నాడు తెలంగాణ ఉద్యమంలో.. నేడు అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉం టుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు భరోసా ఇచ్చారు.
Elon Musk : ఎలన్ మస్క్ ఓ ఆఫర్ ఇచ్చారు. ఎక్కువ ఆదాయం కావాలనుకునే జర్నలిస్టులకు ఆయన ఓ సూచన చేశారు. తమ కథనాలను మరింత స్వేచ్ఛతో నేరుగా తమ ఎక్స్ అకౌంట్లో పోస్టు చేయాలని ఆయన సలహా ఇచ్చారు. అలా చేసే�
జర్నలిస్టుల సంక్షేమ నిధి ద్వారా ఆర్థికసాయం కో సం మరణించిన జర్నలిస్టుల బాధిత కుటుంబ స భ్యులు 21లోగా దరఖాస్తు చేసుకోవాలని మీడి యా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదం బారిన పడిన లేదా అ�
సోషల్ మీడియా అంటే కేవలం వినోదాత్మక మాధ్యమమే కాదు. నేడు వివిధ రకాల సమస్యల పరిష్కారానికో వేదిక. అందుకే ఇప్పుడు ఎంతోమంది సోషల్ జర్నలిస్టులు పుట్టుకొస్తున్నారు. స్మార్ట్ఫోన్ వినియోగదారులు తమపని తాము చ�
తెలంగాణ వరింగ్ జర్నలిస్టుల యూనియన్ కోసం ‘టీయూడబ్ల్యూజే భవన్' నిర్మాణానికి నగరంలోని ఉప్పల్ భగాయత్లో ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఈ మేరకు 1847.82 చదరపు గజాల స్థలం కేటాయిస్తూ జీవో నంబర్ 145 విడుదల చేసింది
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, స్టార్ హాస్పిటల్ సంయుక్తాధ్వర్యంలో రెండు తెలుగు రాష్ర్టాల్లో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలను నిర్వహించనున్నట్టు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి వెల్లడించారు.
రాష్ట్రంలో ఉన్న అర్హులైన జర్నలిస్టులు ఎవరూ ఇండ్ల స్థలాల కోసం ఆందోళన చెందొద్దని, అర్హులందరికీ ఇండ్ల స్థలాలు వస్తాయని మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు స్పష్టంచేశారు.
Smriti Irani | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. మోదీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛకు పాతరేసింది. కేంద్రమంత్రులు, బీజేపీ నాయకులు జర్నలిస్టులను బెదిరిస్తున్న ఘటనలు పద�
ఖమ్మం నగర పరిధిలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించి వారి చిరకాల నెరవేర్చేందుకు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కంకణం కట్టుకున్నారు. స్థలాల కేటాయింపునకు 23 ఎకరాలకు వారం క్రిత�
జర్నలిస్టుల్లో ఎక్కు వ మంది అద్దె ఇంట్లో ఉంటున్నారని, వాళ్లంతా ప్రభుత్వం కేటాయించిన ఇండ్ల స్థలంలో ఇళ్లు కట్టుకుంటే చూడాలని ఉందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
ఖమ్మం నగరంలో ఈ ఏడాది జనవరి 18న జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్ నగర పరిధిలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రతి జర్నలిస్ట్కు 200 గజాల ఇండ్ల స్థలం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం జర్నలిస్టులను, మీడియాను అణచివేస్తూ కార్పొరేట్ల సహాయంతో మీడియా వ్యవస్థను తన కబంధ హస్తాల్లోకి లాక్కున్నది. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియాను �