జర్నలిస్టులకూ వేయాలని నిర్ణయం కలెక్టర్ల టెలికాన్ఫరెన్స్లో సీఎస్ సోమేశ్ హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): సూపర్ స్ప్రెడర్లందరికీ శుక్రవారం నుంచి వ్యాక్సిన్ వేయాలని, ఇందుకు ఏర్పాట్లుచేయాలని జిల్లా
హైదరాబాద్ : ఈ నెల 28, 29 తేదీల్లో రాష్ట్రవ్యాప్త జర్నలిస్టులకు ప్రత్యేక కొవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టనున్నట్లు సమాచార, ప్రజాసంబంధాల కమిషనర్ అరవింద్ కుమార్ తెలిపారు. సంబంధిత వ్యాక్సిన కేం�
ఫ్రంట్లైన్ వారియర్లుగా జర్నలిస్టులు | జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తిస్తున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు తెలిపారు.
బంట్వారం, మేడ్చల్, మే 19: కరోనాతో ఇద్దరు నమస్తే తెలంగాణ జర్నలిస్టులు మృతిచెందారు. వికారాబాద్ ఆర్సీ ఇన్చార్జి, రిపోర్టర్ రవీందర్కు పది రోజుల క్రితం కరోనా సోకింది. ఇంట్లోనే చికిత్స తీసుకొన్నా, ఆరోగ్యం మ�
భోపాల్ : అక్రిడేషన్ ఉన్నా లేకున్నా కొవిడ్-19 బారిన పడిన జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య అందించనున్నట్లు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం తెల�
హైదరాబాద్ : కరోనాతో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు తక్షణ ఆర్థికసాయంగా రూ. 2 లక్షలు అందజేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఈ మేరకు బాధిత కుటుంబా�
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఇలాంటి భయానక పరిస్థితుల్లోనూ వార్తల సేకరణ కోసం జర్నలిస్టులు విధుల్లో పాల్గొంటున్నారు. సమాచారాన్ని ప్రజలకు అందించాల�
ఢిల్లీ : జర్నలిస్టులను కొవిడ్ యోధుల విభాగంలో చేర్చాలని అదేవిధంగా వారికి బీమా సౌకర్యం కూడా కల్పించాలని కోరుతూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురువారం కేంద్రం, కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్ర ప్రభుత�
కేంద్రం ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించింది.. మీరూ గుర్తించండి ప్రత్యేక క్యాంపుల్లో వ్యాక్సినేషన్ ఇప్పించే ఏర్పాట్లు చేయాలి పాత్రికేయులకు రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలి రాష్ట్ర ప్రభుత్వానికి
మూడ్రోజుల్లోనే 90 మందికి సేవలుహైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టుల కోసం రాష్ట్రవైద్యారోగ్యశాఖ ఏర్పాటుచేసిన ప్రత్యేక హెల్ప్లైన్కు మంచి స్పందన వస్తున్నది. మూడ్రోజు
రాష్ట్ర ప్రభుత్వానికి టీయూడబ్ల్యూజే విజ్ఞప్తిహైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): వైద్య, పారిశుద్ధ్య, పోలీస్ విభాగాలను గుర్తించినట్టుగానే అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ వార్తలు సేకరించి అందిస్తున్న ప్రింట్, �
ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించాలి | కరోనా విపత్కర పరిస్థితుల్లో విధి నిర్వహణలో పాల్గొంటున్న జర్నలిస్టులను తెలంగాణ ప్రభుత్వం ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించాలని టీయూడబ్ల్యూజే విజ్ఞప్తి చేసి�
జర్నలిస్టులను కరోనా యోధులుగా ప్రకటించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం | కరోనా కేసులు పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారిపై పోరాటంలో ముందున్న జర్నలిస్టులను మధ్యప్రదేశ్లో �