మేడి పండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు.. అని అప్పుడెప్పుడో వేమన చెప్పిన మాటలు ప్రస్తుతం మన దేశంలోని పత్రికా స్వేచ్ఛకు అద్దం పడుతున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అన్నిరంగాల్లో పరుగులు తీస్తున్న తెలంగాణ ప్రగతిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలంగాణ సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, ఉద్యమం తీవ్రరూపం దాల్చి మన తెలంగాణ మనకు వచ్చేందుకు వారు చేసిన త్యాగాలు మరువలేనివని ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు.
సమాజ మార్పు కలంతోనే సాధ్యమవుతుందని తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలో ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ), టీయూడబ్ల్యూజేల ఆధ్వర్యంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నా�
MLC Kavitha | తెలంగాణ ఉద్యమ సాధనలో ప్రతి అడుగులో కలంవీరులు సీఎం కేసీఆర్తో నడిచారని, జర్నలిస్టుల సంక్షేమం కోసం కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పటాన్ చెరులోని
జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అద్భుత కార్యక్రమాలను చేపట్టిందని జార్ఖండ్ ప్రెస్ సలహా సమితి బృందం ప్రశంసించింది. గురువారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన జార్ఖండ్ జర్నలిస్టు ప్రతినిధి బృందం(16మ�
Elon Musk | ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ను సొంతం చేసుకున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాను ట్విట్టర్ సీఈవోగా ఉండాలా? వద్దా? అంటూ నెటిజన్లను ప్రశ్నించారు.
తెలంగాణ సర్కారుతో టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్)ది తల్లీబిడ్డల అనుబంధమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమ నేత కేసీఆర్ చేసిన పోరాటంలో టీజేఎఫ్ �
హైదరాబాద్ ప్రెస్క్లబ్, జీవశ్రీ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్ సంయుక్తాధ్వర్యంలో సోమాజీగూడ ప్రెస్క్లబ్ ఆవరణలో ఆదివారం నిర్వహించిన జర్నలిస్టుల ఉచిత ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది
మంత్రి కేటీఆర్ ఈ నెల 12న మీడియాకు కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. అప్పటి నుంచి పక్షం రోజులకు పైగా గడిచాయి. ఈ కాలంలో మీడియా రంగానికి చెందినవారు ఎవరికి వారుగా కాని, బృందాలుగా కాని ఆ ప్రశ్నల గురించి ఏమైనా ఆలోచిం�
జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి 100 కోట
రాష్ట్రంలోని వయోధిక పాత్రికేయులు తమకు ప్రభుత్వం గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను వయోధిక జర్నలిస్టులు మీడియా అకా�