగదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి హితవు పలికారు.
‘ప్రభుత్వాలు మారితే చట్టాలు మారతాయా.. గత కాం గ్రెస్ హయాం లో ఇచ్చిన ఇందిరమ్మ ఇం డ్లు, ఇం దిరాభవన్ను, శాంతినగర్, వెలిచాలలో ఇచ్చిన ఇండ్ల పట్టాలను బీఆర్ఎస్ ఎప్పుడైనా అడ్డుకుందా.. మేము వారికి సహకరించామే తప�
గత బీఆర్ఎఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన ఇండ్ల పట్టాలకు, ప్లాట్లను పంపిణీ చేయాలని ఆలేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎండీ కుర్షిద్ పాషా అన్నారు. ఈ మేరకు గురువారం ఆలేరు డిప్యూటీ తాసీల్దార్కు వినతి ప�
కొన్ని టీవీ చానళ్లలో పథకం ప్రకారం కథనాలు, థంబ్ నెయిల్స్ ప్రసారం చేస్తూ తెలంగాణ అస్థిత్వంపై దాడికి తెగబడుతున్నారని సీనియర్ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమాని బీజేపీ పార్టీ రాష్ట్ర నేత చిట్నేని రఘు అన్నారు. స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయం ఆవరణలో మండల బీజేపీ పార్టీ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని జర్నలిస్టులకు కేంద్ర �
జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆసిఫాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్, శ్రీనివాస రావులు అన్నారు. ఎన్నికల కోర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆసిఫాబాద్
జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత, రాయితీ విద్యను అందించాలని టీయూడబ్ల్యూజే(హెచ్143) ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు అంకరి ప్రకాశ్, టీయూడబ్ల్యూజే(హెచ్143) జిల్లా ఉపాధ్యక్షుడు కాల్వ రమేష్ కోరా�
అధికారంలోకి వచ్చిన రాజకీయ పక్షం ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయకపోతే మీడియా నిలదీయాలి. ‘ఎన్నికల ముందు ఈ హామీలు ఇచ్చారు, ఎందుకు అమలు చేయడం లేదు’ అని ప్రశ్నించాలి.
Training Classes | మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా జర్నలిస్టులకు రెండు రోజులు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు.
Minister Seethakka | ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాత్రికేయులది కీలక పాత్ర అని, జిల్లా సాధనలో కూడా పాత్రికేయుల పాత్ర మరువలేనిదని జిల్లా అభివృద్దికి అన్ని వర్గాల వారు సహకరించాలని మంత్రి సీతక్క అన్నారు.
TUWJ | తెలంగాణ జర్నలిస్టు ఫోరం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని జలవిహార్లో నిర్వహిస్తున్న సభకు దేవరకొండ నియోజకవర్గంలోని వర్కింగ్ జర్నలిస్టులందరూ దేవరకొండ కేంద్రం నుంచి బయలుదేరారు.
నెక్లెస్ రోడ్లోని జలవిహార్ వేదికగా శనివారం జరగనున్న తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం టీజేఎఫ్ వ్యవస్థాపకులు, తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, ట
TJF Silver Jubilee | హైదరాబాద్ నెక్లెస్రోడ్లోని జలవిహార్ వేదికగా నేడు జరుగనున్న తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు శుక్రవారం టీజేఎఫ్ వ్యవస్థాపకులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్
జర్నలిస్టులు నైతిక ప్రమాణాలు పాటించాలని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) అన్నారు. పాత్రికేయులు కనీస ధర్మం పాటించడం లేదని విమర్శలు ఈమధ్య బాగా పెరిగాయని, అందుకు కారణం మనమేనని చెప్పారు.