చలి పంజా విసురుతున్నది. వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు 13.8 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోతుండడంతో తెల్లవారుజాము నుంచే మంచు కమ్మేస్తూ మస్తు ఇగం పెడుతున్నది. దీంతో అంబటాళ్ల దాటినా జనం ఇంట్లో నుంచి బయటకు రాక రహ�
వరంగల్ మండిబజార్లోని ఖుర్షీద్ హోటల్ బిర్యానీలో బొద్దింక వచ్చిన ఘటన గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాలిలా ఉన్నాయి.. బుధవారం రాత్రి నలుగురు మిత్రులు కలిసి ఖుర్షీద్ హోటల్కు వెళ్లి 4 సింగి
వరంగల్ నగరంలో తెలంగాణ వైద్య మండలి అధికారులు వరుస తనిఖీలతో నకిలీ డాక్టర్లకు దడ పుట్టిస్తున్నారు. ఎలాంటి అర్హతలు లేకున్నా వైద్యులుగా చెలామణి అవుతూ రోగుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. డిగ్రీల�
జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ పెంచాలని డెడికేటెడ్ బీసీ కమిషన్కు బీసీ కుల సంఘాలు విన్నవించాయి. గురువారం హనుమకొండ కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల గు�
సీఎం రేవంత్రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో నగరంలో ఎప్పుడూ లేని విధంగా పోలీసు బలగాలు మోహరించాయి. లగచర్ల సంఘటనతో పోలీసు ఉన్నత అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకొని రాష్ట్ర నలమూలల నుంచి ప�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం గ్రూప్-3 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 జరుగగా, అభ్యర్థుల హాజరు 55 శాతానికి మించలేదు. అక్కడక్కడా పరీక్ష సమయానికంటే ఆలస్యంగా పలువురు అభ్యర్థులు �
క్రీడా పోటీల్లో గెలుపోటములు సహజమని వరంగల్, హనుమకొండ జిల్లాల డీసీవోలు పోతుల అపర్ణ, దాసరి ఉమామహేశ్వరి అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని సాంఘి క సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో తెల�
శివ కేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి వరంగ ల్ జిల్లాలోని శైవ, వైష్ణవ ఆలయాలు ముస్తాబయ్యాయి. శివాలయాల్లో ఉదయం 4.30 గంటల నుంచే మహా న్యాస, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకాలతో పూజలు ప్రారంభం కా�
వరంగల్ నగరంలో రౌడీరాజ్యం నడుస్తోంది. కొందరు రౌడీషీటర్లు పొలిటికల్ నేతల సపో ర్ట్తో మళ్లీ పెట్రేగుతున్నారు. భూకబ్జాలు, సెటిల్మెంట్ల దందాకు పాల్పడుతున్నారు. వినకుంటే బెదిరిస్తూ భౌతిక దాడులు చేస్తున్�
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపింది. ఆదివారం ఆయన హనుమకొండకు రాగా, గులాబీ సైన్యం పెద్ద ఎత్తున హాజరై ఘన స
ఎలాంటి ఆర్డర్ కాపీ లేకుండా కుటుంబ, కుల గణన సర్వే చేయమనడం సరైంది కాదని, ఇందులో తాము పాల్గొనమని ఐకేపీ పట్టణ ఆర్పీలు స్పష్టం చేశారు. ఈ మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం హనుమకొండ కలెక్టరేట్, బల�
పెండింగ్ బిల్లులు చెల్లించాలని శాంతియుత ధర్నా చేయడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మాజీ సర్పంచ్లు సోమవారం హైదరాబాద్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. తెల్లవారక ముందే ముందస్తుగా అరెస్టు చేసి పోలీస
ఉమ్మడి వరంగల్ జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మధ్య దూరం క్రమంగా పెరుగుతున్నది. ప్రభుత్వ పనులకు నిధుల కేటాయింపు, సొంత నియోజకవర్గంలో ఇతరుల జోక్యం, పార్టీలో కొత్త వాళ్ల పెత�
స్థానిక సంస్థల్లో జనాభా దామాషా ప్రకారం కల్పించాల్సిన రిజర్వేషన్లపై చేపట్టిన బహిరంగ విచారణలో వివిధ సంఘాల నుంచి వినతులు విన్నామని, దానిని ప్రభుత్వానికి నివేదిస్తామని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి న�
సికింద్రాబాద్- వరంగల్- సికింద్రాబాద్ మధ్య ప్రతి రోజు మధ్యాహ్నం పుష్పుల్ రైలును శనివారం నుంచి నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. గతంలో కరోనా వల్ల కాజీపేట- సికింద్రాబాద్, సికిం�