కాంగ్రెస్లో విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేవంత్రెడ్డి సర్కారు కొలువుదీరి పట్టుమని పది నెలలు కూడా కాకముందే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలకు పొసగక వ్యతిరేక పరిస్థితులు నెలకొన్న
రేవంత్రెడ్డి తాను సీఎం అనే విషయాన్ని మరచిపోయాడని, ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాననుకొని ప్రవర్తిస్తూ చౌకబారు మాటలకు రోల్మోడల్గా మారాడని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ విమర్శించారు. కురవిలోని భద్ర�
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడి యంలో 10వ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు హోరాహోరీగా కొనసాగాయి. ముఖ్య అతిథిగా స్పోర్ట్స్ అండ్ అథారిటీ ఓఎస్డీ రవీందర్రెడ్డి హాజరై పో
ఒకప్పుడు నగర ప్రజలు సేద తీరాలంటే ఏ పార్కుకో, సినిమాకో వెళ్లేవారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపేవారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. పట్టణీకరణ వేగంగా విస్తరిస్తున్నది. దీనికి తోడు డబ్బు సంపాదనే ధ్యేయంగా ప�
కాంగ్రెస్ పార్టీ హామీలను గాలికొదిలేసిందని, ఆ పార్టీ పాలనలో ప్రజలు సంతృప్తిగా లేరని ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. పర్వతగిరి మండలంలోని ఏనుగల్లు గ్రామంలో ఇటీవల మృత
ప్రసిద్ద భద్రకాళీ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. రెండో రోజైన శుక్రవారం అమ్మవారు అన్నపూర్ణేశ్వరిగా దర్శనమిచ్చారు. ఉదయం మకర, సాయంత్రం చంద్రప్రభ వాహనంపై ఊరేగారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో పాటు వేగంగా వీచిన గాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడగా, పలుచోట్ల వరి తదితర పంటలు నేలవాల
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం రెండు చోట్ల పిడుగులు పడి ముగ్గురు మహిళలు మృతి చెందారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం చౌళ్లపల్లి గ్రామానికి చెందిన ఇటుకల నిర్మల (51), సొలెంక రమ (45)తో పా టు మరో ఎనిమిది మంది పత్త
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసు శాఖ అందించిన ఉత్తమ సేవలకు రాష్ట్రస్థాయి అవార్డులు దక్కాయి. ఈమేరకు బుధవారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ జితేందర్, అడిషనల్ డీజీపీ మహేశ్భగవత్ వారికి ప్రశంస�
రామప్ప దేవాలయంతో పాటు చుట్టు పక్క న సుమా రు 18 ఉపాలయాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన ఆలయంతో పాటు ఫెన్సింగ్ ఏర్పాటుచేసిన లోపల ఆలయాలను కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్నాయి.
ఉమ్మడి జిల్లాలో కొలువుదీరిన గణనాథులు తొమ్మిదిరోజులపాటు పూజలందుకుని నిమజ్జనానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆరు జిల్లాల్లో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. నిమజ్జనానికి వెళ్లే రహదారుల మరమ్మతులత�
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శనివారం హిందీ దివస్ను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ప్రార్థనా గేయాలను హిందీలో ఆలపించారు. హిందీ టీచర్లు విద్యార్థులకు హిందీలో సందేశాలు ఇచ్చారు.
‘దోపిడీ చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరుముతం. ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తం’ అన్న ప్రజాకవి కాళోజీ స్ఫూర్తితో హనుమకొండలో అత్యంత విలువైన 18.17 ఎకరాల ప్రభుత్వ భూమిని (హయాగ్రీవాచారి క�
వరద పోటుకు పంట చేలు, చెరువులు నామరూపాల్లేకుండా మారాయి. అతి భారీ వర్షాలతో పొలాల్లో ఇసుక మేటలు, తారురోడ్డు ముక్కలుచెక్కలై కొట్టుకొచ్చాయి. ప్రవాహ ఉధృతికి చెరువులకు గండ్లు పడి నీరంతా వృథా పోవడంతో నేలంతా మైద�
నగరంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. పొద్దం తా ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడగా రాత్రివేళ కుండపోత పోసింది. ఒక్కసారిగా కురిసిన వానతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మొన్నటి వర్షాలతోనే లోతట్టు ప్రాంతాల్లో�