అల్లం నారాయణ, క్రాంతికిరణ్కు మంత్రి హరీశ్రావు హామీ హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు జారీచేసిన హెల్త్కార్డులు అన్ని కార్పొరేట్ దవాఖానల్లో చెల్లుబాటు అయ్యేలా చర్
వన్టైమ్ బెనిఫిట్ కింద వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వవచ్చు ఐఏఎస్లు, ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులను ఒకేగాటన కట్టొద్దు చిన్న వేతన జీవులు జర్నలిస్టులు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తీర్పు సీఎం కేసీఆర్ కృషిక�
జర్నలిస్టులు కూడా ఎంప్లాయీస్ హెల్త్ సీం (ఈహెచ్ఎస్) పరిధిలోకే వస్తారని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈహెచ్ఎస్ను జర్నలిస్టులకు కూడా పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకొంటామని హామ�
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): సీనియర్ సిటిజన్లతోపాటు జర్నలిస్టులకు రాయితీని కొనసాగించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. జర్నలిస్టులకు రైల్వే పాస్ల జారీ ప్రక్రియను దేశవ్యాప్తంగా ప్రారంభించిం�
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడి హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పాత్రికేయుల సంక్షేమానికి మీడియా అకాడమీ రూ.16 కోట్లు ఖర్చు చేసిందని చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. జర్నలిస్టులు
జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను ఆదేశించారు. జర్�
ట్విట్టర్ ఉంది కదా అని అకౌంట్ ఓపెన్ చేసి ఏ ట్వీట్లు పడితే ఆ ట్వీట్లు చేస్తున్నారా? అలా కుదరదంటే కుదరదు. మీరు చేసే ట్వీట్ కచ్చితంగా కేంద్రంలోని బీజేపీ సర్కారుకు నచ్చాలి. నచ్చలేదో! మీ ఖాతానే బ్లాక్ చేయ�
పత్రికల్లో రాసే రాతలు, చేసే ట్వీట్లను బట్టి పాత్రికేయులను జైలుకు పంపించడం సరైనది కాదని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటొనియో గుటెరస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ అన్నారు.
ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి పాత్రికేయులేనని.. ప్రజల సమస్యలను ఎప్పటి కప్పుడు సర్కారు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. దేశంలో ఎక్కడ�
హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ఆర్ఎస్ఎన్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన పాత్రికేయులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ‘పచ్చధనం’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వైద్యారోగ్యశాఖ మంత్రి హర�
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 18 వేల మంది జర్నలిస్టు
కీవ్: ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో ఇప్పటి వరకు 20 మంది జర్నలిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఉక్రెయిన్ తన టెలిగ్రామ్ ఛానల్లో ఈ విషయాన్ని తెలిపింది. �
-కథలు : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని చిత్రించిన కథలు వచ్చాయి. తెలంగాణ చౌక్ పేర కొన్ని కథలు కర్ర ఎల్లారెడ్డి, డాక్టర్ బీవీఎన్ స్వామి సంపాదకత్వంలో వెలువడినాయి. -మా పంతులు – డాక్టర్ పి. యశోదారెడ్డి -యు�