నమస్తే తెలంగాణ దినపత్రిక సబ్ ఎడిటర్ కెంచ అశోక్పై దాడికి పాల్పడిన వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కే శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని సంస్థ వరంగల్ ప్రతినిధులు పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ఝాను కోర�
Harish Rao | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు జర్నలిస్టులను కూడా వదిలిపెట్టడం లేదని, వారిని కూడా బెదిరిస్తున్నట్లు తమకు తెలిసిందని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు �
పోలింగ్ రోజు ఎన్నికల వార్తలను కవర్ చేసే జర్నలిస్టులతో పాటు అత్యవసర సేవల్లో ఉన్న వారందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మెట్రోలు, రైల్వే తదితర వ
జర్నలిస్టుల కోసం మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణ తరగతుల్లో ఇకపై ‘వాతావరణ మార్పులు’ అంశాన్ని కూడా చేర్చుతామని మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ప్రధాన మీడియా సంస్థల్లో కంట్రిబ్యూటర్లు (విలేకరులు)గా పనిచేస్తున్న ఐదుగురితోపాటు హోంగార్డు దంపతుల వేధింపులకు ఓ కుటుంబం బలైంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టంగుటూరులో తన ముగ్గురు పిల్లలను చంప�
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న హైదరాబాద్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశంపై మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి ఆయా హౌసింగ్ సొసైటీల ప్రతినిధులతో గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు.
‘ఇప్పటివరకు ఇలాంటి కాన్సెప్ట్తో సినిమా రాలేదు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న చిత్రమిది. దాదాపు ఐదేళ్ల పాటు శ్రమించి సినిమాను తెరకెక్కించాం’ అన్నారు విశ్వక్సేన్.
రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం సచివాలయంలో జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీ (జేఎన్జే)లో సభ్యులైన అ�
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి సీఎం రేవంత్రెడ్డి పూర్తి సానుకూలంగా ఉన్నారని, ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని సీనియర్ పాత్రికేయుడు కే శ్రీనివాస్రె�
Mob attacks cops, journalists | రెండు రోజుల కింద అదృశ్యమైన మహిళ శవమై కనిపించింది. దీంతో గ్రామస్తులు ఆగ్రహించారు. ఫిర్యాదుపై నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో పోలీసులపై దాడి చేశారు. ఒక పోలీస్ వాహనానికి నిప్పుపెట్టారు. న్యూస�
దేశంలోని జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న వరింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజే ఐ) ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీని నియమించింది.
Telangana | తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక 2024 డైరీని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక బృందానికి శుభాకాంక్షలు తెల
రైలు చార్జీల్లో వృద్ధులు, జర్నలిస్టులకు రాయితీ పునరుద్ధరించాలన్న డిమాండ్పై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మరోసారి సమాధానం దాటవేశారు. రైల్వే ప్రయాణాల చార్జీల్లో ప్రయాణికులకు ఇప్పటికే 55 శాతం రాయిత�