Babar Azam | పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆదివారం మీడియా సమావేశంలో జర్నలిస్టులపై మండిపడ్డారు. వెస్టిండీస్తో పాకిస్తాన్ ఆడబోయే సిరీస్కుముందు జరిగిన మీడియా సమావేశంలో రిపోర్టర్లు బ�
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి బారిన పడిన 3,909 మంది జర్నలిస్టులకు ఇప్పటివరకు రూ.5.56 కోట్లు అందించినట్టు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ �
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ సంతోష్ హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ప్రముఖ విద్యావే త్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్�
TSRTC MD VC Sajjanar: జర్నలిస్ట్ పాస్లు ఉన్నవారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) శుభవార్త తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ బేగంపేట�
ఇద్దరు జర్నలిస్టులకు నోబెల్ రెసా, మురాటోవ్ల ఎంపిక భావ ప్రకటన స్వేచ్ఛ కోసం చేస్తున్న పోరాటానికి గుర్తింపు ఓస్లో, అక్టోబర్ 8: ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారం ఈ ఏడాది ఇద్దరు జర్నలిస్టులకు లభించింద
జర్నలిస్టుల బస్పాస్ గడువు మూడు నెలలు పొడిగింపు | జర్నలిస్టుల బస్పాస్ గడువును ఆర్టీసీ మరో మూడు నెలలు పెంచింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువును పొడగించిన
ఆమనగల్లు : కొవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహించిన జర్నలిస్టుల సేవలు అందరికి స్ఫూర్తిదాయకం అని హ్యూమన్ రైట్స్క్లబ్, పారా ఆర్గనైజేషన్ కో-ఆర్డినేటర్ కొమ్ము తిరు
మహిళల నిరసనలు కవర్ చేసినందుకు తీవ్రంగా దాడి కమాండర్ మసూద్ సమాధి ధ్వంసం కాబూల్, సెప్టెంబర్ 9: అఫ్గానిస్థాన్లో మహిళల ఆందోళనలను కవర్ చేశారన్న కారణంతో ‘ఎటిలాట్రోజ్’ మీడియా సంస్థకు చెందిన ఇద్దరు జర
హైదరాబాద్, సెప్టెంబరు 5 (నమస్తే తెలంగాణ) : ప్రముఖ జర్నలిస్టు భోగాది వెంకట రాయుడు తన నలభై ఏండ్ల జర్నలిజం అనుభవాలపై రచించిన ‘రాస్తూనే ఉందాం’ పుస్తకం నేటి తరం జర్నలిస్టులకు కర దీపికగా ఉపయోగపడుతుందని వక్తలు �
కరోనా బాధితులకు రూ.5.36 కోట్లు అందించాం మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడి ముకరంపుర, ఆగస్టు 20: జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిప
శేరిలింగంపల్లి :క్రియ ఫౌండేషన్, సహృదయ పౌండేషన్ల సంయుక్త అధ్వర్యంలో జర్నలిస్టులకు ఆదివారం శేరిలింగంపల్లిలోని పవిత్ర స్కూల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. టీయుడబ్ల్యుజే సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఈ �
కవాడిగూడ : స్వచ్చంద సంస్థలు సేవా దృక్పదంతో జర్నలిస్టులకు చేయూత అందించడం అభినందనీయమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్(ఎస్ఆర్డీ) స్వచ్చంద సంస�