ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నాయకత్వంలో టీయూడబ్ల్యూజే(హెచ్143) జర్నలిస్టులకు అండగా నిలిచి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నదని సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీధర్గౌడ్ అన్నా రు.
Minister KTR | రాజకీయాల్లో ప్రవేశాలకు మాత్రమే వారసత్వం ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతిభ లేకుండా రాజకీయాల్లోనూ ఎవరూ రాణించలేరని, సొంతంగా నిరూపించుకోలేకపోతే
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ వల్లే పదిహేనేండ్లుగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్య పరిషారమైందని జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే చంటి క్రాంత
జర్నలిస్టులపై దాడులు ఇలానే కొనసాగితే పత్రికా స్వేచ్ఛకు భంగం వాటిల్లే ప్రమాదం పొంచి ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలు తమ బాధ్యత గా జర్నలిస్టుల ప్రాణ రక్షణకు పటిష్టమైన చట్టాలను చేయాలి.
నేటి తెలంగాణలో నాటి ఉద్యమ నిప్పురవ్వ తిరిగి రాజుకుంటున్నది. కేంద్రం కసాయితనంపై సగటు తెలంగాణ బుద్ధిజీవులు భగ్గుమంటున్నరు. విద్వేషాలను విచ్ఛిన్నం చేస్తమని బల్లగుద్ది చెప్తున్నరు. విచ్ఛిన్నకర శక్తులను �
అర్హులందరికీ ఇంటి స్థలాలకు కృషి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హామీ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): పాత్రికేయుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నార�
సుప్రీం కోర్టు తీర్పుతో తొలిగిన అడ్డంకులు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): సుప్రీం కోర్టు తీర్పుతో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపునకు అడ్డంకులు తొలిగిపోయా�
అల్లం నారాయణ, క్రాంతికిరణ్కు మంత్రి హరీశ్రావు హామీ హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు జారీచేసిన హెల్త్కార్డులు అన్ని కార్పొరేట్ దవాఖానల్లో చెల్లుబాటు అయ్యేలా చర్
వన్టైమ్ బెనిఫిట్ కింద వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వవచ్చు ఐఏఎస్లు, ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులను ఒకేగాటన కట్టొద్దు చిన్న వేతన జీవులు జర్నలిస్టులు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తీర్పు సీఎం కేసీఆర్ కృషిక�
జర్నలిస్టులు కూడా ఎంప్లాయీస్ హెల్త్ సీం (ఈహెచ్ఎస్) పరిధిలోకే వస్తారని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈహెచ్ఎస్ను జర్నలిస్టులకు కూడా పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకొంటామని హామ�
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): సీనియర్ సిటిజన్లతోపాటు జర్నలిస్టులకు రాయితీని కొనసాగించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. జర్నలిస్టులకు రైల్వే పాస్ల జారీ ప్రక్రియను దేశవ్యాప్తంగా ప్రారంభించిం�
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడి హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పాత్రికేయుల సంక్షేమానికి మీడియా అకాడమీ రూ.16 కోట్లు ఖర్చు చేసిందని చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. జర్నలిస్టులు
జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను ఆదేశించారు. జర్�
ట్విట్టర్ ఉంది కదా అని అకౌంట్ ఓపెన్ చేసి ఏ ట్వీట్లు పడితే ఆ ట్వీట్లు చేస్తున్నారా? అలా కుదరదంటే కుదరదు. మీరు చేసే ట్వీట్ కచ్చితంగా కేంద్రంలోని బీజేపీ సర్కారుకు నచ్చాలి. నచ్చలేదో! మీ ఖాతానే బ్లాక్ చేయ�