సోయా రైతులకు నష్టాలు రాకుండా చూసే బాధ్యత తమదేనని మార్క్ఫెడ్ ప్రకటించింది. కనీస మద్దతు ధరతో సోయా పంట ఉత్పత్తులను సేకరించేందుకు కృషి చేస్తున్నామని మార్క్ఫెడ్ కామారెడ్డి జిల్లా మేనేజర్ మహేశ్ ఆదివా�
మండలంలోని నింబాచల క్షేత్రంపై శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధానఘట్టాల్లో ఒకటైన ఎదుర్కోలు మహోత్సవం ఆదివారం కన్నుల పండువగా సాగింది. ఉత్సవంలో అర్చక క
సోయా రైతులు డీలా పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు సరైన ధర రాక దిగాలు చెందుతున్నారు. చేసేది లేక ఉమ్మడి జిల్లా రైతులు పంటతో సహా పక్క రాష్ర్టానికి పయనమవుతున్నారు. కొనే వారు దిక్కు లేక, దళారుల చేత�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే శనివారం ప్రారంభమైంది. ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేశారు. అయితే, వివరాల సేకరణకు వెళ్లిన సిబ్బందికి ప్రజల నుంచి అనుకోని ప్రశ్నలు ఎదురయ్యా�
ప్రజాపాలన పేరు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్.. పోలీసు పాలనకు తెర లేపింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును ఉక్కుపాదంతో అణచివేస్తున్నది. ఎక్కడికక్కడ నిర్బంధ కాండ కొనసాగిస్తున్నది. ఇప్పటికే అనేక ని�
కార్తీక మాసం.. తొలి సోమవారం.. ఉమ్మడి జిల్లాలోని దేవాలయాలు తెలవారుజాము నుంచే దేదీప్యమానంగా వెలిగి పోయాయి. కార్తీక దీపాల వెలుగుల్లో కొత్త కాంతులు విరజిమ్మాయి. మహిళలు తులసి, ఉసిరిక పూజలు చేసి దీపాలు వెలిగించ
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను పొగ మంచు కమ్మేసింది. శనివారం తెల్లవారుజాము నుంచే ఊర్లు, పైర్లు శ్వేతవర్ణమైన మంచుతెరలతో కనిపించకుండా పోయాయి. పల్లెల్లన్నీ పూర్తిగా మంచుగుప్పిట్లోకి చేరిపోయాయి. ఉదయం 9 దాటిన త�
జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 65 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ �
తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేసిన పోలీసులను సస్పెండ్ చేయడం సరికాదని, వారిపై సస్పెన్షన్ ఎత్తివేసే వరకూ పోరాడుతామని డిచ్పల్లి ఏడో బెటాలియన్ కానిస్టేబుళ్లు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే �
అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఉడా)ల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై గందరగోళం నెలకొంది. ఇప్పటికే ఉన్న నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) పరిధిని ప్రభుత్వం భారీగా పెంచుతూ తాజాగా �
నిజామాబాద్, బోధన్ కోర్టుల ప్రాంగణాల్లో న్యాయస్థానాల్లో విధులు నిర్వర్తిస్తున్న న్యాయాధికారుల కోసం వసతి గృహాలను నిర్మించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు కాసోజు సురేందర్, లక్ష్మీనార
ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు మూతబడ్డాయి. ఆయా కళాశాలల యాజమాన్యాలు సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగాయి. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలనే డిమాండ్తో బంద్ పాటిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో శనివారం విజయదశమి వేడుకలు అంబరాన్నంటాయి. ప్రజలు ఆనందోత్సాహాల మధ్య దసరా సంబురాలు జరుపుకొన్నారు. తొమ్మిది రోజులపాటు వివిధ అలంకారాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి రోజు