బీజేపీ సోషల్ మీడియా తమకు గిట్టని అనేక మంది ప్రముఖులను కించపరుస్తూ అబద్ధపు, విద్వేష ప్రచారం సాగిస్తుంటుంది. ఆ ప్రముఖులకు వ్యక్తిగతంగా అవమానకర మెసేజ్లు పంపుతూ మానసికంగా వేధిస్తుంది. ఇందులో మహిళలపైనైతే
ECI on Postal ballot: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ఎన్నికలు జరుగనున్న అన్ని రాష్ట్రా�
కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలు పెడతాం ఈ నెల నుంచే చిన్న పత్రికలకు ప్రకటనలు సమాచారశాఖ కమిషనర్ అర్వింద్కుమార్ హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక�
Minister Harish Rao | కొవిడ్ను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకుంటూ జర్నలిస్టులు విధులు నిర్వర్తించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు.
మెదడు పనిచేయట్లేదా? పిచ్చి ప్రశ్నలు వేయొద్దు విలేకర్లపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా చిందులు ‘లఖింపూర్’ సిట్ నివేదికపై ప్రశ్నించిన మీడియా ఆగ్రహంతో ఊగిపోయిన మంత్రి.. దుర్భాషలు లఖింపూర్ ఖీరీ, డిసెంబర్�
Media Accreditation | తెలంగాణలో మీడియా అక్రిడేషన్ల గడువు మరో 3 నెలలు పొడిగిస్తున్నట్లు సమాచార, ప్రజా సంబంధాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీతో మీడియా అక్రిడేషన్ల గడువు ముగియనుంది. ఈ
Babar Azam | పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆదివారం మీడియా సమావేశంలో జర్నలిస్టులపై మండిపడ్డారు. వెస్టిండీస్తో పాకిస్తాన్ ఆడబోయే సిరీస్కుముందు జరిగిన మీడియా సమావేశంలో రిపోర్టర్లు బ�
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి బారిన పడిన 3,909 మంది జర్నలిస్టులకు ఇప్పటివరకు రూ.5.56 కోట్లు అందించినట్టు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ �
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ సంతోష్ హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ప్రముఖ విద్యావే త్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్�
TSRTC MD VC Sajjanar: జర్నలిస్ట్ పాస్లు ఉన్నవారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) శుభవార్త తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ బేగంపేట�
ఇద్దరు జర్నలిస్టులకు నోబెల్ రెసా, మురాటోవ్ల ఎంపిక భావ ప్రకటన స్వేచ్ఛ కోసం చేస్తున్న పోరాటానికి గుర్తింపు ఓస్లో, అక్టోబర్ 8: ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారం ఈ ఏడాది ఇద్దరు జర్నలిస్టులకు లభించింద