భారీ వర్షాలు తెరిపినివ్వడం లేదు. మూడు రోజులుగా కురుస్తున్న వానలతో చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ప్రజలకు, అన్నదాతలకు అంతులేని కష్టాలు తెచ్చిపెట్టాయి. ఉమ్మడి జిల్లాలో మరిన్ని భారీ వర్షాలు కురుస్�
భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు కామారెడ్డి కలెక్టర్ కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, నిజామాబాద్ డీఈవో దుర్గా ప్రసాద్ �
ఉమ్మడి జిల్లాను వర్షం ముంచెత్తింది. వానకాలం ప్రారంభంలో ముఖం చాటేసిన వానలు ముగింపు సమయంలో దంచి కొడుతున్నాయి. సెప్టెంబర్ నెల ఆరంభంతోనే అతి భారీ వానలు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. శుక్రవారం మొదలైన జోరువాన శనివారం కూడా కొనసాగింది. నిజాంసాగర్, బీర్కూర్, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట, బాన్సువాడ, బోధన్, రుద్రూ ర్, చందూర్, నిజామాబాద�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి, ఆర్మూర్, మాక్లూర్, నిజామాబాద్ నార్త్, �
బహుజన ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని ఉమ్మడి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. సర్దార్ చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిచారు.
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం కాగా..మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో జిల్లా కేంద్రాల్లోని రోడ్లు జలమయమయ్యాయి. కామారెడ్డి �
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండో విడుత రుణమాఫీపై గందరగోళం నెలకొన్నది. మొదటి విడుత మాదిరిగానే కొంతమంది రైతులకే మాఫీ వర్తించడంతో అన్నదాతల్లో అయోమయం నెలకొన్నది.
వర్షాకాలం ప్రారంభమై సుమారు 40 రోజులు కావస్తున్నా వర్షాలు లేక వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్న అన్నదాతల్లో రెండు రోజులుగా ముసురు పట్టి కురుస్తున్న వర్షం సంతోషం నింపింది. జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష కొనసాగనున్నది. అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, అధికారులు స్పష్టం చే�
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నూతన కేబినెట్లో 12 మందికి చోటు లభించింది. అయితే, మంత్రిమండలిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రాధాన్యం దక్కలేదు. కనీసం రెండు మంత్రిపదవులు వరిస్తాయని భావించినా తొ
తెలంగాణ పల్లెలు తల్లిలాంటివి.. బతుకుదెరువు కోసం ఎక్కడి నుంచి ఎవరొచ్చినా ఆదరించి అక్కున చేర్చుకుంటాయి. ఈ కోవలోనే ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్ నుంచి ఉపాధి కోసం మన జిల్లాకు వచ్చిన పలు కుటుంబాలకు ఉపాధి చూపుత