జమ్మికుంట, జూన్ 25: చికిత్స పొందుతూ మరణించిన పేద జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అండగా నిలిచారు. దవాఖానలో బిల్లులో రూ.4.50 లక్షలు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. కరీంనగర్ జిల్ల�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టులు పోషించిన పాత్ర అత్యంత కీలకమైనదని, చారిత్రాత్మకమైనదని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆవిర్భవించి ఇరవై �
హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టు ఫోరం (టీజేఎఫ్) క్రియాశీలక పాత్ర పోషించిందని యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆసాని మారుతిసాగర్ అన్నారు. తెలంగాణ కోసమే తెలంగా�
ఆర్థిక సాయం| దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయం సృష్టిస్తున్నది. ప్రతిరోజు వేల సంఖ్యలో బాధితులు కన్నుమూస్తున్నారు. ఇందులో జర్నలిస్టులు కూడా ఉన్నారు. దీంతో కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ఆ�
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హైదరాబాద్, మే28 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టులందరూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపునిచ్�
కరోనా వ్యాక్సిన్| రాష్ట్రంలోని సూపర్ స్ప్రెడర్లకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు కొనసాగనున్న ప్రత�
జర్నలిస్టులకూ వేయాలని నిర్ణయం కలెక్టర్ల టెలికాన్ఫరెన్స్లో సీఎస్ సోమేశ్ హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): సూపర్ స్ప్రెడర్లందరికీ శుక్రవారం నుంచి వ్యాక్సిన్ వేయాలని, ఇందుకు ఏర్పాట్లుచేయాలని జిల్లా
హైదరాబాద్ : ఈ నెల 28, 29 తేదీల్లో రాష్ట్రవ్యాప్త జర్నలిస్టులకు ప్రత్యేక కొవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టనున్నట్లు సమాచార, ప్రజాసంబంధాల కమిషనర్ అరవింద్ కుమార్ తెలిపారు. సంబంధిత వ్యాక్సిన కేం�
ఫ్రంట్లైన్ వారియర్లుగా జర్నలిస్టులు | జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తిస్తున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు తెలిపారు.
బంట్వారం, మేడ్చల్, మే 19: కరోనాతో ఇద్దరు నమస్తే తెలంగాణ జర్నలిస్టులు మృతిచెందారు. వికారాబాద్ ఆర్సీ ఇన్చార్జి, రిపోర్టర్ రవీందర్కు పది రోజుల క్రితం కరోనా సోకింది. ఇంట్లోనే చికిత్స తీసుకొన్నా, ఆరోగ్యం మ�
భోపాల్ : అక్రిడేషన్ ఉన్నా లేకున్నా కొవిడ్-19 బారిన పడిన జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య అందించనున్నట్లు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం తెల�
హైదరాబాద్ : కరోనాతో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు తక్షణ ఆర్థికసాయంగా రూ. 2 లక్షలు అందజేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఈ మేరకు బాధిత కుటుంబా�