ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం రెండు చోట్ల పిడుగులు పడి ముగ్గురు మహిళలు మృతి చెందారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం చౌళ్లపల్లి గ్రామానికి చెందిన ఇటుకల నిర్మల (51), సొలెంక రమ (45)తో పా టు మరో ఎనిమిది మంది పత్త
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసు శాఖ అందించిన ఉత్తమ సేవలకు రాష్ట్రస్థాయి అవార్డులు దక్కాయి. ఈమేరకు బుధవారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ జితేందర్, అడిషనల్ డీజీపీ మహేశ్భగవత్ వారికి ప్రశంస�
రామప్ప దేవాలయంతో పాటు చుట్టు పక్క న సుమా రు 18 ఉపాలయాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన ఆలయంతో పాటు ఫెన్సింగ్ ఏర్పాటుచేసిన లోపల ఆలయాలను కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్నాయి.
ఉమ్మడి జిల్లాలో కొలువుదీరిన గణనాథులు తొమ్మిదిరోజులపాటు పూజలందుకుని నిమజ్జనానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆరు జిల్లాల్లో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. నిమజ్జనానికి వెళ్లే రహదారుల మరమ్మతులత�
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శనివారం హిందీ దివస్ను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ప్రార్థనా గేయాలను హిందీలో ఆలపించారు. హిందీ టీచర్లు విద్యార్థులకు హిందీలో సందేశాలు ఇచ్చారు.
‘దోపిడీ చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరుముతం. ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తం’ అన్న ప్రజాకవి కాళోజీ స్ఫూర్తితో హనుమకొండలో అత్యంత విలువైన 18.17 ఎకరాల ప్రభుత్వ భూమిని (హయాగ్రీవాచారి క�
వరద పోటుకు పంట చేలు, చెరువులు నామరూపాల్లేకుండా మారాయి. అతి భారీ వర్షాలతో పొలాల్లో ఇసుక మేటలు, తారురోడ్డు ముక్కలుచెక్కలై కొట్టుకొచ్చాయి. ప్రవాహ ఉధృతికి చెరువులకు గండ్లు పడి నీరంతా వృథా పోవడంతో నేలంతా మైద�
నగరంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. పొద్దం తా ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడగా రాత్రివేళ కుండపోత పోసింది. ఒక్కసారిగా కురిసిన వానతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మొన్నటి వర్షాలతోనే లోతట్టు ప్రాంతాల్లో�
ఇటీవల కురిసిన వర్షాలకు ఆకేరు వాగు ముంచెత్తడంతో సర్వం కోల్పోయిన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని సీతారంతండాను గురువారం మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ సందర్శించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా పురావస్తు శాఖ మ్యూజియం నీళ్ల మడుగులో ఉన్నది. కాం గ్రెస్ ప్రభుత్వ తీరుతో మ్యూజియం మూతపడిన పరిస్థితి వచ్చింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) అడ్మినిష్ర్ట
రాష్ట్రస్థాయి ఉ త్తమ ఉపాధ్యాయులుగా ఉమ్మడి జిల్లాలో ఎనిమిది మంది ఎంపికయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా గురువారం హైదరాబాద్లో వీ�
ఖానాపురం మండలం పాకాల ఆయకట్టులోని తుంగబంధం, సంగెం, జాలుబంధం కాల్వలకు గండ్లు పడడంతో నీరంతా పంట పొలాల మీదుగా వృథాగా పోతున్నది. వెంటనే అధికారులు గుర్తించి మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
దంచికొట్టిన వానతో ఉమ్మడి జిల్లా జలదిగ్బంధంలో చిక్కుకుంది. మానుకోట జిల్లా అతలాకుతలమైంది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రోడ్లు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం పొద్దంతా కురిసిన వానకు వాగులు, వంకలు ఉప్పొంగాయి. పంట పొలాలు నీటమునగగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండ్లలోకి నీరు �
శ్రమపడకుండా ఈజీ మనీకి అలవాటు పడి ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు ఘరానా దొంగలను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.22.57లక్షల విలువైన నగలు, స్కోడా కారు స్వాధీనం చేసుకున్నారు.