జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఉమ్మడి జిల్లాలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజామాబాద్�
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం కరువైంది. దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేయగా.. పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పలు ప్రభుత్వ శాఖల్లో సమన్వయం కొరవడి గందర
రైతులు సేంద్రియ పద్ధతిలోనే పంటలు పండించాలని బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. కల్మశం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
నిజామాబాద్లో విష సంస్కృతి రెక్కలు విప్పుకుంటున్నది. మెట్రో సిటీస్కే పరిమితమైన నయా కల్చర్ ఇప్పుడు ఇందూరుకూ విస్తరించింది. బెట్టింగ్, పేకాట, హైటెక్ వ్యభిచారం, గంజాయి.. ఇలా అన్ని అసాంఘిక కార్యక్రమాలకు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన మహేశ్కుమార్గౌడ్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పదవులను అటుంచితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నాయకత్వ మార్పుపై సర్వత్రా ఆసక్తి నెలక
గణేశ్ నిమజ్జనానికి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 17 నిర్వహించనున్న నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. శోభాయాత్ర మార్గంలో ఎలాంటి ఆటంకాలు కలుగకుండా ప�
స్థానిక సంస్థల పోరుకు రంగం సిద్ధమవుతున్నది. ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమైన అధికార యంత్రాం గం.. పంచాయతీల వారీగా ము సాయిదా ఓటరు జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 14.60 లక్షల ఓటర్లు ఉన్న�
వీధికుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి. కనబడ్డ వారిపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట శునకాలు స్వైరం విహారం చేస్తుండడం కలవరపాటుకు గురి చేస్తున్నది.
ఎస్సారెస్పీ సందర్శనకు వచ్చిన ఓ యువకుడు గోదావరిలో గల్లంతయ్యాడు. మెండోరా ఎస్సై నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన ఫిరోజ్ అహ్మద్ఖాన్ (28) ఈనెల 4న జగిత్యాల జిల్లా కోరుట్లలోని అతడి మామ ఇంటికి వచ్చ
చెక్డ్యాంను చూసేందుకు వెళ్లి ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లిలో ఆదివారం చోటుచేసుకున్నది. ఎస్సై మనోజ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి గుర్ర�
వినాయక చవితి వేడుకలు ఉమ్మడి జిల్లాలో వైభవంగా జరుపుకొంటున్నారు. జిల్లా కేంద్రాలతోపాటు గ్రామాల్లో గణనాథుడి విగ్రహాలు అందంగా అలంకరించిన మండపాల్లో కొలువుదీరాయి. ఈ సందర్భంగా భక్తులు, మండపాల నిర్వాహకులు వి�
రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపై కొన్నాళ్లుగా స్తబ్దత నెలకొన్నది. మంత్రివర్గ కూర్పుపై రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. మంత్రి వర్గంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటి వరకు ప్రాతినిథ్యం లేకపోవడంతో త్వరలో చేపట్టన
అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక గణేశ్ నవరాత్రోత్సవాలకు సర్వం సిద్ధమైంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ఉమ్మడి జిల్లా ముస్తాబైంది. ఊరూవాడా కొలువుదీరనున్న బొజ్జ గణపయ్య.. భారీ సెట్టింగులతో కనువిందు చేసే మ
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియడంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. కుండపోత వానలతో రైతాంగం కుదేలైంది. కొద్ది రోజుల్లో పంట చేతికి రానున్న తరుణంలో దంచికొట్టిన వర్షాలు రైతులకు శాపంగా
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతున్నది. 10 వేల క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో ఉండగా, మూడు గేట్లు ఎత్తి దిగువకు ఆ మేరకు నీటిని దిగువకు వదులుతున్నారు.