తెలంగాణకు పట్టిన గతి తమకు రావొద్దనుకున్నారో ఏమో కానీ మరాఠా ప్రజలు హస్తం పార్టీకి రిక్త ‘హస్తం’ చూపించారు. ప్రచారంలో ఆరు గ్యారంటీలతో ఊదరగొట్టిన కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టారు. ఆరు గ్యారంటీ పేరిట
కాంగ్రెస్ హయాంలో రైతుల కష్టాలు రెట్టింపయ్యాయి. పంట పండించడం ఒకెత్తయితే అమ్ముకోవడం మరో ఎత్తులా మారింది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం, కాంటాలు వేయడంలో ఆలస్యం.. తీరా పంటను అమ్ముకున్నాక డబ్బులు రాక ర�
వానకాలం-2024 సంబంధించి కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. డిసెంబర్ మొదటి వారం లోపు ధాన్యం కొనుగోళ్ల ప్రక�
‘హస్త’ రేఖలు చెదిరి పోతున్నాయి. అధికార పార్టీలో అసంతృప్త రాగాలు జోరందుకున్నాయి. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. సొంత పార్టీలోనే ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూ ర
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. హామీలను నెరవేర్చని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెచేపడుతామని హెచ్చరిం
కాంతారావు హఠావో.. కాంగ్రెస్ బచావో అంటూ జుక్కల్ నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఎనిమిది మండలాలకు చెందిన నేతలు, కార్యకర్తలు హైదరాబాద్కు �
కామారెడ్డి ‘ఖజానా’లో పని చేసే కొందరు బరితెగించారు. కార్యాలయానికి వచ్చే వారి నుంచి అక్రమ వసూళ్లకు తెర లేపారు. జీతభత్యాలు, పింఛన్ మంజూరు చేయడంలో ట్రెజరీ శాఖదే కీలక పాత్ర.
Nizamabad | ఉమ్మడిజిల్లాలో ‘దేవుడి’ భూములకు రక్షణకరువైంది. ఆలయ పరిరక్షణలో సంబంధిత యంత్రాంగం ఉదాసీన వైఖరి.. చట్టాల్లోని లొసుగులు అక్రమార్కులకు వరంగా మారాయి. దీంతో యథేచ్ఛగా కబ్జ్జాలకు పాల్పడుతూ అక్రమ నిర్మాణాల�
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్-3 పరీక్షలు ఉమ్మడి జిల్లాలో ప్రారంభమయ్యాయి. మొదటిరోజైన ఆదివారం పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, కామా�
అందమైన చెట్లు.. అరుదైన పండ్ల మొక్కలతో ఉమ్మడి రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచిన మాల్తుమ్మెద ఉద్యాన వన క్షేత్రం నేడు అంతులేని నిర్లక్ష్యానికి గురవుతున్నది. రేవంత్ సర్కారు ఒక్క రూపాయీ కూడా విదల్చక పోవడంతో పి�
గ్రూప్-3 పరీక్షలకు ఉమ్మడి జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆది, సోమవారాల్లో నిర్వహించనున్న పరీక్షలకు నిజామాబాద్ జిల్లాలోని 66 కేంద్రాల్లో 19,941 మంది అభ్యర్థులు, కామారెడ్డి జిల్లాలోని 20 కేంద్రాల్ల
నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఓటరు నమోదుకు పెద్దగా స్పందన రాలేదు. తగిన ప్రచారం లేక కొందరు, ఈసీ నిబంధనల మూలంగా మరికొందరు ఆసక్తి చూపలేదు. ఈసీ ఆదేశాలను బూచీగా
కార్తీకపౌర్ణమి సందర్భంగా శైవాలయాలు శుక్రవారం కిటకిటలాడాయి. కార్తీక దీపాల వెలుగుల్లో ఆలయాలు మిరుమిట్లుగొలిపాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెతారు. దీపాలు వెలిగించి భక్తితో వచ్చి స్వామి వారిని కొలి�
భీమ్గల్ మండలకేంద్రంలోని లింబాద్రిగుట్టపై శ్రీలక్ష్మీ నర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు గురువారం డోలా సేవా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. జోడు లింగమునకు వెళ్లే దారిలో ఉన్న సీతానగర
అవినీతి అధికారులతో పోలీసు శాఖ పరువు మంటగలుస్తున్నది. కొందరు అక్రమార్కుల కారణంగా డిపార్ట్మెంట్ మొత్తం ప్రజల్లో పలుచనవుతున్నది. తప్పుచేసిన వారితో ఊచలు లెక్కించే పోలీసులే లంచాలకు మరిగి జైలుపాలవుతున్న