సీజనల్ వ్యాధులతో ఏజెన్సీ పల్లెలు మంచం పట్టిన వేళ.. ఆ ఆరోగ్య కేంద్రానికి ఆయా భర్తే దిక్కయ్యాడు. ఉదయం 8 గంటలకే ఆస్పత్రి డోర్లు తెరిచి కాపలాగా కూర్చున్నాడు. కానీ, అందులో పనిచేసే వైద్యుడు సహా ఇతర సిబ్బంది ఎవరూ
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్నదాతలు అరిగోస పడుతున్నారు. రుణమాఫీ కాక.. సమాచారం తెలియక ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పనులు చేసుకోలేక.. అధికారుల చుట్టూ తిరగలేక నరకయాతన అనుభవిస్తున్నారు.
తెలంగాణ బహుజన వీరుడు, ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని వక్తలు అన్నారు. ఆదివారం ఆయన జయంతి వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఘ నంగా జరుగగా, అధికారులు, ప్రజాప్రతిని�
మువ్వన్నెలు మురిశాయి. ఊరూరా.. వాడవాడలా త్రివర్ణ శోభితమై రెపరెపలాడాయి. 78వ స్వాతంత్య్ర దినోవత్సవ వేడుకలు గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంబురంగా జరిగాయి. హనుమకొండ జిల్లా పోలీస్ పరేడ్గ్రౌండ్
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అతిపెద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)ల్లో చెన్నారావుపేట పీఏసీఎస్ ఒకటి. గతంలో ఎంతో పారదర్శకతతో ఇతర పీఏసీఎస్లకు ఆదర్శంగా నిలిచిన ఈ సంఘానికి ప్రస్తుతం అక్రమాల తెగులు
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వాన కురిసింది. శనివారం ఉదయం మొదలైన ముసురు రాత్రి వరకు కొనసాగింది. కాగా, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది.
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. క్షణం కూడా గెరువివ్వకపోవడంతో జన జీవనం స్తంభించింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా, ప్రాజెక్టులు, చెరువులు, క�
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయం జోరందుకుంటుంటున్నది. ఉమ్మడి జిల్లాలో అసలు కాంగ్రెస్ (ఏసీ బ్యాచ్), వలస కాంగ్రెస్ (వీసా బ్యాచ్)గా విడిపోయినట్టు కనిపిస్తున్నది.
ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షం పడింది. వరంగల్ నగరంతోపాటు నర్సంపేటలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆత్మకూరు మండలం కొత్తగట్టు గ్రామ శివారులో తాడిచెట్టుపై పిడుగు పడింది. జనగామ, మహబూబా బాద్లో ఓ మో
నేడు జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లుచేసింది. ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనుండగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 102 సెంటర్లు కేటాయించ
మృగశిర కార్తె సందర్భంగా మార్కెట్లు, చెరువులు, కుంటల వద్ద సందడి నెలకొంది. మృగశిర కార్తె రోజు చేపలను తినడం వల్ల వ్యాధులు దరిచేరవని ప్రజల నమ్మకం. ఈ నేపథ్యంలో శనివారం చేపలను కొనుగోలు చేసేందుకు ఉమ్మడి జిల్లావ�
సివిల్స్ తుదిఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లావాసులకు ర్యాంకుల పంట పడింది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మంచి ర్యాంకులు సాధించారు. జనగామకు చెందిన బిల్డర్ మెరుగు సుధాకర్-సుజాత దంపతుల కుమారుడు కౌశిక్ ఆలిండ