ఉమ్మడి వరంగల్ జిల్లాలో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. గురు, శుక్రవారాల్లో ప్రజలు భక్తి శ్రద్ధలతో కేదారేశ్వర నోములు, సత్యనారాయణ వ్రతాలు జరుపుకున్నారు. స్వీట్లు, పిండి పదార్థాలు తయారుచేసి దేవుడికి నైవే�
కాకతీయ యూనివర్సిటీ (కేయూ) భూములు కబ్జాకు గురైంది వాస్తవమేనని ప్రభుత్వ సర్వే నిగ్గు తేల్చింది. ఇందుకు సంబంధించి సర్కారు నియమించిన విచారణ కమిటీ ఆరు నెలల క్రితమే నివేదిక సమర్పించింది. మొత్తం 51 ఎకరాలు పరులపా
పేరుగొప్ప ఊరు దిబ్బలా తయారైంది వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి పరిస్థితి. ఉత్తర తెలంగాణ ప్రజలకు గుండెకాయ వంటి ఈ పెద్దాస్పత్రిని సమస్యల జబ్బు వెంటాడుతున్నది. వైద్యులు, సిబ్బంది, యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ �
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కలెక్టరేట్లు విద్యార్థుల ఆందోళనలతో దద్దరిల్లాయి. పెండింగ్ సాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం హనుమకొండ, వరంగల్, మహబూబాబాద�
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వన్యప్రాణులకు రక్షణ కరువైంది. ఫలితంగా రోజురోజుకూ అవి కనుమరుగవుతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా ఏజెన్సీ గ్రామాల్లో వేటగాళ్లు ఉచ్చులు, విద్యుత్ తీగలు అమర్చి అడవి జంతువులను వ
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు సిబ్బంది త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించారు.
దసరా పండుగ ఆబ్కారీ శాఖకు కాసులు కురిపించింది. ఈ ఏడాది మద్యం విక్రయాలు ఘననీయంగా పెరిగాయి. పండుగకు రెండు రోజుల ముం దు నుంచి మందుబాబులు మద్యం షాపుల వద్ద బారులు తీరారు. వైన్స్లు, బార్లు కిటకిటలాడాయి.
సంక్షేమ పథకాలే కాదు.. అభివృద్ధి పనులకు పేర్లు మార్చి అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించ�
దసరా పండుగ వేళ కొండా, రేవూరి వర్గీయుల గొడవతో ధర్మారం సహా గీసుగొండ మండలంలో ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొనడంతో ఆ ప్రాంతం పోలీ సు పహారాలోకి వెళ్లింది. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ఫొటో లేదని ఇర
ఉమ్మడి జిల్లాకు చెందిన మహాకవి బమ్మెర పోతనను పాలకులు, అధికార యంత్రాంగం మరిచిపోయింది. ఆయన రచించిన భాగవతాన్ని భావితరాలకు అందించాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన బమ్మెర పోతన డిజిటల్ మ్యూజియం రెండేళ్లుగా మూతప
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం ఉమ్మడి జిల్లా ప్రజలు ఉత్సాహంగా దసరా పండుగను జరుపుకున్నారు. పాలపిట్టను దర్శించుకొని జమ్మి చెట్టు వద్ద పూజలు చేసి జమ్మి ఆకును కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహ
వరంగల్లోని ఎంజీఎం దవాఖాన చరిత్రలో మరో ఘనత చోటుచేసుకుంది. రెండు సంవత్సరాల ఆరు నెలల వయస్సున్న బాలుడికి అరుదైన, క్లిష్టమైన బ్రాంకోస్కోపీ శస్త్రచికిత్సను ఈఎన్టీ (చెవి, ముక్కు, గొంతు) విభాగం, అనస్థీషియా వై ద
పితృ అమావాస్య రోజు ఎంగిలిపూలతో మొదలైన బతుకమ్మ వేడుకలు గురువారం సద్దులతో ముగిశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎనిమిది రోజుల పాటు కొనసాగిన పూల జాతర గౌరమ్మను గంగమ్మ ఒడికి సాగనంపడంతో పరిసమాప్తమైంది.
ఎన్నికల ముందు ఎలాంటి షరతులు లేకుండా రూ. 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం సంగం మందికి కూడా చేయలేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు.