ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష కొనసాగనున్నది. అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, అధికారులు స్పష్టం చే�
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నూతన కేబినెట్లో 12 మందికి చోటు లభించింది. అయితే, మంత్రిమండలిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రాధాన్యం దక్కలేదు. కనీసం రెండు మంత్రిపదవులు వరిస్తాయని భావించినా తొ
తెలంగాణ పల్లెలు తల్లిలాంటివి.. బతుకుదెరువు కోసం ఎక్కడి నుంచి ఎవరొచ్చినా ఆదరించి అక్కున చేర్చుకుంటాయి. ఈ కోవలోనే ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్ నుంచి ఉపాధి కోసం మన జిల్లాకు వచ్చిన పలు కుటుంబాలకు ఉపాధి చూపుత