హైదరాబాద్లోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని త్వరలోనే పరిషరిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. ఇటీవల ఏర్పాటైన ‘ది తెలంగాణ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌస�
గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రభుత్వం నుంచి వరింగ్ జర్నలిస్టులకు అందించాల్సిన ఇళ్ల స్థలాల కేటాయింపు సర్యులర్ కాపీని సిక్స్మెన్ కమిటీకి మంత్రి కేటీఆర్ శుక్రవారం అందజేశారు.
JD(U) MLA Gopal Mandal | ఎమ్మెల్యే ఒకరు తన వద్ద ఉన్న పిస్టల్ను బహిరంగంగా చూపించారు. దీని గురించి ప్రశ్నించిన మీడియాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
NewsClick | ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ (NewsClick ) వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ న్యూస్ పోర్టల్కు చైనా (China) నుంచి నిధులు అందుతున్నాయంటూ ఇటీవలే వచ్చిన ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసింద�
జర్నలిస్టుల సంక్షేమంలో తెలంగాణ ముందున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం రాత్రి పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల జర్నలిస్టు�
నాడు తెలంగాణ ఉద్యమంలో.. నేడు అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉం టుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు భరోసా ఇచ్చారు.
Elon Musk : ఎలన్ మస్క్ ఓ ఆఫర్ ఇచ్చారు. ఎక్కువ ఆదాయం కావాలనుకునే జర్నలిస్టులకు ఆయన ఓ సూచన చేశారు. తమ కథనాలను మరింత స్వేచ్ఛతో నేరుగా తమ ఎక్స్ అకౌంట్లో పోస్టు చేయాలని ఆయన సలహా ఇచ్చారు. అలా చేసే�
జర్నలిస్టుల సంక్షేమ నిధి ద్వారా ఆర్థికసాయం కో సం మరణించిన జర్నలిస్టుల బాధిత కుటుంబ స భ్యులు 21లోగా దరఖాస్తు చేసుకోవాలని మీడి యా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదం బారిన పడిన లేదా అ�
సోషల్ మీడియా అంటే కేవలం వినోదాత్మక మాధ్యమమే కాదు. నేడు వివిధ రకాల సమస్యల పరిష్కారానికో వేదిక. అందుకే ఇప్పుడు ఎంతోమంది సోషల్ జర్నలిస్టులు పుట్టుకొస్తున్నారు. స్మార్ట్ఫోన్ వినియోగదారులు తమపని తాము చ�
తెలంగాణ వరింగ్ జర్నలిస్టుల యూనియన్ కోసం ‘టీయూడబ్ల్యూజే భవన్' నిర్మాణానికి నగరంలోని ఉప్పల్ భగాయత్లో ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఈ మేరకు 1847.82 చదరపు గజాల స్థలం కేటాయిస్తూ జీవో నంబర్ 145 విడుదల చేసింది