జర్నలిస్టుల బస్పాస్ గడువు మూడు నెలలు పొడిగింపు | జర్నలిస్టుల బస్పాస్ గడువును ఆర్టీసీ మరో మూడు నెలలు పెంచింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువును పొడగించిన
ఆమనగల్లు : కొవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహించిన జర్నలిస్టుల సేవలు అందరికి స్ఫూర్తిదాయకం అని హ్యూమన్ రైట్స్క్లబ్, పారా ఆర్గనైజేషన్ కో-ఆర్డినేటర్ కొమ్ము తిరు
మహిళల నిరసనలు కవర్ చేసినందుకు తీవ్రంగా దాడి కమాండర్ మసూద్ సమాధి ధ్వంసం కాబూల్, సెప్టెంబర్ 9: అఫ్గానిస్థాన్లో మహిళల ఆందోళనలను కవర్ చేశారన్న కారణంతో ‘ఎటిలాట్రోజ్’ మీడియా సంస్థకు చెందిన ఇద్దరు జర
హైదరాబాద్, సెప్టెంబరు 5 (నమస్తే తెలంగాణ) : ప్రముఖ జర్నలిస్టు భోగాది వెంకట రాయుడు తన నలభై ఏండ్ల జర్నలిజం అనుభవాలపై రచించిన ‘రాస్తూనే ఉందాం’ పుస్తకం నేటి తరం జర్నలిస్టులకు కర దీపికగా ఉపయోగపడుతుందని వక్తలు �
కరోనా బాధితులకు రూ.5.36 కోట్లు అందించాం మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడి ముకరంపుర, ఆగస్టు 20: జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిప
శేరిలింగంపల్లి :క్రియ ఫౌండేషన్, సహృదయ పౌండేషన్ల సంయుక్త అధ్వర్యంలో జర్నలిస్టులకు ఆదివారం శేరిలింగంపల్లిలోని పవిత్ర స్కూల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. టీయుడబ్ల్యుజే సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఈ �
కవాడిగూడ : స్వచ్చంద సంస్థలు సేవా దృక్పదంతో జర్నలిస్టులకు చేయూత అందించడం అభినందనీయమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్(ఎస్ఆర్డీ) స్వచ్చంద సంస�
జమ్మికుంట, జూన్ 25: చికిత్స పొందుతూ మరణించిన పేద జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అండగా నిలిచారు. దవాఖానలో బిల్లులో రూ.4.50 లక్షలు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. కరీంనగర్ జిల్ల�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టులు పోషించిన పాత్ర అత్యంత కీలకమైనదని, చారిత్రాత్మకమైనదని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆవిర్భవించి ఇరవై �
హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టు ఫోరం (టీజేఎఫ్) క్రియాశీలక పాత్ర పోషించిందని యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆసాని మారుతిసాగర్ అన్నారు. తెలంగాణ కోసమే తెలంగా�
ఆర్థిక సాయం| దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయం సృష్టిస్తున్నది. ప్రతిరోజు వేల సంఖ్యలో బాధితులు కన్నుమూస్తున్నారు. ఇందులో జర్నలిస్టులు కూడా ఉన్నారు. దీంతో కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ఆ�
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హైదరాబాద్, మే28 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టులందరూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపునిచ్�
కరోనా వ్యాక్సిన్| రాష్ట్రంలోని సూపర్ స్ప్రెడర్లకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు కొనసాగనున్న ప్రత�